కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జిల్లాపరిషత్ హైస్కూలు విద్యార్థులు ఏ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్ కు తీసిపోరు. అమెరికన్న స్టైల్ లో వాళ్లకన్నా సూపర్ గా మాట్లాడతారు. స్కూలుకెళ్తే, ఏదో విదేశీ స్కూల్ కి వెళ్లిన ఫీలింగ్. ప
సెలబ్రిటీలు, బిజినెస్ టైకూన్ లు వస్తున్నారంటే గంట ముందుగానే మనకు తెలిసిపోతుంది. ఆ హడావిడి, ఆ హంగామా, ఆ సెక్యూరిటీ. నిజానికి ఆయన మనకు తెలిసిన సెలబ్రిటీలు, టైకూన్ లకన్నా లెజండ్. ముంబైలోని తాజ్ హోటల్ కి ఆయన వస్తున్నారన్న విషయంకాన
కిన్నెర మొగులయ్య ఒక్కసారిగా భావోద్వేగానికి గురైయ్యాడు. 12 మెట్ల కిన్నెరను వాయించే ఏకైక అరుదైన ఈ కళాకారుడు, భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ఫేమ్ తో పాపులర్ అయ్యాడు. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్రం పద్మశ్రీతో మొగులయ్యను సత్
చావు కబురు చల్లగా సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి భర్త చనిపోతే, ఆ కార్యక్రమానికి ‘అంతిమ యాత్ర’ డ్రైవర్ గా వెళ్లిన వెళ్లిన హీరో కార్తికేయ, ఆమెకు ఐలవ్వ్యూ అంటూ ప్రపోజ్ చేస్తాడు. అది సినిమా. నిజ జీవితంలో కూడా ఓవ్యక్తి అలాగే చేశాడు. కానీ ఇక్కడ
స్కూల్ అయినా..కాలేజీ అయినా ఆయా సబ్జెక్టులు ఆయా పిరియడ్స్ లో బోధిస్తుంటారు మాస్టార్లు. కానీ ఒకే క్లాసులో ఒకేసారి రెండు సబ్జెక్టుల్ని చెప్పటం రాయటం విన్నారా? బహుశా అలా ఎక్కడా ఉండదు. అలా చస్తే ఏ సబ్జెక్టు ఎవ్వరికి అర్థం కాదు. పోనీ కనీసం పాఠాలు బ