ప్రస్తుతం యువ ఆటగాళ్లతో టీమిండియా దక్షిణాఫ్రికాతో ఐదు T20 మ్యాచ్ల సిరీస్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ మొదటి మ్యాచ్ జరగగా ఇందులో భారత్ ఓటమి పాలయింది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి T20 మ్యాచ్లో భారత్పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం
త్వరలో జరగనున్న T20 ప్రపంచకప్ కోసం టీమిండియా ప్లేయర్లను తయారు చేసేందుకు BCCI గట్టిగానే కృషి చేస్తుంది. ఒకపక్క వరుస మ్యాచ్ లు పెట్టడమే కాకుండా కుర్రాళ్ళకి ఛాన్సులిస్తుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో ఐదు T20 మ్యాచ్లు ఆడటానికి టీం ఇండియా సిద్ధమైంది.
టీమిండియా మహిళా స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్కు అన్ని ఫార్మెట్స్ లో గుడ్ బై చెప్పేశారు. 39ఏళ్ల వయస్సులో 23ఏళ్ల కెరీర్కు వీడ్కోలు చెప్పారు. భారత మహిళా క్రికెట్ లో చూస్తే మిథాలీ ముందు మిథాలీ తర్వాత అని కచ్చితంగా ఆచెప్
Mithali Raj : ఇండియన్ విమెన్ క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ అంర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. క్రికెటర్గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు సపోర్ట్ న
ఇండియాలో జీవితాల్ని మార్చేసే క్రీడల్లో ప్రధానమైనది క్రికెట్. ఎవరూ ఆపలేని ప్రతిభ ఉంటే చాలు, క్రికెట్ లో రాణించి కాసులు సంపాదించొచ్చు. ఇలాంటి అవకాశమే నేటి యవ ఆటగాళ్ళకు అందిస్తోంది ఐపీఎల్. మ్యాచ్ ను మలుపు తిప్పే టాలెంట్ ఉన్నవాళ్ళకు ఐపీఎల్ రెడ