దశాబ్దాలు గడుస్తున్నా పరిశ్రమను పట్టి పీడిస్తున్న అతి పెద్ద భూతం పైరసీ. ఒకప్పుడు వీడియో క్యాసెట్లతో మొదలయ్యింది. తర్వాత విసిడి డివిడిలకు పాకింది. పెన్ డ్రైవ్ లు వీటికి వారధిగా మారాయి. టెక్నాలజీ పెరిగాక వెబ్ సైట్లు, టొరెంట్లు, యాపులు, టెలిగ్రాములు ఇలా రకరకాలుగా ఇది విస్తరిస్తూనే ఉంది తప్ప అంతం కావడం లేదు. ప్రభుత్వాలు మారినా ఇండస్ట్రీ పెద్దలు ఎన్ని రకాలుగా ట్రై చేసినా వీటిని కట్టడి చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది రిలీజ్ […]
లక్షలాది మంది వీరుల త్యాగాల ఫలితమే నేటి భారతదేశమని అన్నారుఉ సీఎం జగన్. ఒక మనిషిని, ఇంకొక మనిషి, ఒక జాతిని మరొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమ సమాజాన్ని సమరయోధులు ఆకాంక్షించారని జగన్ అన్నారు. స్వేచ్ఛ కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. ఇలాంటి పోరాట యోధుల్లో అల్లూరి ఒక మహా అగ్ని కణం. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం మనకు గర్వకారణమని సీం కొనియాడారు. అల్లూరి సీతారామరాజు […]
ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి, ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషం. తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని, యావత్ దేశానికి అల్లూరి స్ఫూర్తి ప్రధాని మోదీ కొనియాడారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని వర్కువల్ గా ఆవిష్కరించారు. ఆ తర్వాత భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో తెలుగులో ప్రసంగం ప్రారంభించారు ప్రధాని మోదీ. ప్రసంగంలో శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా…దీక్షబూని సాగరా అన్న విప్లవగీతాన్ని ప్రధాని ప్రస్తావించారు. […]
థియేటర్ కు ఓటిటికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటేనే కలెక్షన్లు పెరుగుతాయని నిర్మాతలు భావిస్తున్న తరుణంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది వ్యవహారం. గత నెల 10న విడుదలైన అంటే సుందరానికి ప్రమోషన్ టైంలో తమ సినిమా అంత త్వరగా డిజిటల్ లో రాదని నానితో పాటు దర్శకుడు వివేక్ ఆత్రేయ నొక్కి చెప్పారు. కట్ చేస్తే వచ్చే పదో తేదీనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సరిగ్గా ముప్పై రోజులన్న మాట. […]
లోకనాయకుడు కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ విక్రమ్ రన్ ముగింపుకు వచ్చింది. 8నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుండటంతో థియేటర్లలో ఇప్పటికే తగ్గిపోయిన ఆక్యుపెన్సీ దాదాపు జీరోకు చేరబోతోంది. పైగా రెగ్యులర్ గా కొత్త సినిమాలు వస్తున్న నేపథ్యంలో బిసి సెంటర్లలో ఆల్రెడీ తీసేశారు. అయినప్పటికీ విక్రమ్ డబుల్ ప్రాఫిట్స్ తో డిస్ట్రిబ్యూటర్లకు కనక వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లను సునాయాసంగా దాటేసిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తమిళనాడులో బాహుబలి 2ని […]
తెలంగాణలో డబుల్ ఇంజన్ వచ్చి తీరుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ కార్యవర్గ సమావేశాల తర్వాత, పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో, కార్యకర్తలకు చురుకుపుట్టించేలా మాట్లాడారు. సభా వేదికపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను మోదీ భుజం తట్టి అభినందించారు. కిక్కిరిసిన బీజేపీ శ్రేణులకు అభివాదం చేశారు. సోదరీ సోదరీమణుల్లారా అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని, ఎంతో దూరం నుంచి వచ్చిన కార్యకర్తలకు నా అభినందనలు. […]
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika Mandanna) పెయిర్ కున్న క్రేజే వేరు. వాళ్లిద్దురూ ఒకే ఫ్రెమ్ లో కనిపిస్తే చాలు… ఫ్యాన్స్ ఉగిపోతారు. ఇలాంటి ఈ ఇద్దరి ఇన్ స్టా కామెంట్లు, సోషల్ మీడియాలో చాలామందిని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ పేరును ఇకపై అందరికీ చెబుతానని రష్మిక అంటే, గీత గోవిందం నుంచి నువ్వే నా స్పూర్తి అని విజయ్ రిప్లై ఇచ్చాడు. వావ్. లైగర్ పోస్టర్ ఇప్పుడు సోషల్ లో ట్రెండింగ్ […]
హైదరాబాద్ లేదా భాగ్యనగర్? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సర్ధార్ పటేల్ పేరును ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హైదరాబాద్ ను భాగ్యనగరంగా పిలిచారు. సర్దార్ పటేల్ ఏక్ భారత్ అనే పదాన్ని భాగ్యనగరంలోనే ఉపయోగించారని ప్రధాని అన్నారు. నిజానికి జాతీయ కార్యవర్గ సమావేశాల ఆహ్వానంలోనూ హైదరాబాద్ అనే ఉంది. ఎక్కడా భాగ్యనగర్ అన్న ప్రస్తావనా లేదు. రాజకీయ తీర్మానాల్లోనూ ఈ మాట వినిపించలేదు. మరెందుకు ప్రధాని హైదరాబాద్ కు బదులు, భాగ్యనగర్ అని అన్నట్లు? హైదరాబాద్ […]
జబర్దస్ స్కిట్స్ జోకులకు పగలబడి నవ్వే అనసూయకాదు ఇప్పుడుంది. యాక్టింగ్ ను ఛాలెంజ్ తీసుకొని కొత్త పాత్రలకు సిద్ధమైన ఆర్టిస్ అనసూయ. ఇంకా అందరూ ‘రంగస్థలం’లో రంగమ్మత్త, ‘పుష్ప: ది రైజ్’లో దాక్షాయణినే అనసూయను గుర్తుపెట్టుకొంటున్నారు. నిజానికి ఆమె కొత్త పాత్రలను డేరింగ్ గా ఒప్పుకొంటోంది. ఆమె లేటెస్ట్ గా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో మరో ప్రత్యేకమైన రోల్లో రెడీ. ఇవన్నీ ఒకెత్త, వెబ్ సీరీస్ లో తనకంటూ ఓ పేరుకోసం చాలెంజింగ్ పాత్రలో అనసూయ […]
రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. చివర్లో ప్రధాని మోదీ, బీజేపీకి కర్తవ్యబోధ చేశారు. హిందువులకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చేరువకావాలన్నారు. అందరికీ స్నేహహస్తాన్ని అందించాలని కోరారు. దానికోసమే పార్టీ కార్యకర్తలు స్నేహయాత్రను చేపట్టాలని, సమాజంలోకి అట్టడుగువర్గాలకు చేరువకావాలని కోరారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో రెండు రోజుల సమావేశం శనివారం ప్రారంభమైంది. ప్రవక్త ముహమ్మద్పై వివాదాస్పద వ్యాఖ్యల రగడ, అగ్నిపథ్పై నిరసనల వేళ, సస్పెండ్ అయిన బీజేపీ అధికార ప్రతినిధి […]