పృథ్వీషా గురించి ఒక జోక్ ఉంది. అర్ధరాత్రి నిద్రలేపినా, ఫస్ట్ బాల్ కి ఫోరే కొడతాడంట. అది అతని ఆటతీరు. ఆ దూకుడే రంజీ చరిత్రలోనే అరుదైన ఫీట్ చేయించింది. రంజీ ట్రోపీ 2022 సీజన్లో ముంబై, యూపీ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స
ఇండియా – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల T20 సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. సిరీస్ గెలవాలంటే కచ్చితంగా మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందే అనే ఒత్తిడిలో విశాఖలో ఇండియా-సౌత్ ఆఫ్రికా మధ్య మూడవ T20 మ్యాచ్ జరిగ
37 ఏళ్ల దినేష్ కార్తీక్ ఐపీఎల్ 2022లో అదరగొట్టి తాజాగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా – సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ లో చోటు సంపాదించాడు. గత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున అదరగొట్టిన కార్తిక్ ఇప్పుడు టీ20 సిరీస్లో మాత్ర
ఇండియా – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల T20 సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. సిరీస్ గెలవాలంటే కచ్చితంగా మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందే. దీంతో భారత టీంపై మరింత ఒత్తిడి పెరిగింది. నేడు(జూన్ 14) విశాఖలో ఇం
BCCIకి కాసుల వర్షం కురిసింది. ఇటీవల జరిగిన IPL తో ప్రసార హక్కులు చేసిన సంస్థల కాలం తీరిపోయింది. దీంతో వచ్చే నాలుగు సంవత్సరాలకు గాను IPL ప్రసార హక్కులకు బిడ్డింగ్ జరిగింది. 2023-2027 కాలానికి గాను ఈ బిడ్డింగ్ జరిగింది. BCCI ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా IPL ప్రస