చాలా మంది పైసా పైసా కష్టపడి సంపాదిస్తారు. అలా కూడబెట్టిన డబ్బులు కానీ, పెద్ద మొత్తంలో ఉన్న డబ్బును భద్రంగా ఉండేందుకు బ్యాంక్ లాకర్లో దాచుకుంటున్నారు. ఇక అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బులను వెనక్కి తీసుకుంటారు. అయితే అచ్చం ఇలాగే ఓ మహిళ తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బంతా ఓ బ్యాంక్ లో దాచుకుంది. డబ్బు అవసరం ఉండడంతో ఆ వ్యక్తి ఇటీవల బ్యాంకు అధికారులను సంప్రదించింది. ఆఫీసర్స్ ఆ
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. సామాన్యులకు కూడా పరిచయమే. బడా బిజినెస్మ్యాన్గా ఊపిరిసలపని పనులతో బిజీగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్గా ఉంటారు. లోకల్ టాలెంట్కు సంబంధించి.. ఆనంద్ మహీంద్రా దృష్టికి వచ్చే ప్రతి అ
సాధారణంగా నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు పోలీస్ డిపార్ట్ మెంట్ వారు శునకాలను రంగంలోకి దించుతారు. ఆ శునకాలకు తగిన తర్ఫీదునిచ్చి దొంగలను, నేరగాళ్ళను గుర్తించేలా శునకాలను ట్రైన్ చేస్తారు. కానీ ఓ రాష్ట్రంలో జరిగిన సంఘటన దీనిక�
కర్ణాటకలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ మహిళను సెక్యూరిటీ గార్డ్ ఆంటీ అన్నాడని అతనిపై కోపంతో దాడికి దిగింది. ఇష్టం వచ్చినట్లు అతనిపై స్లిప్పర్ తో దాడి చేస్తూ రచ్చ రచ్చ చేసింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. హ
నల్లధనాన్ని రూపు మాపడంలో భాగంగా కేంద్రప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే రూ. 2 వేల నోటును చలామణిలోకి తీస�
ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. చదువును పూర్తిగా పక్కకు పెట్టి ప్రేమా, గీమా అంటూ చెడు తిరుగుళ్లు తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ యువకుడు తన ప్రియురాలితో మాట్లాడడానికి ఎవ�