ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో (స్టేట్హౌం) ఆశ్రయం పొందుతున్న 57 మంది బాలికలు కరోనా బారిన పడటం.. వారిలో ఐదుగురు గర్భంతో ఉండటం.. ఒకరికి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్టు తెలియడం కలకలం రేపుతున్నది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల కాన్పూర్ జిల్లా వసతి గృహంలోని బాలికలకు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో 57 మంది బాలికలు కరోనా బారినపడ్డట్టు నిర్ధారణ అయింది. ఇదే సమయంలో వసతి గృహంలోని ఐదుగురు బాలికలు […]