ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్గా మారిపోయాడు జూ ఎన్టీఆర్. అతడి నెక్ట్ మూవీపై ఫ్యాన్స్ మస్త్ ఎక్స్ పెక్టెషన్స్ పెట్టుకున్నారు. వారి అంచనాలు ఏ మాత్రం తగ్గించుకుండా మరో పాన్ ఇండియా సినిమా దేవరతో ముందుకు వస్తున్నాడు తారక్. ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ హిట్ కొట్టిన సంగతి విదితమే. ఇప్పుడు అదే
సాధారణంగా ప్రేమలో ఉన్న యువతీ యువకులు తమ ప్రియుడు ప్రియురాలి కోసం ఖరీదైన గిఫ్టులు ఇవ్వడం చూసే ఉంటాం. వారిని ఇంప్రెస్ చేయడానికి నానా వేశాలు ఏస్తుంటారు. ఈ క్రమంలో పిచ్చి ముదిరి పాకాన పడినట్లు ఓ ప్రియుడు వింతైన ఆలోచన చేశాడు. ఏకంగా తన ప్రియురాలి�
ప్రస్తుతం ఏపీ రాజకీయం చాలా హాట్ హాట్ గా ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ తరువాత రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే స్కీల్ డెవల్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి జైలులో రామాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఈ క�
కష్టే ఫలి అన్న పదానికి పర్యాయ పదం ఆయన. ఏ రంగంలో అడుగుపెట్టిన తిరుగులేని విజేత ఆయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే మనస్థత్వం ఆయన.. ఇంతకు.. ఇంత ఎలివేషన్ ఎవరి గురించి అంటే ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్గా సంస్థకు ఎనలేని విజయాలను అ
ఉదయం లేవగానే చాలా మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా రోజులో దాదాపు నాలుగు అయిదు సార్లకుపైగా తాగుతూ ఉంటారు. అయితే కొంతమందికి మాత్రం.. చాయ్ తాగే క్రమంలో అప్పుడప్పుడు అందులో బిస్కెట్స్ వేసుకుని తినే అలవాటు ఉంటుంది. ఇలా తినడం వల్ల చాలా డేంజర�
తల్లిదండ్రులు తినో తినకో కష్టపడి పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. తమ కష్టం పిల్లలు పడకూడదని భావించి, వారు ఎంత వరకు చదువుకోవాలని భావిస్తున్నారో అంత వరకు ఆర్థికంగా సాయంగా నిలుస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివేందుకు, మంచి ఉద్యోగాల