ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణలో పర్యటించారు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి నేరుగా మహబూబ్ నగర్ చేరుకొన్నారు. అమిస్తాపూర్ లోని ఐటీఐ కాలేజీ మైదానంలో ప్రజాగర్జన పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. అంతేకాక తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పసుపు బోర్డును ఏర్పాటు […]
ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి విజయం సాధించిందేకు కాషాయ పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు.. వారిపై వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే రాఖీ పండుగ సందర్భంగా గ్యాస్ ధరను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. పైగా ఏళ్ల తరబడి నానుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు రెడీ అవుతోంది. ఇక తాజాగా అన్నదాతలపై వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. […]
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న తరుణం ఆసన్నమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. నరేంద్ర మోది సర్కార్ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత.. ప్రత్యేక సెషన్ నిర్వహించనున్నారనే ప్రకటన వెలువడి నాటి నుంచి.. దేశ వ్యాప్తంగా అనేక ఊహాగానాలు, చర్చలు జోరందుకున్నాయి. కేంద్ర సర్కార్ సంచలన బిల్లు ఆమోదం కోసమే ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు రెడీ అవుతుందని […]
ఇటీవల కాలంలో సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్నే రేపుతున్నవిషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉదయనిధి మరోసారి స్పందిస్తూ.. నేను లేనిది ఏం మాట్లాడలేదని, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేదే లేదని చెప్పారు. కాగా, ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మంపై దేశ ప్రధాని సైతం స్పందించగా […]
బడుగు బలహీన వర్గాల అభివద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అట్టడుగు వర్గాలను ఆర్థికంగా ఆదుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం ద్వారా రూ. 3 లక్షలు సాయం అందించేందుకు సిద్ధమైంది. ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాన్ని అందించనుంది. ఆ పథకమే పీఎం విశ్వకర్మ. ఈ పథకాన్ని నిన్న(ఆదివారం) ప్రధాన మంత్రి నరేంద్రమోడీ […]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ వ్యాప్తంగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం మోదీ.. తన 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భాన్ని మోదీకి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాక బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లతో పాటు పలువురు ప్రముఖులు ప్రధాని మోదీకి జన్మదిన […]
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రెండు అంశాలపై విసృత్తంగా చర్చలు నడుస్తున్నాయి. అందులో ఒకటి.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరిట జీ-20 నేతలకు రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాలు, తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు. ఈ రెండు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భారత్ అంశంపై రాజకీయా దుమారం చెలరేగా, ఉదయ్ నిధిన్ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పమయ్యాయి. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర […]
జాతీయ జెండా అంటే ప్రతి ఒక్కరి గౌరవం ఉంటుంది. అందుకే ఎక్కడైనా మన జాతీయా జెండా కనిపించినాసెల్యూట్ చేస్తారు. అంతేకాక జాతీయ జెండాకు ఏదైనా అవమానం జరిగితే… అసలు తట్టుకోలేరు. ఇలా కేవలం సామాన్యులే కాదు.. ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు. అందుకే తరచూ కొందరు ప్రజాప్రతినిధులు జాతీయ జెండా విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా చూసుకుంటారు. తాజాగా ప్రధాని మోదీ సైతం జాతీయ జెండాపై తనకున్న గౌరవాన్ని ప్రదర్శించారు. కింద పడిన జాతీయ జెండాను తీసుకుని […]
దేశ రాజధాని ఢిల్లీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు. అనంతరం దేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసగించారు. ఈ వేడుకకు అతిరథులు అందరూ వచ్చారు. వేలాది మంది ప్రేక్షకులు అక్కడ హాజరయ్యారు. విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ప్రధాని ప్రసంగం వేళ.. అక్కడ ఒక ఖాళీ కుర్చీ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత పెద్ద […]
ఈ సమాజంలో బిల్డప్ రాయుళ్లకు కొదవలేదు. తమ దూరపు చుట్టాల్లో కౌన్సిలర్ ఉన్నా సరే.. మా వాడు అని గొప్పగా చెప్పుకుంటారు. కౌన్సిలర్ పేరు చెప్పి చేయాల్సిన దందాలు చేసేస్తుంటారు. తమ కుటుంబీకుడు ఉన్నత స్థితిలో ఉన్నా.. అత్యంత సాధారణ జీవితం గడిపే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్య నాథ్ కుటుంబసభ్యులు ముందు వరుసలో ఉంటారు. వారందరూ ఇప్పటికీ అత్యంత […]