ఏపీ సీఎం జగన్ మరోసారి బీసీలకు జై కొట్టారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో బీసీల మద్ధతు అనూహ్యంగా కొల్లగొట్టిన జగన్ వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే రీతిలో వ్యవహరిస్తున్నారు. లోక్ సభ బరిలో బీసీలకు పెద్ద పీట వేసిన వైఎస్సార్సీపీ అదే పంథాను కొనసాగిస్తోంది. అందులో భాగంగానే రాజ్యసభ స్థానాల్లో కూడా 50శాతం బీసీలకు కట్టబెట్టడం చారిత్రక నిర్ణయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో పార్టీ తరుపున బీసీలకు 34 శాతం సీట్ల రిజర్వేషన్లను ప్రస్తావించిన జగన్ తనకు […]
వైఎస్సార్సీపీ తరుపున లోక్ సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న 22 మంది ఎంపీల్లో ఎక్కువ మంది యువ నేతలే. అందులోనూ తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. దాంతో కొంత ఉత్సాహంగా కనిపించాల్సి ఉంటుంది. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది. పార్లమెంట్ వ్యవహారాల్లో అనుభవం కోసం తొలినాళ్లలో ఎదురుచూసినా, ఏడాది గడుస్తున్న సమయంలో గేర్ మార్చాల్సి ఉంది. కానీ ఇప్పటికీ చాలామంది ఎంపీలు సైలెంట్ గా ఉంటున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. నియోజకవర్గ సమస్యలే గాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం […]
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దూసుకెళుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం నుంచీ ఆప్ స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనిస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఆప్ ముందంజలో ఉంది. మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 14 స్థానాలు, కాంగ్రెస్ ఒక్క చోట ఆధిక్యంలో ఉన్నాయి. మరో ఐదు స్థానాల్లో కౌటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. 2015 ఎన్నికల్లో ఆప్ భారీ విజయం సాధించిన […]
అనతంపురంలో ఏర్పాటైన కియా కార్ల తయారీ కంపెనీ తమిళనాడుకు తరలిపోతోంది. రాయిటర్ కథనం రాసింది. ఇకేముంది అంతా అయిపోయింది. మేము కష్టపడి తెచ్చిన కియాను తరిమేస్తున్నారు. జగన్ అధికారంలోకి రావడంతోనే వారికి కష్టాలు మొదలయ్యాయి. పంజాబ్ వాళ్లు కియా ను రమ్మంటున్నారు. రాష్ట్రానికి బ్యాడ్ టైం మొదలైంది… నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు మీడియాలోని ఓ వర్గం, టీడీపీ అధినేత చంద్రబాబు.. గల్లీ నుంచి ఢిల్లీలోని లోక్సభ వరకు ఇదే తంతు నడిపారు. రాయిటర్ కథనాన్ని […]
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిన్న ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో గుడి నిర్మాణానికి మొదటి అడుగు పడింది. ట్రస్ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు స్వయంగా ప్రధాని మోదీ లోక్సభలో ప్రకటించారు. ప్రభుత్వాలు, ప్రముఖులు, సంస్థలు, ప్రజలు రామ మందిరం నిర్మాణానికి విరాళాలు ఇవ్వొచ్చు. ఈ నేపథ్యంలో కేంద్రం మొదటగా స్పందించింది. రామ మందిర నిర్మాణానికి తన వంతుగా ఒక్క రూపాయి విరాళంగా ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 9వ తేదీన అయోధ్య లోని వివాదాస్పద స్థలాన్ని […]
ఆంధ్రప్రదేశ్లో ఓ యువ ఎంపీ పార్లమెంట్లో సాటి ఎంపీలు అనుచరిస్తున్న తీరుతో సతమతమవతున్నారట. తోటి ఎంపీలు తమపై ప్రతాపం చూపిస్తున్నారంటూ మీడియా ముందు వాపోతున్నారు. రెండోసారి లోక్సభకు ఎన్నికైనా ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ చూడకపోవడడంతో ఆ యువ ఎంపీ బావురుమంటున్నారు. తోటి ఎంపీలు తమపై ప్రతాపం చూపిస్తున్నరంటున్నా ఆ యువ ప్రజా ప్రతినిధి ఎవరో కాదు శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు. లోక్సభలో తాము మాట్లాడుతున్న సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు తమపై ప్రతాపం చూపుతున్నారంటూ రామ్మోహన్ […]
నిన్న లోక్ సభలో జరిగిన చర్చలో రాష్ట్ర రాజధాని అంశంపై తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి సమాధానమిస్తూ రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని, రాష్ట్ర సరిహద్దుల పరిధిలో ఎక్కడైనా రాజదాని ఏర్పాటు చేసుకొనే స్వేచ్చ ఆయా రాష్ట్రప్రభుత్వాలకుందని స్ఫష్టం చేశారు. అమరావతిని కేంద్రం నోటిఫై చేసినట్టుగా కేంద్రమంత్రి ప్రకటించినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. దింతో నిన్న మధ్యాహ్నం నుండి తెలుగుదేశంతో పాటు, ఆ పార్టీ అనుకూల మీడియాలో అమరావతిని కేంద్ర […]
రాష్ట్ర రాజధానులను ఆ రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చని. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదంటూ నిన్న మంగళవారం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో చేసిన ప్రకటనకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త అర్థం చెప్పారు. ఈ రోజు అమరావతిలో రైతు ఆందోళన సభలో ఆయన రైతులనుద్ధేశించి మాట్లాడారు. రాజధానిని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని.. కానీ రాజధానిని మార్చే అధికారం లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అసలు మూడు రాజధానులు పెట్టే అధికారమే లేదన్నారు. […]
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. బుధవారం ఆయన లోక్ సభలో మాట్లాడుతూ… ‘‘ రామజన్మ. భూమి, బాబ్రీ మసీదు అంశంలో నవంబరు 9న వచ్చిన తీర్పు మేరకు ట్రస్టు ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీనిమీద కేబినేట్ నిర్ణయం తీసుకుందని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నా. ఈ ట్రస్ట్ కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రగా నామకరణం చేశాం. మందిర నిర్మాణం కోసం 67.703 ఎకరాల భూమిని కేటాయించాలని […]
మేక్ ఇన్ ఇండియా (భారత్లో తయారీ) విధానానికి మరింత ఊపు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేలా కార్పొరేటర్ పన్నుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నూతన కార్పొరేట్ ట్యాక్సును వెల్లడించారు. ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో ఇటీవల కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. ఇది […]