గత కొన్ని రోజులుగా వాతావరణంలో విభిన్నమైన మార్పులు సంభవించాయి. ఓ వైపు ఎండలు, మరో వైపు వర్షాలు. ఈ క్రమంలోనే వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రభలుతున్నాయి. దీంతో రాష్ట్ర వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాసుపత్తుల్లో అవసరమైన మందులు, వైద్యులను అందుబాటులో ఉంచుతోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం వైరల్ ఫీవర్ భారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా
కాదేదీ కళకు అనర్హం అన్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు, కళాకారుడు ‘చేనేత కళా రత్న’ అవార్డు గ్రహీత నల్లా విజయ్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. దబ్బణంలో ఇమిడే సన్నిని చీరె, అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర, సుగంధా�
తెలంగాణలో రాబోయే రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ ఆల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా విస్తరించిందని వాతావరణ కేంద్రం అధికారులు అన్నారు. �
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. కాగా సేద తీరేందుకు వీటి చెంతకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదావశాత్తు నీటిలో మునిగి చనిపోయిన ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. సరదా కోసం ఈతకు వెల్లిన వారు సైతం ఈ�
దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలను అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు భక్తులు. మండపాలను అద్భుతంగా అలంకరించి వివిధ రూపాల్లోని గణనాథులను ఏర్పాటు చేసుకుని భక్తిశ్రద్దలతో వేడుకలను జరుపుకుంటున్నారు. నిత్యం పూజలు, భజనలతో వినాయకుడి సేవలో భక్త�
ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా జరుగుతున్న మరణాల సంఖ్య బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వయస్సుతో సంబంధంలేకుండా పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు చాలా మందిల్లో ఈ గుండె పోటు వస్తోంది. అప్పటి వరకు ఎంతో హుషారుగా కనిపించి.. మరుక్షణం విగత జీవులు�