చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ మృతి ఇంకా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు స్పందిస్తూ.. మా కూతురుని కొందరు యువకులు అత్యాచారం చేసి ఆ తర్వాత గుండు కొట్టించి హత్య చేసి బావిలో పడేశారని ఆరోపిస్తున్నారు. అలాంటి ఆధారాలు ఏం లభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఎన్నో అన�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రైలెక్కి సందడి చేశారు. ఛత్తీష్ఘర్లోని బిసల్పూర్ నుంచి రాయ్పూర్ వరకు రైలులో ప్రయాణించారు. సోమవారం ఆయన ఛత్తీష్ఘర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత రైలు ప్రయాణం చేశారు. ఈ
ఈ మధ్య జనాలు కాస్త అతి తెలివిని ప్రయోగిస్తున్నారు. కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు. అయితే అచ్చం ఇలాగే పని కానిచ్చిన ఓ షాపు యజమాని.. అధికారుల రాకతో అసలు వ్యవహారం బట్టబయలైంది. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న�
ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా జరుగుతున్న మరణాల సంఖ్య బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వయస్సుతో సంబంధంలేకుండా పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు చాలా మందిల్లో ఈ గుండె పోటు వస్తోంది. అప్పటి వరకు ఎంతో హుషారుగా కనిపించి.. మరుక్షణం విగత జీవులు�
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో జైలు పాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో ఉన్నారు. ఏపీ సీఐడీ కోరిన చంద్రబాబు రెండు రోజుల కస్టడీ నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో మరో ఐ�
తాటిచెర్ల లక్ష్మి-నారాయణ స్వామి ఇద్దరు దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నారాయణ స్వామి అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి లక్ష్మి తన పిల్లలను పెంచి పెద్దచేసి ఇద్దరి కుమార్తెలకు వివాహం చేసింది. ఇక్కడి వరకు �