6.58-అంగుళాల డిస్ప్లే, 50MP ప్రైమరీ కెమెరాతో POCO M5 ఇండియాలో లాంచ్ అయ్యింది. POCO M5 4GB+64GB వేరియంట్ రేటు రూ.12,499 , అదే 6GB+128GB వేరియంట్ అయితే రూ.14,499 స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ POCO తాజా బడ్జెట్ ఫోన్ ‘POCO M5’ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. స్మార్ట్ఫోన్ FHD+ స్క్రీన్తో
జాన్సన్ & జాన్సన్ తన టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించడాన్ని 2023లో ఆపివేయనుంది. ఇప్పటికే US , కెనడాల్లో కంపెనీ ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కేసులతో, టాల్క్ బేబీ పౌడర్ ను బంద
సోషల్ మీడియా స్టార్ అంజలి అరోరా( Anjali Arora ), లాక్ అప్(Lock Upp) షోతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. కంగనా రనౌత్ హోస్ట్ చేసిన ఈ ఏక్తా కపూర్ రియాలిటీ షోలో అంజలి బాగా ఆటాడింది. ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె సైయన్ దిల్ మే ఆనా రే(Saiyyan Dil Mein Aana Re) అనే పాట
పిల్లలకు పేర్లు పెట్టాలంటే అమ్మా నాన్న చేసే కసరత్తు అంతా ఇంతా కాదు. దగ్గరవాళ్ళను అడుగుతారు. పుస్తకాలు తిరగేస్తారు. ఈరోజుల్లో అయితే ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తుంటారు. ఇంతా చేసి ఏదో ఒక పేరు ఫిక్స్ చేసి ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఒక జంట తమ పిల్లాడ
మీరు మ్యాంగో మ్యాన్ గురించి విన్నారా? 120 ఏళ్ళ నాటి మామిడి చెట్టుకు 300 రకాల మామిడి పండ్లు పండించిన కృషీవలుడాయన. అసలు పేరు కలీముల్లా ఖాన్. ఊరు లక్నో సమీపంలోని మలీహాబాద్. ఏడో తరగతిలోనే స్కూలు మానేసిన కలీమ్ అంత చిన్న వయసులోనే అంటు కట్టే పద్ధతి (grafting) ద
కలలు సాకారం చేసుకోవడానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నాడో పెద్దాయన. 55 ఏళ్ళ వయసులో నీట్ (NEET) పరీక్ష రాశాడాయన. అంతేకాదు డాక్టర్ అయ్యే తీరతా అని నమ్మకంగా చెబుతున్నాడు. ఆయనది తమిళనాడులోని అంబట్టయన్ పట్టి. ఈ సీనియర్ మోస్ట్ స్టూడెంట్ పేరు క
కర్నాటకలో ముద్దుల పోటీ సంచలనమైంది. మంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థులు కిస్సింగ్ గేమ్(Liplock game) ఆడారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకర్ని ఒకరు కిస్ చేసుకున్నారు. దీనికి ఫ్రెండ్స్ చీర్ చేస్తున్నారు. ఇందులో ఒక కండీషన్ కూడా ఉందంట. మ
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరిని పిలుస్తారు? రాజకీయ నాయకుడో, సినిమా వాళ్ళనో లేదంటే, తమ స్థాయిని బట్టి లోకల్ లీడర్లనో పిలుచుకుంటారు? కానీ కర్ణాటకలో ఓ ఊరి వాళ్ళు గేదెను ముఖ్య అతిథిగా ఆహ్వానించి కొత్త బస్ షెల్టర్ కి రిబ్బన్ కటి
సైబర్ నేరగాళ్ల వలలో సెలబ్రిటీ చిక్కుకుంది. మోసపోయనని తెలుసుకొని కేసు పెట్టింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో మనీ రికవరీ కాదు. ముంబైలోని ఓషివారా పోలీసులు సైబర్ క్రైమ్ను విజయవంతంగా చేధించి, ఆ డబ్బును రికవరీ చేసి ఆ బుల్లితెర నటికి అ
యాక్షన్ హీరో రణ్ వీర్ సింగ్ వాడిన జాగ్వర్ కావాలా? 24 లక్షలు రెడీ చేసుకోండి, సెలబ్రిటీ కారును సొంతం చేసుకోండి అంటూ ఫేస్ బుక్ లో ఓ ప్రకటన చక్కర్లు కొడుతోంది. రణ్ వీర్ తరఫున మరో యూజర్ ఈ ప్రకటనను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రకారం, రణ్ వీర్ కొన్న జాగ్వర్