ప్రస్తుతం టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి సిరీస్ ను చేజిక్కించుకున్న టీమిండియా.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడానికి సిద్దమైంది. కాగా.. తొలి రెండు వన్డేలకు సీనియర్లు అయిన విరాట్, రోహిత్ లకు విశ్రాంతి ఇచ్చారు సెలెక్టర్లు. రెస్ట్ తర్వాత మూడో వన్డే కోసం జట్టులో చేరారు ఈ స్టార్ ఆటగాళ్లు. రాజ్ కోట్ వేదికగా జరిగే ఈ �
క్రికెట్లో నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్లతో పాటు.. కొన్ని సార్లు ఫన్నీ థింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో కూడా అలాంటి ఓ నవ్వు తెప్పించే సంఘటనే చోటు చేసుకుంది. బంగ్లా బ్యాటర్ ముష్ఫిక�
ఇప్పుడు ఎక్కడ చూసినా వరల్డ్ కప్ గురించే చర్చ. మరికొన్ని రోజుల్లో క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్కు తెరలేవనుంది. ఈసారి ప్రపంచ కప్కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం విదితమే. కప్పు కొట్టాలని అన్ని జట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. సొంతగ
వరల్డ్ కప్.. క్రికెట్ ఆడే ప్రతి జట్టుకి ఒక డ్రీమ్ లాంటిది. 1983లో కపిల్ డెవిల్స్ కప్ గెలిచాక, టీమిండియాకి అది అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. ఇక 2000 సంవత్సరంలోకి వచ్చే సరికి టీమ్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వరల్డ్ కప్ కాదు కదా.. మామూలు మ్యాచ్�
ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచ కప్ గురించే వినిపిస్తోంది. క్రికెట్లో అతిపెద్ద మహాసంగ్రామానికి సమయం దగ్గర పడుతోంది. మరికొన్ని రోజుల్లో మెగాటోర్నీకి తెరలేవనుంది. అన్ని టీమ్స్ కప్ వేటలో ముందుకెళ్లేందుకు వ్యహాలు పన్నుతున్నాయి. ఏ జట్టును ఎలా ఓడ�
వన్డే ప్రపంచ కప్ మహాసంగ్రామానికి మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. భారత్ ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీలో విజేతగా నిలవాలని అన్ని టీమ్స్ అనుకుంటున్నాయి. ఫుల్ ప్రిపరేషన్ మోడ్లోకి వెళ్లిపోయిన జట్లు.. తమ బలాబలాలపై ఫోకస్ పెడుతున్నాయి. ఏ జట్టుపై ఎ�