స్మార్ట్ ఫోన్లు వాడే వారికి వాట్సాప్ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. మెసేజ్ లు, వీడియో కాల్, ఆడియో కాల్, ఫొటోలు, వీడియో షేర్ చేసుకునేందుకు ఈ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ని వాడుతుంటారు. వరల్డ్ వైడ్ గా ఈ వాట్సాప్ కు చాలా మంది ఆదరణ ఉంది. కోట్లలో యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఆ యూజర్ల వ్యక్తిగత సమాచారం, గోప్యత వాట్సాప్ బాధ్యతే అవుతుంది. అందుకే మెటా కంపెనీ ఎప్పటికప్పుడు అప్ డేట్ల�
ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ ఇటీవల పలు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఛానెల్స్ ఫీచర్తో పాటు నచ్చిన ప్రముఖులను, సంస్థలను అనుసరిస్తూ అప్డేట్స్ తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే ఇప్పుడు మరో కొత్త ఫీ�
టెక్ దిగ్గజం యాపిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కంపెనీ విడుదల చేసే ఐఫోన్ లకు మాములు క్రేజ్ ఉండదు. ఇక కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని యాపిల్ కంపెనీ కూడా తరచూ ఐఫోన్ లో కొత్త కొత్త సిరీస్ లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అలా మార్కెట్ �
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం మరో క్రేజీ అప్డేట్ను తీసుకొచ్చింది. రెండు అదిరిపోయే ఫీచర్లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. అందులో ఒకటి ఛానెల్స్ ఫీచర్. అవును, వాట్సాప్లో కొత్తగా ఛానెల్స్ సదుపాయం వచ్చిం
ఎక్స్(ట్విట్టర్) అధినేత ఎలన్ మస్క్ యూజర్లకు మరో షాక్ ఇచ్చారు. ఎక్స్(ట్విట్టర్) వినియోగంలో మరిన్ని మార్పులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇకపై యూజర్లు దీనిని వినియోగించాలంటే ఆ పని చేయాల్సిందేనని అంటున్నారు. ట్విట్టర్ ను తన చేజిక్కించుకున్�
రిలయన్స్ జియో నుంచి మరో ఆసక్తికరమైన ప్రాడక్ట్ వచ్చేసింది. టెక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఎయిర్ఫైబర్ ఈ రోజు విడుదలైంది. వినాయక చవితి సందర్భంగా ఈ ప్రాడక్ట్ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఆగస్టు 28న జరిగిన 46వ యానువల