కరోనా సృష్టించిన విలయం ఎవరూ మరచిపోనిది. రెండేళ్ల క్రితం కొత్తగా ప్రపంచానికి పరిచయమైన ఆ మహమ్మారి అందరినీ గడగడలాడించింది. అసలు ఆ వ్యాధేంటో ఓ పట్టాన ఎవరికీ అంతుపట్టలేదు. దానికి సరైన మందు తెలియలేదు. రోజుకో లక్షణం బయటపడేది. దానికి అనుగుణంగా మందు
ఆడాగాదు.. ఈడాగాదు.. అమీరోల్లో మేడాగాదు.. నాగర్కర్నూలు జిల్లా తాలూకా.. తెల్కపల్లి మండలం.. గట్టురాయిపాకుల గ్రామంలో పుట్టింటాడు. పొట్టచేత పట్టుకుని.. హైదరాబాద్లోని సింగరేణి కాలనీకొచ్చింటాడు.. అవాసంగా చిన్న రేకుల ఇల్లు.. అందులో పది మంది కుటుంబ
ప్రకృతి ప్రేమికులకు… పర్యావరణ హితులకు ఇది నిజంగా శుభవార్త. దేశ వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు I 2021 విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఏకంగా 24.62 శాతం అటవీ ప్రాంతం పెరిగింది. కాని చిత్ర
రాష్ట్రంలోని ఐదు పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ ముందుకు వచ్చారు. స్థానిక దేవస్థానం పాలకమండలి విజ్ఞప్తి మేరకు ఆయన రూ.20 లక్షల విరాళం అందించారు. ఆలయంలో గోశాలతోపాటు
అసలే కోతి పైగా కల్లు తాగి ఉంది అని ఒక సామెత ఉంది, అంటే మామూలుగానే కోతి అనేక తుంటరి పనులు చేస్తూ ఉంటుంది. పైగా అది గనుక మత్తులో ఉంటే ఇంకా ఏం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనే ఉద్దేశ్యంతో ఈ సామెతను వాడుతారు. అయితే మనిషి కూడా అందుకు ఏ మాత్ర