కోరంగి అంటే మడ అడవులు గుర్తుకొస్తాయి… ఇదొక పర్యాటక ప్రాంతమని తెలుసు… కాని మనలో చాలా మందికి తెలియని ఒక నిజం. కోరంగి అంటే ఒక నౌకాశ్రయం అని.. 18వ శతాబ్ధంలో కాకినాడను మించి ఇక్కడ ఒక పట్టణం ఉండేదని. నాటి బ్రిటీష్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఈ పట్టణం
వందేళ్లకుపైగా ప్రస్థానం.. వేలాదిమందికి ఉపాధి చూపిన వైభవం. యజమానితోపాటు తానూ వృద్ధాప్యంలోకి జారుకుంది. దానికితోడు ఇతర అనేకానేక సమస్యలు చుట్టుముట్టడంతో చేసిన పరిశ్రమ చాలనుకుని శాశ్వత విశ్రాంతిలోకి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ ఇన్నాళ్లు తన
‘నదుల మీద నిర్మించే సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాల వంటివి’అని దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అన్నారు. ప్రాజెక్టులు ఒక్కటే కాదు… చిన్నచిన్న ఆనకట్టలు.. వాటికి అనుసంధానంగా ఉండే కాలువలు.. అక్విడెక్టులు.. ఇలా సాగునీటి
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన భారత స్వాతంత్ర్య పోరాటానికి బీజం వేసింది 1857లో జరిగిన సైనిక తిరుగుబాటేనని చెప్పుకుంటారు. అందుకే దానికి మొదటి స్వాతంత్ర్య సంగ్రామంగా పేరొచ్చింది. కానీ దానికి దాదాపు 77 ఏళ్ల ముందే బ్రిటీషర్లపై భారతీయ సైనికుల
‘‘పేరూరు’’ ఇది ఒక అచ్చతెలుగు పల్లెటూరు. వినడానికి తెలుగు ఊరులా ఉన్నా… నామాంత్రం మాత్రం తమిళనాడు నుంచి వచ్చిందే. నిజమే ఈ తమిళ గ్రామం ఉన్నది పచ్చిని కోనసీమలోనే. అమలాపురాన్ని ఆనుకుని ఉన్న గ్రామం. తమిళ చరిత్రకే కాదు.. కవులు.. రచయితలకు కథా శిల్పం.