దేశంలోనే తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వం LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులను గుర్తించడానికి ప్రత్యేక పదకోశాన్ని ఏర్పాటు చేసింది. తమిళనాడు సాంఘిక సంక్షేమ, స్త్రీ సాధికారతా శాఖ ఈ గ్లాసరీని (glossary) పబ్లిష్ చేస్తూ జీవో విడుదల చేసింది. ట్రాన్స్ జెండర్లు, ట్రాన్స్ సెక్సువల్ వ్యక్తుల హక్కులు కాపాడేందుకు ఒక విధానాన్ని తయారు చేయాలంటూ మద్రాస్ హైకోర్టు జూలైలో జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఈ పదకోశాన్ని ప్రచురించారు. ఇందులో లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వెషనింగ్, […]
పెళ్లికూతురు కోసం పోస్టర్లు వేసి తమిళనాడు కుర్రాడు వైరల్ అయ్యాడు తెలిసినవాళ్లు సంబంధాలు పట్టుకొస్తారు, లేదంటే ఆన్ లైన్ మ్యాట్రిమోనియల్ సైట్ల్లో డిటైల్స్ ఇస్తారు. తగిన సంబంధాలు వెతుక్కొంటారు. ఈ ఇంజనీర్, ఈ రెండూ ట్రైచేశాడు. చివరి భార్య కోసం బిల్బోర్డ్ ప్రకటనలిచ్చాడు. ఇది విదేశాల్లో కొంత పాపులర్ కాని, ఇండియాలో కాదు. అందుకే తమిళనాడు కుర్రాడు మ్యాట్రిమోనియల్ పోస్టర్ తో వైరల్ అయ్యాడు. పేరు ఎస్మెస్ జగన్. 27 ఏళ్లు. మధురైలోని విల్లాపురం.ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా […]
తమిళనాడు యువ హీరో.. సీఎం స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి స్టాలిన్ కు త్వరలోనే ప్రమోషన్ లభించబోతోంది. తమిళనాడులో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఉదయనిధి కృషి చేశారు. పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా ఎనలేని సేవలు చేశారు. యువతను డీఎంకే వైపు మళ్లించడంలో కృషి చేశారు. ఈ క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్ ను క్యాబినెట్ లోకి తీసుకురావడానికి సీఎం స్టాలిన్ కసరత్తు చేస్తున్నట్టు డీఎంకే వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు వార్తలు లీక్ అవుతున్నాయి. […]
కరోనా ఎన్నికలు.. అవును దేశంలో కరోనా ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, నేతలు, ప్రజలు గెలుపు – ఓటములనే ఫలితాలే కాదు మరణాలను కూడా చూస్తున్నారు. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతున్నా.. వ్యవస్థ నడిచేందుకు అవసరమైన పనులు జరగాల్సిన పరిస్థితి. సామాజికదూరం పాటించాల్సిన తరుణంలో ఎన్నికలు కారణంగా గుంపులుగా గూమికూడడంతో మహమ్మారి తన పంజాను విసురుతోంది. దేశంలో ఐదు రాష్ట్రాలకు శాసన సభ ఎన్నికలు, […]
వాతావరణ శాఖ ఊహించినట్లుగానే నివర్ పెను తుపానుగా మారుతోంది. రెండు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆ తర్వాత వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా రూపుదిద్దుకుని తుపానుగా మారింది. దీనికి నివర్ తుపాను అని నామకరణం చేశారు. ఆంధ్రప్రదేశ్లో తీరం దాటుతుందనుకున్న నివర్ తుపాను దిశ మార్చుకుని తమిళనాడు వైపు వెళ్లింది. పుదుచ్చెరి, తమిళనాడులపై నివర్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ రోజు అర్థరాత్రికి కలైకర్, మహాబలిపురం మధ్య తీరం తాటే అవకాశం ఉందని చెన్నై […]
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజధాని మార్పు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాజధాని చెన్నైలో వైరస్ బారిన పడే వారి సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం రాజధానిని మార్చే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం తమిళనాడులో 2.07 లక్షల మంది వైరస్ బారిన పడగా.. అందులో రాజధాని చెన్నైలోనే దాదాపు లక్ష మందికి వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు దశాబ్ధాల తర్వాత మళ్లీ రాష్ట్ర రాజధాని మార్పు అంశం […]
కరోనా వైరస్ నేపధ్యంలో చెన్నైలోని కోయంబేడు మార్కెట్టే తమిళనాడు కొంపముంచేస్తోందా ? ఇపుడిదే అనుమానం అందరిలోను పెద్దదైపోతోంది. ఒకపుడు చాలా తక్కువగా ఉన్న వైరస్ కేసులు ఇపుడు మొత్తం తమిళనాడును ఒక ఊపు ఊపేస్తోంది. రాష్ట్రమంతా శరవేగంగా విస్తరిస్తోంది. దాంతో ప్రభుత్వంలో టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతోంది. వైరస్ వ్యాప్తిని ఎలా అరికట్టాలో అర్ధంకాక నానా అవస్తలు పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 వేలకుపైగా కేసులు నమోదవ్వటం చాలా ఆందోళనగానే ఉంది ప్రభుత్వానికి. ఒకపుడు మర్కజ్ మసీదు కేసులు […]
కరోనా వైరస్ రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో పొరుగు రాష్ట్రం తమిళనాడు సాహస నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ తో తమకున్న సరిహద్దులను మూసివేసింది. రహదారులపై గోడలు నిర్మించింది. ఈ మేరకు చిత్తూరు జిల్లాతో తమకు ఉన్న మూడు సరిహద్దు రహదారులపై గోడలు నిర్మించింది. వేలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు చిత్తూరు జిల్లా బోర్డర్ లోని మూడు ప్రాంతాలలో రోడ్లపై అడ్డంగా గోడ నిర్మించారు. ఈ విషయంపై చిత్తూరు జిల్లా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. […]
కరోనా వల్ల చనిపోయిన వారి మృతదేహాల నుంచి రోగాలు వ్యాప్తి చెందవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా చెబుతోంది. వైరస్ బారిన పడి మరణించిన వారని ఖననం చేయడం కంటే కాల్చి వేయడమే మంచిదన్నది కూడా కేవలం అపోహ మాత్రమేనని కూడా పేర్కొంటోంది. అయినా సరే.. మన దేశంలో కొన్ని చోట్ల ప్రజలు భయాందోళనలతో కరోనా మృత దేహాలపై నిర్ధయతో వ్యవహరిస్తున్నారు. మానవత్వం లేకుండా ఖననం చేయకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం […]
జగన్ కొత్తగా కాపరి బంధు పథకాన్ని తెస్తున్నాడు. ఉచితంగా గొర్రెల్ని ఇవ్వడం కంటే ఇది కొంచెం మెరుగైందే కానీ, అధికారులు దీన్ని నీరుకార్చకుండా చూసుకోవాలి. ఎందుకంటే దేశంలో గొర్రెలు-బర్రెలు పథకం అంత ప్రహసనం మరొకటి లేదు. వెనుకటికి తమిళనాడులో జయలలిత పాడి ఆవుల పథకం పెట్టింది. సొంత రాష్ట్రంలో కొనుగోలు చేస్తే ఆవులు చేతులు మారడం తప్ప పాడి అభివృద్ధి ఉండదని, పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేయాలని నిబంధన పెట్టారు. దాంతో నాటకం మొదలైంది. కుప్పం సంతకు […]