దేశ ఆర్ధిక వ్యవస్థ కుదురుకోవాలంటే మీరు టీ తక్కువ తాగాలి. గంటకో కప్పు చొప్పున తాగితే దేశం దివాళాతీయడం ఖాయం. దిగుమతులు పెరుగుతాయి. ఉన్న విదేశీ కరెన్సీ నిల్వలు కరిగిపోతాయి. ప్లీజ్ అంటూ ప్రజలను పాక్ ప్రభుత్వం వేడుకొంటోంది. టీని ఎక్కువగా దిగుమతి చేసుకొనే దేశాల్లో పాక్ ఒకటి. మీరు ఒకటి లేదంటే రెండు కప్పుల టీతో సరిపెట్టుకొంటే, ఆర్ధిక కష్టాల నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుందని పాక్ ప్లానింగ్ అండ్ డవలప్మెంట్ మంత్రి అహసాన్ ఇక్బాల్ […]
ప్రస్తుతం పాకిస్థాన్లో తీవ్ర సంక్షోభం నెకొంది. అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోతున్నాయి. ఇక ఇంధన ధరలు అయితే మండిపోతున్నాయి. రోజు రోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ లో లీటరు పెట్రోల్ ధర రూ.209 కాగా డీజిల్ ధర రూ.204 ఉంది. ఇలా పెట్రోల్ రేట్లు పెరగడంతో పాకిస్థాన్ పౌర విమానయాన శాఖకు చెందిన ఓ అధికారి తన బాస్కు రాసిన ఓ లెటర్ వైరల్ గా మారింది. 25 ఏళ్లుగా విమానయానశాఖలో […]
ఇంగ్లండ్ పర్యటన కోసం బయల్దేరెందుకు సిద్ధం అవుతున్న పాక్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం పది మంది ఆటగాళ్లకు కరోనా సోకినట్లు నిర్దారణ కావడంతో సిరీస్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం ముగ్గురు పాక్ ఆటగాళ్ళు హైదర్ అలీతో పాటు షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్లకు కరోనా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఏడుగురికి కరోనా నిర్దారణ అయింది. కరోనా సోకిన వారిలో ఫఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి, […]
పాకిస్తాన్ క్రికెట్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని షాహిద్ ఆఫ్రిదినే ట్విట్టర్ ద్వారా తెలిపారు. గురువారం నుంచి తనకు అసౌకర్యంగా ఉందని చెప్పాడు. ఈ క్రమంలోనే తన శరీరంలో నొప్పులు మొదలయ్యాయని, కరోనా పరీక్షలు చేయించుకోగా దురదృష్టవశాత్తూ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. కాగా పాకిస్థాన్ లో కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న సమయంలో షాహిద్ ఆఫ్రిది ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాడు. పేదలకు […]
తాలిబాన్లతో అమెరికా జరుపుతున్న చర్చల ప్రక్రియలో భారత్ కూడా భాగస్వామి కావాలని అగ్రరాజ్యం కోరుకుంటున్న వేళ తాలిబాన్ కీలక ప్రకటన చేసింది.తాలిబన్ రాజకీయ విభాగంగా పనిచేసే ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్థాన్ మీడియా అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో కాశ్మీర్ ఎప్పటికీ భారత్దేనని ప్రకటించాడు.ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో తాము జోక్యం చేసుకోబోమని తాలిబన్ స్పష్టం చేసింది.అలాగే కాశ్మీర్లో జిహాద్ (పవిత్ర యుద్ధం) పేరిట దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి […]
కరోనా కోరలలో చిక్కుకొని ప్రపంచమంతా విలవిలలాడుతున్న వేళ మరో నాలుగు రోజులలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. సాధారణంగా ఈ మాసంలో ముస్లింలు మసీదులలో రోజుకు 5 సార్లు సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు.రంజాన్ మాసంలో నెల రోజులు పాటు ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సామూహికంగా ప్రార్ధనలు నిర్వహిస్తారు.నెల రోజులూ ఇఫ్తార్ విందులు జరుగుతాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రంజాన్ మాసంలో […]
ప్రపంచంలో మారణహోమము సృష్టిస్తున్న కరోనా కట్టడికి భారత్-పాక్ దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి.ఇరు దాయాది దేశాలలో ఆర్థిక కార్యకలాపాలు అన్నీ పూర్తిగా నిలిచిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.ఈ పరిస్థితుల నుండి గట్టెక్కడానికి భారత్,పాకిస్థాన్ మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ నిర్వహిస్తే భారీ మొత్తంలో ఇరు దేశాలకి ఆదాయం లభిస్తుందని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రతిపాదించాడు.అయితే ఈ మ్యాచ్లను ఖాళీ మైదానాలలో ఆడించి కేవలం టీవీలకే పరిమితం చెయ్యాలని అక్తర్ సూచించారు. సిరీస్లో విరాట్ […]
పాకిస్తాన్ కు ఏదైనా సమస్య వస్తే భారత్ ను సాయం కోరుతుందా?.. ఒకవేళ కోరితే మనదేశం సాయం చేస్తుందా.. చేసిన సాయానికి పాకిస్తాన్ ధన్యవాదాలు తెలుపుతూ మనదేశానికి నమస్కరిస్తుందా.. ఇవన్నీ సాధ్యం కాదు అన్నట్టుగా ఉందా.. అయితే ఇలాంటి ఘటనే ప్రస్తుత కరోనా ప్రభావంతో జరిగింది. అయితే పాకిస్తాన్ తో కాదు.. మాల్దీవులతో.. మరి పాకిస్తాన్ కు మాల్దీవులకు లింకేంటి అనుకుంటున్నారా.. అయితే చూడండి.. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో మాల్దీవులకు మానవతావాద దృక్పథంతో మనదేశం […]
ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్ దుబాయ్లో జరుగుతుందని, భారత్-పాక్ జట్లు రెండూ పాల్గొంటాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ దేశంలో ఆసియా కప్ జరగవలసి ఉంది. అయితే భద్రతా పరమైన కారణాల వల్ల దాయాది దేశానికి తమ జట్టును పంపేది లేదని బీసీసీఐ ఖరాఖండీగా తేల్చి చెప్పేసింది.ఆసియా కప్ను పాకిస్తాన్ నిర్వహించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, తటస్థవేదికపై నిర్వహిస్తే భారత్ పాల్గొంటుందని బీసీసీఐ పేర్కొన్న సంగతి […]