ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. దాదాపు 15 రోజులుగా ఆయన రాజమండ్రిలోని సెంట్రల్లో ఉంటున్నారు. అయితే, తండ్రి అరెస్టయిన తర్వాతినుంచి లోకేష్ ఏపీకి వీలైనంత దూరంగా ఉంటూ వస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టయిన నాటినుంచి ‘యువగళం పాదయాత్ర’ సాగటం లేదు. ఈ న�
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు హాజరు పర్చగా.. ఆ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి విదితమే. ఆ తర్వాత మరో రెండు రోజులు..తాజాగా అక్టోబర్ 5 వరకు రిమాండ్ను పొడిగించి�
టీమిండియా లెజెండ్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. బుధవారం నాడు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో భార్య, కుటుంబ సభ్యలతో కలసి స్వామి వారి సేవలో పాల్గొన్నాడు. వెంకన్న దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు గంభీర్ దంప
స్కీల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అరెస్ట్ సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందా? అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏసీబీ కోర్ట�
బుధవారం చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఐటం నంబర్ 61గా చంద్రబాబు పిటిషన్ లిస్ట్ లో ఉంచారు. చంద్రబాబు తరపున మరోసారి హరీష్ సాల్వే, సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ జస్టిస్ ఖ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలు బిల్లులకు ఆమోదం లభించింది. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన రెగ్యులరైజేషన్ బిల్లును శాసన సభ ఆమోదించింది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారన�