మీరు తరచుగా ప్రీమియం రైళ్ళలో ప్రయాణిస్తారా? వాటిలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తారా? అయితే ఈ వార్త మీకోసమే. ఐఆర్సీటీసీ ఇప్పుడు సర్వీస్ ఛార్జీలపై కొన్ని కొత్త మార్పులు చేసింది. ఇప్పటివరకు టీ, కాఫీలను టికెట్ రిజర్వేషన్ సమయంలోనే ప్రీ బుక్ చేసుకోకుండా, ప్రయాణించేటప్పుడు ఆర్డర్ చేసేవారికి ప్రతి కప్పుకు రూ.50 సేవా రుసుము వసూలు చేస్తోంది. తాజాగా ప్రయాణీకులు అప్పటికప్పుడు ఆర్డర్ చేసేవాటిపై రుసుమును రద్దు చేసింది. ప్రిమీయం రైళ్ళలో రూ.20 కప్పు టీ కోసం మొత్తం రూ.70 చెల్లించేవారు ప్రయాణీకులు. తాజా రూల్స్ ప్రకారం […]
కరోన కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్తో దేశం స్తంభించింది. రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. గత నెల 24వ తేదీ అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన లాక్డౌన్ ఈ నెల 14వ తేదీ వరకూ కొనసాగనుంది. ఆ తర్వాత పొడిగిస్తారా..? లేదా..? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అయితే పలు రాష్ట్రాలు లాక్డౌన్ను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పొడిగింపునకే కేంద్రం మొగ్గు చూపే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. […]
ఇటీవలే ఇండియన్ రైల్వేస్ పబ్లిక్ ప్రయివేట్ (పిపిపి) భాగస్వామ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన 8 రైళ్లు తమ ప్రయాణికులను సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చలేకపోతే, ప్రయాణికులు డబ్బులు వాపస్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ కొత్త విధానం ప్రకారం ముందు నిర్ధేశించిన సమయానికన్నా రైలు గంట ఆలస్యం అయితే 100 రూపాయలు, రెండు గంటలు, అంతకన్నా ఎక్కువ ఆలస్యం అయితే 250 రూపాయలను ప్రతి ప్రయాణికుడికి రీ ఫండ్ చేస్తారు. ప్రయాణికులకు డబ్బులను రి ఫండ్ చేసే బాధ్యతను […]