వరల్డ్ కప్ 2023కి సర్వం సిద్ధమవుతోంది. వార్మప్ మ్యాచులతో జట్లు ఫామ్ లోకి వస్తున్నాయి. తమ బలాలు, బలహీనతల మీద దృష్టి సారిస్తున్నారు. కప్పు కొట్టడమే లక్ష్యంగా అన్నీ జట్లు కృషి చేస్తున్నాయి. అయితే వరల్డ్ కప్ అనగానే కచ్చితంగా టైటిల్ ఫేవరెట్ జట్లు అని కొన్ని ఉంటాయి. వాటిలో పాకిస్తాన్ పేరు కూడా వినిపిస్తోంది. టైటిల్ ఫేవరెట్ గానే పాక్ జట్టు ఇండియాలో అడుగుపెట్టింది. కానీ, వాళ్ల క్�
క్రికెట్ అభిమానులంతా ప్రస్తుతం వరల్డ్ కప్ మానియాలో ఉన్నారు. అక్టోబర్ 5 నుంచి అధికారికంగా వరల్డ్ కప్ మ్యాచ్లు కానున్న విషయం తెలిసందే. కానీ, అంతకంటే ముందే.. ప్రపంచంలోని టీమ్స్ అన్ని వరల్డ్ కప్ కోసం ఇండియాలో దిగిపోవడం, వామప్ మ్యాచ్�
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఏదో ఒక ఇంట్రస్టింగ్ కామెంట్తో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి. ముఖ్యంగా గంభీర్ అనగానే చాలా మంది ధోనికి యాంటీ అనుకుంటారు. అనేక సందర్భాల్లో ధోని ఒక్కడి వల్లే టీమిండియా వరల్డ్ కప్ గెలవలేదంటూ, అతన�
ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది దిగ్గజ బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. వారు తమదైన బ్యాటింగ్ తో, బౌలింగ్ తో వరల్డ్ క్రికెట్ పై చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఎంతటి దిగ్గజ బ్యాటర్ కైనా ఓ స్టార్ బౌలర్ ను ఎదుర్కొవడం కష్టమే. ఇదే విషయాన్ని ఎంతో మంది లెజెం
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు త్వరలోనే వారి అభిమానులతో గుడ్న్యూస్ను పంచుకోనున్నారు. విరుష్క జంటగా పేరుపొందిన ఈ సార్ట్ కపుల్కు ఇప్పటికే వామిక అనే చిన్నారి కూతురు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. వీరికి త్వరలోనే రెండో సంతానం కూడా కలగను
ఇప్పుడంతా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ప్రపంచ కప్ గురించే మాట్లాడుకుంటున్నారు. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్లో సందడి మొదలైంది. ఒక్కొక్కటిగా అన్ని జట్లు ప్రపంచ కప్ కోసం ఇండియాకు చేరుకున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజ�