భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇక నుంచి జననం నుంచి మరణం దాకా మొత్తం జీవిత చక్ర సమాచారాన్ని ‘ఆధార్’తో నిక్షిప్తం చేయనుంది. ఇందులో భాగంగానే రాబోయే రోజుల్లో బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ల పేరిట ఆటోమేటిక్గా టెంపరరీ ఆధార్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. పుట్టిన వెంటనే ఆధార్ నెంబర్ పొందే చిన్నారులు ఆ తర్వాత వేలిముద్రలతో ఆధార్ను అప్ డేట్ చేసుకోవాలి. అయితే ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే […]
ఒకపక్క దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా ఆందోళనలు అట్టుడుకుతున్న సమయంలో భారత పౌరులకు ఆధార్ కార్డు జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) హైదరాబాదీలకు షాక్నిచ్చింది. తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలసిందిగా హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి నోటీసులు జారీ చేసింది. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20 లోగా విచారణకు రావాలని యూఐడీఏఐ ఆదేశించింది. సరైన పత్రాలు సమర్పించకపోయినా, భారత పౌరులమని నిరూపించుకోకపోయినా వారి ఆధార్ కార్డులను రద్దు చేస్తామని […]