ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలో భాగంగా దశల వారీ మద్య నిషేదం విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే మాట ఇచ్చిన ప్రజల కోసం ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినడు అన్న చందంగా ఉన్నాయి. దీనిలో భాగంగా మద్యం ప్రియులకు షాక్ ఇస్తూ రేట్ల ను భారీగా పెంచడం తో పాటు దశల వారీ మద్య నిషేదం అమలులో భాగంగా రాష్ట్రంలో ప్రతి మూడు మద్యం షాపుల్లో ఒక షాప్ ను […]
విశాఖ LG పాలిమర్స్ గ్యాస్ లీకేజి మృతులకు సీఎం జగన్ ఇచ్చిన కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఏ మూలకు అంటున్న ఆయన స్పందన చూశాక ఒక్క సారి గతంలో ఆయన హయంలోకి తొంగిచూస్తే.. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు బాబు హయాంలో ఏ మాత్రం మానవత్వం లేకుండా బాధితులకు తూతూ మంత్రంగా సహాయం చేసి చేతులు దులుపుకున్న ఉదంతాలు అనేకం.. చంద్రబాబు సీఎంగా ఉండగా 2014 అక్టోబర్ లో హుద్హుద్ తుపాను విశాఖపట్నాన్ని అతలా కుతలం చేయగా 46 మంది మృత్యువాతపడ్డారు. […]
కడప జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 83ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అనారోగ్యం తో ప్రొద్దుటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఈ ఉదయం స్థానిక వైయంఆర్ కాలనీ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1978లో కమలాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పేర్ల శివా రెడ్డి ఆ ఎన్నికల్లో జరిగిన హోరాహోరీ పోరులో జనతా పార్టి […]
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ అంశంలో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరమైనప్పటికీ.. సీఎం జగన్ బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం కన్నా మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మానవ తప్పిదం వలనే ప్రమాదం జరిగిందని అన్నారు. వైజాగ్లో జరిగిన సంఘటన దురదృష్టకరమని, అలారం మోగించకపోవడం యాజమాన్యం తప్పుగా ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నానికే చెందిన బీజేపీ […]
ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థుల నుంచి ముందస్తుగా ఎటువంటి ట్యూషన్ ఫీజులు తీసుకోకుండా ప్రవేశాలు కల్పించాలని సీఎం జగన్ ప్రైవేటు కళాశాలలను ఆదేశించారు. ప్రతి త్రైమాసికానికీ ఒకసారి సంబంధిత ఫీజును నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలోనే వేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండే ఈ పద్ధతి అమలవుతుందని జగన్ తెలిపారు. ప్రతి త్రైమాసికానికీ ఒకసారి తల్లులు కాలేజీలకు వచ్చి తమ పిల్లల చదువు తీరు, ఫలితాల గురించి ఆరా తీస్తారని అన్నారు. పిల్లలకు నాణ్యమైన […]
గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఒక పెళ్లి వల్ల ఇప్పుడు తెనాలి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చివరికి ఈ వివాహానికి హాజరైన బందు మిత్రులు 70 మందిని ఒకేసారి క్వారైంటన్ కు తరలించాల్సివచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం గాంధీనగర్ కు చెందిన దంపతులిరువురు తెనాలి లో జరిగిన వివాహానికి హాజరైన అనంతరం వారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం తో బుధవారం వారిని విజయవాడ లోని కరోనా ఐసొలేషన్ వార్డు కు తరలించడంతో ఈ దంపతులు […]
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ అమలుతో రోడ్డెక్కని బస్సులు సహా ప్రజా రవాణాను త్వరలోనే అనుమతిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. కొద్దిపాటి నియంత్రణలతో దేశ వ్యాప్తంగా ప్రజా రవాణాను అనుమతిస్తామని రహదారులు, హైవే మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్న నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. భారత బస్, కార్ ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఈ మేరకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిర్ధిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా రవాణా తిరిగి […]
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడి దేశమంతటా జనతా కర్ఫ్యూ విధించడానికంటే రెండు రోజుల ముందే కరోనా కలకలాన్ని ముందే అంచనా వేసిన టీటీడీ భక్తుల సంక్షేమాన్ని ద్రుష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులందరికి దర్శనాన్ని నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం కరోనా తీవ్రత అధారంగా గ్రీన్ ఆరెంజ్ రెడ్ జోన్లు గా విభజించి ఒక్క రెడ్జోన్ మినహా మిగతా జోన్లలో లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో టీటీడీ లో […]
గత రెండునెలల నుండి అగ్ర రాజ్యం అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తున్న ఈ తరుణంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలకు చెరువైంది. న్యూయార్క్ న్యూజెర్సీ లాంటి నగరాల్లో కరోనా ఉధృతి ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ఈ నెపధ్యంలో కొంత కాలంగా దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో కరోనా తీవ్రత కొంచెం తక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో స్థానిక ప్రజలు స్వేచ్చ వైపే మొగ్గు చూపారు. దీంతో స్థానిక […]
ఒక పక్క దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంబిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో కుడా ముఖ్యమంత్రి దగ్గర నుండి చివరి గ్రామస్థాయి వార్డు వాలాంటీర్ వరకు అధికార యంత్రాంగం మొత్తం కొరోనా వైరస్ కట్టడి లో తలమునకలై ఉంటే.. బాహ్యప్రపంచంతో సంభందం లేకుండా సురక్షితంగా హైదరాబాద్ లోని సొంత ఇంటిలోనే తలదాచుకుంటున్న రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ మాత్రం ఈ విపత్తు కాలంలో కూడా ట్విట్టర్ వేదిక గా […]