ప్రస్తుతం యువ ఆటగాళ్లతో టీమిండియా దక్షిణాఫ్రికాతో ఐదు T20 మ్యాచ్ల సిరీస్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ మొదటి మ్యాచ్ జరగగా ఇందులో భారత్ ఓటమి పాలయింది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి T20 మ్యాచ్లో భారత్పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియా 20 ఓవర్లలో 211 పరుగులు చేసి భారీ టార్గెట్ ఇచ్చింది. అయినా దక్షిణాఫ్రికా ఆ లక్షాన్ని ఈజీగా ఛేదించింది. 212 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం మూడు […]
ఒక పక్క IPL జరుగుతూ ఉంది. IPLలో బాగా ఆడి ఇండియా జట్టులో చోటు సంపాదించాలని చాలా మంది యువ క్రికెటర్లు ఆశిస్తారు. IPL తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికాతో అయిదు T20 మ్యాచ్ లతో కూడిన సిరీస్ ఆడనుంది. జూన్ లో మొదలవనున్న దక్షిణాఫ్రికా T20 సిరీస్ కి BCCI జట్టుని ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో జరగనున్న T20 సిరీస్ కు రోహిత్ రెస్ట్ తీసుకోవడంతో అంతా శిఖర్ ధావన్ ని కెప్టెన్ గా ఎంపిక చేస్తారు […]
భారత్-సౌత్ ఆఫ్రికాల మధ్య వన్డే సిరీస్ రద్దు కావడం, ఐపీఎల్ కూడా వాయిదా పడటం,దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలుతో భారత క్రికెటర్లు ఇంటికే పరిమితమయ్యారు.ఈ నేపథ్యంలో గురువారం భారత ఓపెనర్, తాత్కాలిక సారధి రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్తో లైవ్ చాట్ చేశారు.ఈ సందర్భంగా ఐపీఎల్ నిర్వహణపై ఉన్న అవకాశాల గురించి కెవిన్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రోహిత్ కోవిడ్-19 కారణంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత […]
కరోనా దెబ్బకు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దు కాగా ఐపీఎల్ కూడా వాయిదా పడటంతో భారత క్రికెటర్లు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు.కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశం మొత్తం లాక్డౌన్ విధించడంతో ఇంటికి మాత్రమే పరిమితమై సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.ఈ నేపథ్యంలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ట్విట్టర్లో ఒక సరదా వీడియోను షేర్ చేశారు. ట్వీట్ చేసిన వీడియోలో శిఖర్ ధావన్ బట్టలు ఉతకడంతో పాటు బాత్రూమ్ను శుభ్రం చేస్తున్న సన్నివేశాలు ఉన్నాయి.అతని భార్య […]
ధర్మశాల వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు జరగాల్సిన తొలి డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ధర్మశాల పరిసరాల్లో ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో కనీసం టాస్ కూడా వెయ్యకుండానే మ్యాచ్ రద్దు అవటంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు.మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక గంటసేపు వర్షం ఆగడంతో మ్యాచ్ ప్రారంభించేందుకు చిత్తడిగా మారిన మైదానాన్ని అనువుగా సిద్ధం చేసేందుకు సిబ్బంది శ్రమించారు. కానీ గంట తర్వాత మళ్లీ మొదలైన వర్షం […]
ఐసీసీ టీ20 మహిళా ప్రపంచకప్ ఫైనల్లో భారత్తో టైటిల్ కోసం డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్ బరిలో దిగనుంది.గురువారం సిడ్నీలో జరిగిన రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా పై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులు చేసింది. కంగారూ ఓపెనర్లు మూనీ (28),అలీసా హీలి (18) జట్టుకు చక్కని ఆరంభాన్ని అందించారు.తొలి […]
టీ 20 ప్రపంచకప్ లో తొలిసారిగా భారత మహిళల జట్టు ఫైనల్ కి చేరుకుంది. ఇంగ్లాండ్ తో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత జట్టు నేరుగా ఫైనల్ కి చేరుకుంది. భారత మహిళల జట్టు ఫైనల్ కి చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. గత ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలయినా భారత్ ఫైనల్ కి వెళ్లే అవకాశం కోల్పోయింది. కాగా భారత జట్టుపై ఇంగ్లాండ్ కి మంచి […]