భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ రెండో రౌండ్ గేమ్ కి ఇరు జట్లు సిద్ధం. ఇది సూపర్ 4 కాబట్టి ఉత్కంఠ వేరే లెవెల్ లో ఉంటుంది. వారం క్రితం జరిగిన మ్యాచ్ ఇండియా-పాక్ మ్యాచ్ అంటే మజా ఏంటో చూపించింది. ఇంకో సంగతి 2018 ఆసియా కప్ తర్వాత ఈ రెండు జట్లు ఇంత త్వరగా తలపడడం ఇదే తొలిసారి. ఈ గేమ్ సూపర్ 4 దశలో రెండు జట్లకు ఫస్ట్ గేమ్. నిజానికి ఆసియా కప్ […]
ఆర్ఆర్ఆర్ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించాక రాజమౌళి రెస్ట్ తీసుకోవడానికి ఫ్యామిలీతో సహా దుబాయ్ వెళ్లిపోయారు. నిజానికి ముందే ప్లాన్ చేసుకున్నప్పటికీ ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా ఫ్యామిలీ రిక్వెస్ట్ చేయడంతో ఆగారని ఇన్ సైడ్ టాక్. మరోవైపు మహేష్ బాబు కూడా అక్కడికే వెళ్లారని, ఇద్దరూ కలిసి నెక్స్ట్ చేయబోయే ప్యాన్ ఇండియా ప్రాజెక్టు కోసం డిస్కషన్స్ చేయబోతున్నారని ఏవేవో కథనాలు కొన్ని మీడియా వర్గాల్లో వచ్చాయి. కానీ అవేవి నిజం కాదు. వాస్తవానికి […]
కరోనా వైరస్ ఇండియాలో ఇంకా అదుపులోకి రాని కారణంగా సినిమా థియేటర్లను తెరిచే విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. కఠిన నిబంధనలతో పరిమిత సీటింగ్ తో ఓపెన్ చేయించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ సింగల్ స్క్రీన్ ఓనర్ల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉంటే మళ్ళీ సీటింగ్ మార్చుకుని శానిటైజేషన్ కోసం అదనపు భారాన్ని భరించేందుకు సిద్ధంగా లేమని చెబుతున్నారట. మల్టీ ప్లెక్సులు మాత్రం అన్ని కండీషన్లకు సై అంటున్నాయి. నిర్వహణ భారంగా మారడంతో అధిక […]
ఇవాళ్టి నుంచి ఇండియాలో ప్రార్ధనా మందిరాలు, షాపింగ్ మాల్స్ క్రమంగా తెరుచుకుంటున్నాయి. కంటోన్మెంట్ జోన్లు మినహాయించి అన్ని చోట్ల జనజీవనం సాధారణం అయిపోతోంది. కేసుల పెరుగుదల మాట ఎలా ఉన్నా జనం దాన్ని పట్టించుకునే మూడ్ లో లేరు. ఇక బాలన్స్ ఉన్నది సినిమా థియేటర్లు మాత్రమే. ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఎవరికీ తెలియదు. ప్రభుత్వాలు ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తాయా అని అన్ని బాషల నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. మిగిలిన దేశాల్లో క్రమంగా ఆ దిశగా అడుగులు […]
బిఆర్ శెట్టి వ్యాపార సామ్రాజ్యం కుప్ప కూలిపోయింది. దుబాయ్ కేంద్రంగా గల్ఫ్ దేశాలతో పాటు మరికొన్ని యూరోపు దేశాల్లో కూడా వ్యాపార చక్రం తిప్పిన కర్నాటకకు చెందిన బిఆర్ శెట్టి వ్యాపారాలన్నీ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి. బిఆర్ఎస్ వ్యాపారాల్లో జరిగిన అక్రమాలపై చివరకు దర్యాప్తు చేస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఇ) ని తప్పించుకుని ప్రాణభయంతో శెట్టి దుబాయ్ నుండి సొంతూరుకు పారిపోయి వచ్చాడనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కర్నాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన శెట్టి 1973లో అబుదాబిలో […]
ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్ దుబాయ్లో జరుగుతుందని, భారత్-పాక్ జట్లు రెండూ పాల్గొంటాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ దేశంలో ఆసియా కప్ జరగవలసి ఉంది. అయితే భద్రతా పరమైన కారణాల వల్ల దాయాది దేశానికి తమ జట్టును పంపేది లేదని బీసీసీఐ ఖరాఖండీగా తేల్చి చెప్పేసింది.ఆసియా కప్ను పాకిస్తాన్ నిర్వహించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, తటస్థవేదికపై నిర్వహిస్తే భారత్ పాల్గొంటుందని బీసీసీఐ పేర్కొన్న సంగతి […]
https://youtu.be/