కాసేపటికే భారీ వర్షం, మరికాసేపటికే ఎండ, మళ్ళీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు! రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడీ వింత వాతావరణం కనిపిస్తోంది. మరో మూడు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. నైరుతి రుతుపవనాలకు అల్ప పీడనం తోడవడంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు వారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని […]
భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు తెగిపోయి, రోడ్లు కొట్టుకుపోయి ప్రయాణాలు కష్టంగా మారాయి. దీనికి తోడు వర్ష బీభత్సానికి ప్రమాదవశాత్తు మరణాలు సైతం సంభవిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో పడుతున్న వర్షాలకు ఒక స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. A school bus got stuck in a drain of water near Bikalkhedi village of Shajapur district, more than 24 school children were […]
గత రెండు రోజులుగా బంగాళాఖాతంలో ‘అసని’ తుఫాను ఏర్పడిన సంగతి తెలిసిందే. రేపు ఉదయానికి తుఫాను వాయుగుండంగా బలహీనపడనుంది. ఈ అసని తుఫానుతో ఇప్పటికే పలు ప్రదేశాలలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తుఫాను మచిలీపట్నంకు 40 కి.మీ., నరసాపురంకు 50 కి.మీ., కాకినాడకు 130 కి.మీ., విశాఖపట్నంకు 270 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి అంతర్వేది వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. […]
నివర్ తీవ్ర తుపాను తమిళనాడు, పుదుచ్చెరిలతోపాటు ఆంధ్రప్రదేశ్ను నిలువునా ముంచింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు మినహా మిగతా పది జిల్లాపై నివర్ ప్రభావం చూపింది. పది జిల్లాల్లోనూ పంట నష్టం సంభవించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఎడతెరిపిలేని భారీ వర్షాలకు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప నగరాల్లోని పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. అక్టోబర్లో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిడుకోవడం, వాగులు, వంకలు పొంగిపొర్లడంతో […]
వర్షాల ఉపద్రవం వచ్చిపడ్డ నేపథ్యంలో ఏపీలో పంట నష్టం నమోదుకు యంత్రాంగం సిద్ధమైంది. ఒక పక్క భారీ వర్షాల కారణంగా ఇబ్బందుల పడుతున్న జనానికి సహాయసహకారాలు అందిస్తూనే మరోవైపు పంట, ఆస్తినష్టం అంచనాలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు ఏపీ సీయం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. దీంతో యంత్రాంగా గ్రామాల బాట పట్టింది. వర్షాలు తెరిపిచ్చిన ప్రదేశాల్లో నష్టమోదుకును ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గత పంటల దిగుబడి బాగుండడం, ప్రభుత్వం నుంచి కూడా […]
ముసురు.. ఈ మాట విని పదేళ్లు దాటింది. ఎప్పుడో 2010కి ముందు ఈ మాట ఆంధ్రప్రదేశ్లో వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది. ఈ మధ్యలో పదేళ్లలో ముసురు కాదు కదా వరుణుడి జాడ కనిపించడమే గగనమైంది. చాలీచాలనీ వర్షాలు, కరువుతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసింది. గొడ్డు, గొదకు అవసరమైన నీళ్లు కూడా దొరక్క ప్రజలు అల్లాడిపోయారు. భూగర్భజలాలు అడగంటిపోయాయి. 500 అడుగుల లోతు బోర్లు […]