కొడుకుకి పెళ్లై ఆరేళ్లయింది. ఇంకా పిల్లల్ని కనలేదు. మాకు మనమడో, మనమరాలో కావాలంటూ తల్లిదండ్రులు ఉత్తరాఖండ్ లో కోర్టును ఆశ్రయించారు. ఏడాదిలోగా కనివ్వాలి. ఆ బాధ్యతను నెరవేర్చకలేకపోతే రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలన్నది వాళ్ల డిమాండ్. కొడుకుని కని, పెంచి, చదివించి, అట్టహాసంగా పెళ్లి చేసేందుకు, తమ సంపాదన మొత్తాన్ని ఖర్చు చేశామని సంజీవ్ (61), సాధనా ప్రసాద్ (57) చెప్తున్నారు. 2006లో కొడుకు శ్రేయాసాగర్ (35) కు పైలట్ శిక్షణ కోసం అమెరికా పంపించేందుకు రూ.50లక్షలు […]
డ్యాంలు బద్ధలవడం, గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోవడం, వందలాది మంది జల సమాధి అవడం.. ఇలాంటి దృశ్యాలు హాలివుడ్ సినిమాల్లో చూస్తుంటాం. సినిమాల్లోనే కాదు.. వాస్తవంగా ఇలాంటి ఘటన ఈ రోజు చోటు చేసుకుంది. అదీ మన దేశంలోనే. హిమాలయ పర్వతాలను అనుకుని ఉన్న ఉత్తరాఖండ్లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 150 మందికి పైగా మృతి చెందారు. ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న ఒక గ్రామం కొట్టుకుపోయింది. మంచుచరియలు విరిగిపడడంతో చమోలీ జిఆ్లలోని ధౌలీగంగా నదిని ఆకస్మిక […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో.. తాజాగా జగన్ బాట లోనే ఉత్తరాఖండ్ లోని బిజెపి ప్రభుత్వం కూడా మూడు రాజధానుల ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా “గెర్సాయిన్” ని ఎంపిక చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ బుధవారం శాసనసభలో ప్రకటించారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ హై కోర్ట్ నైనిటాల్ లో కొనసాగుతుంది. దీనితో ఆంధ్రప్రదేశ్ తరహాలో ఉత్తరాఖండ్ కు కూడా […]