ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఇద్దరి మధ్య చోటుచేసుకున్న మనస్పర్థలు, కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత కారణాలతో షాకింగ్ నిర్ణయాలు తీసుకుని జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. ఇదే రీతిలో ఓ ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న గొడవ ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. వారి ఇద్దరి మధ్య అసలు ఏం జరిగిం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో కీలక మలుపులు తీసుకున్నాయి. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. నైపుణ్యాభివృద్ధి కుంభకోణం కేసులో అరెస్టైన నాటి నుండి అధికార వైసీపీ నేతలు వాగ్భాణాలు సంధిస్తున
ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాలు పరస్పరం పలు ఆంక్షలు విధించుకున్నాయి. కొందరు ఖలిస్థానీ పేరిట భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వారిలో చాలా మంది కెనడాలో ఉంటున్నారు. ఈ ఏర్ప
అన్నమయ్య జిల్లా అంగళ్లు గ్రామంలో జరిగిన దాడి కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ప్రభుత్వ లాయర్లు, బాబు లాయర్ల వాదనలు పూర్తయ్యాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయి�
సుప్రీంకోర్టు మరోసారి చరిత్రలో నిలిచిపోయే సాక్ష్యానికి కేంద్ర బిందువైంది. ఇటీవల కాలంలో దేశ అత్యున్నత న్యాయ స్థానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి విదితమే. ఏళ్ల తరబడి నలుగుతున్న పలు వివాదాలు పరిష్కారం అయినట్లే.. నూతన కార్యకలాపాలకు �
ఓటుకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికి తెలుసు. అయితే మన ఒక్క ఓటుతోనే రాతలు మారుతాయా? అని అనుకునే వారు ఎక్కువ మంది ఉన్నారు. ఓటు విలువ తెలిసిన వారు మాత్రం ఆ హక్కును కచ్చితంగా వినియోగించుకుంటున్నారు. చాలా మంది ఒక్క ఓటే కదా అని చాలా తేలిగ్గా తీసుకుం�