నిండా మునుగుతున్న శివసేన, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జంట వ్యూహాన్ని అమలు చేస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు వెనక్కి వస్తే కూటమి ప్రభుత్వం MVAని విడిచిపెడతామని ప్రతిపాదించింది. ఒకవేళ తిరుగుబాటు కనుక కొనసాగితే, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తామని బెదిరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీ మాట వింటాం, లేదంటే వేటు వేస్తాం. ఇదీ శివసేన వ్యూహం. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ముగింపు ఏంటో క్లియర్ గా తెలిసిపోతూనే ఉంది. శివసేన మాత్రం ఎమోషనల్ ఎండింగ్ కోరుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడు థాకరే […]
మహారాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ నేరగా ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన కొద్ది సేపటికే అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు ఉద్ధవ్. తాజా పరిణామాలతో అవసరమైతే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఉద్ధవ్. ఆ మాట చెప్పిన కొద్ది గంటల్లోనే ‘వర్ష’ బంగ్లా నుంచి సూట్ కేసులతో సహా బయటకు వచ్చిన ఉద్ధవ్, తన సొంతిల్లు ‘మాతోశ్రీ’కి వెళ్ళిపోయారు. స్థానికంగా రాజకీయాలు వేడెక్కడంతో శివసేన కార్యకర్తలు సీఎం భారీగా తరలి […]
రెండు రోజుల క్రితం శివసేనలో తిరుగుబాటు సంక్షోభం తర్వాత ఫేస్ బుక్ లైవ్ లో జనం ముందుకొచ్చారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. శివసేన ఎప్పుడూ “హిందుత్వాన్ని ఎప్పటికీ వదులుకోదు” అని చెప్పారు. అదే సమయంలో సీఎం పదవికి రిజైన్ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే… ముఖ్యమంత్రి పదవికి రాజీనామా లేఖను రెడీ ఉంచాను, ఈ క్షణంలోనే రాజీనామాకు సిద్ధం. అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఎవరైనా సరే నన్ను ముఖ్యమంత్రిగా వద్దు అని చెబితే, పదవికి […]
మహారాష్ట్రలో పతనం అంచుకెళ్లిన థాకరే ప్రభుత్వాన్ని కూల్చడానికి, బీజేపీ త్వపడటంలేదు. రాత్రికి రాత్రి దెబ్బతీద్దామనుకున్న రాజస్థాన్ లో సచిన పైలెట్ తిరుగుబాటు విఫలమైంది. అందుకే వెయిట్ చేద్దామనే చూస్తోంది. తొందరపాటు వద్దు. ఏక్ నాథ్ షిండే వెంట నిజంగా ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాతే, ప్రభుత్వాన్ని కూల్చాలన్నది బీజేపీ గేమ్ ప్లాన్. అంతెందుకు గవర్నర్ దన్నుఉన్నా, ఎమ్మెల్యేలను సమీకరించలేక, 2019లో దేవేంద్ర ఫడ్నవీస్, ముచ్చటగా మూడు రోజుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆనాడు పరువుపోయింది. అందుకే బీజేపీ జాగ్రత్తగా […]
బీజేపీ ఏలుబడిలోని అస్సాంకు శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్ నాథ్ షిండే తన 46 మంది ఎమ్మెల్యేలతో తెల్లవారుజామున 2.30 గంటలకు విమానంలో బయలుదేరడంతోనే మహారాష్ట్ర ప్రభుత్వం మనుగడ ఇక కష్టమేనని తేలిపోయింది. అసలు బీజేపీకి అవకాశమివ్వడానికి బదులు, ఏకంగా అసెంబ్లీనే రద్దుచేస్తే ఎలాగ ఉంటుంది? ఇది శివసేన ఆలోచన. నిజంగా అసెంబ్లీని రద్దుచేసేటంత బలం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమికి ఉందా? మహారాష్ట్ర అసెంబ్లీ మొత్తం బలం 288 మంది. ఇద్దరు జైల్లో ఉన్నారు. ఒకరు […]
పరిపాలనలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకున్నారా..? అంటే ఆయన చర్యల ద్వారా అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ఉద్ధవ్ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనియాంశమైంది. మహారాష్ట్రలో సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు ఉద్ధవ్ ఠాక్రే. మహారాష్ట్రలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉద్ధవ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల మహారాష్ట్రలో టీఆర్పీ కుంభకోణం వెలుగుచూసింది. పలు టీవీ ఛానెళ్లు తమ […]
తేల్చుకుంటామంటున్న కాంగ్రెస్ మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ (మహా వికాస్ అగడి) ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల మధ్య విబేధాలు తలెత్తాయి. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల పంపకంలో పంచాయతీ ఏర్పడింది. ఇప్పటికే పంపకం అయిపోయినా…దాన్ని కాంగ్రెస్ ససేమిరా అంటుంది. మూడు పార్టీలకు సమానంగా పంపాలని, ఒక పార్టీకి ఎక్కువ మరో పార్టీకి తక్కువ వద్దని కాంగ్రెస్ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో శివసేనకు ఐదు సీట్లు, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపి)కి నాలుగు, […]
మహారాష్ట్రలోని మహా వికాస్ అగాఢీ సంకీర్ణ ప్రభుత్వం దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షుగా కొనసాగుతుంది.కాగా అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య అభిప్రాయ భేదాలలకు కొంతమంది అధికారులు కారణమని కాంగ్రెస్ నేత అశోక్ చౌహాన్ ఆరోపించడం ఆశ్చర్యపరుస్తోంది. మహారాష్ట్రలోని అధికార సంకీర్ణంలో భాగస్వామ్య పక్షాల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమేనని మహారాష్ట్ర పిడబ్ల్యుడి మంత్రి,కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ అంగీకరించారు. శివసేన నేతృత్వంలోని అధికార సంకీర్ణంలో కాంగ్రెస్ గత కొంతకాలంగా అసంతృప్తి […]
కరోనాను నియంత్రించడంలో ఉద్ధవ్ సర్కార్ విఫలమైందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నారాయణ రాణే వ్యక్తిగత వ్యాఖ్యలని, బిజెపి వ్యాఖ్యలు ఎంత మాత్రమూ కావని ఆయన తేల్చి చెప్పారు. కరోనా కట్టడిలో ప్రతి రాష్ట్రమూ ఇతోధికంగా, సమర్థవంతంగా తమ తమ పాత్ర నిర్వహించాయని ఆయన పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే పాలన అనుభవ రాహిత్యంపై అడగ్గా…. ఇలాంటి విషయాలు మాట్లాడడానికి అసలు […]
దేశ వ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రజలు కరోనాతో అల్లాడుతున్నా ఇవేవీ పట్టని నేతలు రాజకీయ విమర్శలకు దిగుతూ అధికార పీఠం కోసం పావులు కదుపుతున్నారు. కరోనా వైరస్కు ప్రపంచంలోనే అతిపెద్ద హాట్స్పాట్ కేంద్రంగా మారుతున్న ముంబై మహానగరం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎసరు పెట్టేలా ఉంది. సిద్ధాంత వైరుధ్యం గల శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలు జట్టు కట్టడం ఏమాత్రం జీర్ణించుకులేకపోతున్న ప్రతిపక్ష బిజెపి..సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇప్పటికే […]