క్రీస్తు జననం మానవ చరిత్రని మలుపు తిప్పింది. ఆయన నడిచిన మార్గం, బోధించిన బోధనలు కోట్లాదిమంది ప్రజలకు ఆదర్శనీయం అయ్యాయి. పాప భారాన్ని మోస్తున్న మానవులకు పాప బంధనాల నుండి విముక్తి కలిగించి పునీతులుగా చేయడానికి స్వయంగా దేవుడే మానవరూపంలో భూలోకంలోకి అడుగుపెట్టిన రోజునే ప్రజలంతా క్రిస్మస్ గా జరుపుకుంటున్నారు.. పశువుల పాకలో పుట్టి – ప్రపంచ వెలుగుగా మారి రెండువేల సంవత్సరాల కిందట ఇజ్రాయేలు దేశంలోని బేత్లెహేము గ్రామంలోని ఒక పశువుల పాకలో కన్య మేరీకి […]
రాజకీయ పార్టీల ప్రమేయం , మద్దతు , సహకారం లేకుండా సీమ ప్రాంత సమస్యల పై నిత్యం గళం విప్పే రాయలసీమ మేధావుల ఫోరమ్ కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో మేధావులు , సాహితీవేత్తలు , ప్రజా సమస్యల పోరాట సంఘాల భాగస్వామ్యంతో జరగనున్న అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సభ పట్ల రాష్ట్ర వ్యాప్త ఆసక్తి . నిన్న తిరుపతిలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన అమరావతి సభలో సీమ ప్రాంత సమస్యల గురించి , సీమవాసుల […]
పర్యావరణ వేత్త చిప్కో ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ కరోనాతో కన్ను మూశారు ఆయన వయస్సు 93 సంవత్సరాలు. ఆయనకు కరోనా నిర్దారణ కావడంతో ఈ నెల 8న రిషికేశ్ లో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 12న ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలడంతో వైద్యులు చికిత్స అందించి సుందర్లాల్ బహుగుణను కాపాడేందుకు చికిత్స అందించారు. కాగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. […]
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ట్యాంక్లో ఆక్సిజన్ నిండుకోవడంతో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆక్సిజన్ అందక 11 మంది మృత్యువాత పడ్డారు. అధికారులు హుటాహుటిన స్పందించి ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం ఎలా జరిగింది? రుయా ఆసుపత్రిలో సుమారు వెయ్యి మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 135 మంది ఐసీయూ వార్డులో చికిత్స పొందుతుండగా మరో 465 మంది ఆక్సిజన్ పడకలపై ఉన్నారు. […]
ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి యువరాజ్ & గిబ్స్ సరసన నిలిచిన పొలార్డ్.. వెస్టిండీస్ ఆల్రౌండర్ శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ విధ్వంసం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన మూడో బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డును హర్ష్లీగిబ్స్, టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సాధించారు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన పొలార్డ్ ధాటికి 131 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలో […]
భారత్, ఇంగ్లండ్ల మధ్య జరుగుతున్న టెస్టు సమరం చివరి అంకానికి చేరుకుంది. తొలి టెస్టులో అనూహ్య పరాజయం తర్వాత అసాధారణంగా పుంజుకున్న భారత్ తన స్పిన్ అస్త్రంతో ప్రత్యర్ధికి చుక్కలు చూపించింది. ముఖ్యంగా మూడో టెస్టులో అహ్మదాబాద్ లోని మొతేర మైదానంలో జరిగిన పోరు రెండు రోజుల్లోనే ముగియడంతో కొందరు మాజీ క్రికెటర్లు పిచ్ తీరుపై విమర్శలు చేసారు. కాగా చివరిదైన నాలుగో టెస్టు కూడా అదే మైదానంలో జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి మళ్ళీ పిచ్ […]
భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో డీఎస్పీగా ప్రమాణ హిమ దాస్ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో అసోం రాష్ట్ర డిఐజితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ నెల 10 తేదీన సీఎం సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి క్లాస్ -1 ఆఫీసర్లుగా, ప్రపంచ ఛాంపియన్షిప్ […]
ఇంగ్లండ్ను చుట్టేసిన అక్షర్,అశ్విన్ ఇంగ్లండ్-ఇండియా మధ్య పేటీఎం సిరీస్లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 49 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ (25; 25 బంతుల్లో 3×4, 1×6), శుభ్మన్ గిల్ (15; 21 బంతుల్లో 1×4, 1×6)రాణించడంతో వికెట్లేమి కోల్పోకుండానే పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా నాలుగు టెస్టుల సిరీస్ లో రెండు విజయాలు సాధించి […]
కిడ్నాప్ డ్రామా ఆడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బి.ఫార్మసీ విద్యార్థిని కథ విషాదంతంగా ముగిసింది. మంగళవారం రాత్రి విద్యార్థిని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. సంచలనం సృష్టించిన కిడ్నాప్ డ్రామా.. ఈ నెల 10న క్రితం తననెవరో ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసారంటూ ఘటకేసర్ ప్రాంతానికి చెందిన బి.ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో ఆందోళనకు […]
నేటినుంచి భారత్ ఇంగ్లాండ్ల మధ్య జరగబోయే మూడో టెస్టుపై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా రూపుదిద్దుకున్న మొతేరా మైదానంలో జరగబోయే మొదటి క్రికెట్ మ్యాచ్ ఇదే కావడం ఒక కారణం కాగా డేనైట్లో జరిగే టెస్ట్ కావడం, టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో నిలిచే జట్టును డిసైడ్ చేసే టెస్టు మ్యాచు కావడంతో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టి ఈ టెస్టుపై పడింది. ఇప్పటికే భారత్ ఇంగ్లండ్ […]