రాజీనామాకు సిద్ధమని సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించిన తర్వాత, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది శివసేన. తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే లేవనెత్తిన హిందుత్వ వాదానికి ఉద్ధవ్ థాకరే నిన్ననే సమాధానమిచ్చారు. అయినా తిరుగుబాటు కొనసాగుతోంది. అందుకే ఈరోజు శివసేన వ్యూహం మార్చింది. మీరు కోరినట్లుగానే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నుంచి బైటకొచ్చే ఆలోచన చేస్తాం. కాని మీరు 24 గంటల్లోగా తిరుగుబాటుదారులు రావాలని శివసేన చెప్పింది. గౌహతిలోని ఒక హోటల్లో 42 మంది […]
రెండు రోజుల క్రితం శివసేనలో తిరుగుబాటు సంక్షోభం తర్వాత ఫేస్ బుక్ లైవ్ లో జనం ముందుకొచ్చారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. శివసేన ఎప్పుడూ “హిందుత్వాన్ని ఎప్పటికీ వదులుకోదు” అని చెప్పారు. అదే సమయంలో సీఎం పదవికి రిజైన్ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే… ముఖ్యమంత్రి పదవికి రాజీనామా లేఖను రెడీ ఉంచాను, ఈ క్షణంలోనే రాజీనామాకు సిద్ధం. అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఎవరైనా సరే నన్ను ముఖ్యమంత్రిగా వద్దు అని చెబితే, పదవికి […]
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటామనే సంతోషంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదరయ్యాయి. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే స్థానంలో గెలిచింది. అధికార శివసేన–ఎన్షీపీ–కాంగ్రెస్ (మహా వికాస్ ఆఘాఢీ) కూటమి సత్తా చాటింది. నాలుగు స్థానాల్లో మహాకూటమి గెలుపొందింది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పట్టభద్రుల నియోజకవర్గాల్లో మహాకూటమి జయకేతనం ఎగురవేసింది. ఔరంగాబాద్, పుణెలలో ఎన్సీపీ, నాగ్పూర్లో కాంగ్రెస్ పార్టీ […]
ఒక్కరోజులో 19,459 పాజిటివ్ కేసులు – 380 మరణాలు కరోనా వైరస్ దేశంలో ఉగ్రరూపం దాలుస్తుంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 17 వేలకు పైగా కేసులు, 350 పైగా మరణాలు సంభవించడం నిత్యకృత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 19,459 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,48,318 కి చేరింది. అంతేకాకుండా […]
ఒక్కరోజులో 18,552 పాజిటివ్ కేసులు – 384 మరణాలు కరోనా వైరస్ దేశంలో ఉగ్రరూపం దాలుస్తుంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 15 వేలకు పైగా కేసులు, 400 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 18,552 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,08,953 కి చేరింది. […]
ఒక్కరోజులో 17,296 పాజిటివ్ కేసులు – 407 మరణాలు కరోనా వైరస్ దేశంలో ఉగ్రరూపం దాలుస్తుంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 15 వేలకు పైగా కేసులు, 400 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 17,296 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,90,401 కి చేరింది. […]
ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ మహారాష్ట్రకు కరోనా వైరస్ లాంటివారని బిజెపి ఎమ్మెల్సీ గోపిచంద్ పదల్కర్ మండిపడ్డారు. ఆయన చాలా సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని నడిపించారని, అయితే బహుజన ప్రజలను మాత్రమే హింసించారని ఆరోపించారు. ఇకపై కూడా బహుజనుల విషయంలో ఆయన వ్యవహార శైలి ఇలాగే కొనసాగుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ధంగర్’ సమాజానికి రిజర్వేషన్లు ఇచ్చే వ్యవహరంలో కూడా ఆయన రాజకీయంగా చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ధంగర్ […]
యోగా గురువు, పంతజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకుడు బాబా రాందేవ్కు మహా రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. కోవిడ్–19 నివారణ మందులంటూ మంగళవారం పంతజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కరొనిల్, శ్వాసరి అనే పేర్లలో ఆయుర్వేద ఔషధాలను విడుదల చేసింది. ఈ మందులు వాడితే కరోనా సోకిన వారికి నయం అవుతుందని స్వయంగా బాబా రాందేవ్ ప్రకటించారు. అయితే ఈ మందుల తయారీ, పరిశోధనా, అనుమతి పత్రాలు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తూ అప్పటి వరకూ మందుల విక్రయాలపై […]
ఒక్కరోజులో 16,922 పాజిటివ్ కేసులు – 418 మరణాలు కరోనా వైరస్ ప్రస్తుతం ఉగ్రరూపం దాలుస్తుంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 14 వేలకు పైగా కేసులు, 400 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 16,922 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,73,105 కి చేరింది. […]
కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 14 వేలకు పైగా కేసులు, 350 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 15,968 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,56,183 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 14,476 కు చేరిందని కేంద్ర […]