నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ముగిసి వారం రోజులవుతోంది. కానీ ఇప్పటికీ జయపజయాల లెక్కలు వేస్తూనే ఉన్నారు. ఫలితాలు వెల్లడైన మరుసటి రోజునే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచిందీ తేలుతుంది. అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీ రహిత గుర్తులపై జరగడం వల్ల ఎవరి లెక్కలు వేసుకుంటుండడంతో అసలు లెక్కకు సరిపోలడం లేదు. ఈ నెల 21వ తేదీన పంచాయతీ చివరి దశ పోలింగ్, ఫలితాలు వెల్లడయ్యాయి. నాలుగు దశల్లో మొత్తం 13,092 పంచాయతీలకు ఎన్నికలు […]
నాలుగోదశ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేసరికి పల్లె ప్రాంతాల్లో సీయం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు స్పష్టమైపోయింది. తొలి దశ నుంచే జగన్ హవా ప్రారంభమైందన్నది తేటతెల్లమైంది. అయితే నాలుగో దశతో అది మరింత క్లారిటీ వచ్చింది. స్వచ్ఛమైన పల్లె వాసుల మనస్సులను చూరగొన్న జగన్ శిబిరంలో పంచాయతీ ఎన్నికలు ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయనే చెప్పాలి. సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందజేయడం, పాలనను, సేవలను గుమ్మం ముందుకే చేర్చడంతో జగన్మార్కు పాలనను పల్లెలు ఆప్యాంగానే ఆమోదించాయని పంచాయతీ ఎన్నికల […]
ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలకు అనేక ప్రత్యకతలు ఉన్నాయి. ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు మధ్య తలెత్తిన భిన్నాభిప్రాయాలలో పంచాయతీ ఎన్నికలు జరగగా.. ఒక ప్రాణం పోకుండా, రీపోలింగ్ అవసరమే లేకుండా ఎన్నికల తంతు ముగియడం మరో ప్రత్యేకత. చిన్నచిన్న తోపులాటలు, వాగ్వాదాలు మినహా ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం ఓ చరిత్ర. పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరగకపోయినా.. స్థానికమైన అంశాలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. స్థానికులు ఈ ఎన్నికలను ప్రత్యేక దృష్టితో చూస్తారు. […]
ప్రభుత్వంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసి, అనంతరం దాదాపు నెల రోజులు పట్టించుకోకపోవడంపై ఏపీ హైకోర్టు నిమ్మగడ్డ రమేష్కుమార్ను ఉద్దేశించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసింది. ప్రచారం కోసమే నిమ్మగడ్డ రమేష్కుమార్ ఇలా చేస్తున్నట్లుగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నాడు కోర్టు వేసిన అంచనాలు నిజమని తేలుతున్నాయి. అనవసరమైన వివాదాలు సృష్టించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఒక అంశంపై రాద్ధాంతం చేసి మీడియాలో ప్రముఖంగా కనిపించడమే నిమ్మగడ్డ రమేష్కుమార్ […]
పల్లె పోరు తుది దశకు చేరుకుంది. ఈ రోజు చివరిదైన నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పల్లె ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ఉదయం 6:30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 10:30 గంటలకు దాదాపు 40 శాతం పోలింగ్ నమోదైంది. పలు గ్రామాల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. విశాఖ జిల్లా ముకుందాపురం గ్రామంలో మొదటి మూడు గంటల్లోనే 70 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రతి విడతలోనూ 80 […]
వర్తమాన అవసరాలు తీరుస్తూ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముప్పై ఏళ్ల పాటు రాష్ట్రంలో పాలనను అందించే లక్ష్యంతో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దానికి అనుగుణంగా తన క్యాబినెట్ ఎంపిక నుంచి అన్నింటా దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నారు. అయితే సీఎం ఆశయాలకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయిలో సహకారం లేకపోవడంతో కొన్ని విషయాల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే వాదన […]
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అంటేనే వర్గాలు, ఫాక్షన్ కక్షలు, హత్యలు, రక్త చరిత్ర. అయితే ఇది గతమని 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ద్వారా తెలియజేసిన రాప్తాడు ప్రజలు.. ఈ మార్పు శాశ్వతం కావాలని, మునుపటి బతుకులు వద్దని తాజాగా పంచాయతీ ఎన్నికల ద్వారా చాటి చెప్పారు. సుదీర్ఘకాలం తర్వాత రాప్తాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల కుటుంబం పరాజయం చవిచూసింది. రాప్తాడు ప్రజలు వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్రెడ్డికి జై కొట్టారు. ఫ్యాక్షన్ వద్దని, అభివృద్ధి […]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ (వైసీపీ) తన పట్టును నిలుపుకుంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ పదికి పది సీట్లు గెలుచుకుంది. 13 జిల్లాలకు గాను గత ఎన్నికల్లో వైసీపీ కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ తన సత్తాను చాటుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముగిసిన రెండు దఫాల ఎన్నికల ఫలితాలు వైసీపీకి ఉన్న […]
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ మద్ధతుదారులు ఏకగ్రీవాలపై నానా యాగీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ.. ఈ అంశంపై హైకోర్టుకు కూడా వెళ్లింది. ఆది నుంచి చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై అభ్యంతరాలు, విమర్శలు చేస్తున్న టీడీపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదులు చేసింది. తాజాగా పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా పుంగనూరు, ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గమైన గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఏకగ్రీవాలపై […]
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియతో రాజకీయాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఏ జిల్లాలో ఎవరికి పట్టు పెరుగుతుందో, ఎవరి ప్రాభవం మరింత తగ్గుతుందో తెలియజేస్తున్నాయి. ఎన్నికలలో పార్టీ గుర్తులు లేకపోయినా, వ్యక్తులు మాత్రం పార్టీ ముద్రతోనే ముందుకు సాగుతున్నారు. 2,723 పంచాయతీల్లో తొలి దశ ఎన్నికలు జరగగా.. 525 చోట్ల ఏకగ్రీవం కావడం తెలిసిందే. వారిలో 518 మంది వైసీపీ మద్దతుదారులే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు కొనసాగాయి. ఏకగ్రీవాల్లో […]