సమస్య రావడమే తడువుగా దానిని ప్రచారానికి వినియోగించుకునే చంద్రబాబు స్టైల్ కి భిన్నంగా అత్యంత నిబ్బరంగా దానిని ఎదుర్కోవడంలో వైఎస్ జగన్ తీరు ఫలితాన్నిస్తోంది. ప్రతీ అంశాన్ని ప్రచారానికి అనువుగా మలుచుకుని, తాను పాలనాదక్షుడు అనిపించుకునే తపనలో ఉండే చంద్రబాబు తీరుకి పూర్తి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారు. అందుకు ఏలూరు ఉదాహరణ మరోసారి చాటిచెప్పింది. ఒక్కసారిగా పలువురు అనుకోని సమస్య బారిన పడుతుండడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమయ్యింది. అవసరమైన చర్యలు చేపట్టింది. పరీక్షల కోసం కేంద్ర బృందాల […]
ఏలూరులో గుర్తు తెలియని అస్వస్థత అంశంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని పలు సంస్థలు చేస్తున్న పరిశోధన పురుగుమందుల అవశేషాల వద్దనే ఆగింది. త్రాగునీటి శాంపిల్స్ విషయంలో అంతా సంతృప్తిని వ్యక్తం చేసారు. అయితే అస్వస్థతకు గురైన వారి రక్తం, యూరిన్లలో భార లోహాల అవశేషాలు ఎలా చేరాయన్నదానిపై మాత్రం లోతైన పరిశోధన చేస్తున్నట్లు ఆయా సంస్థలు సీయం వైఎస్ జగన్తో జరిగిన వీడియో సమీక్షా సమావేశంలో స్పష్టం చేశాయి. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది? […]
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో వెలుగులోకి వచ్చిన అంతుచిక్కని వ్యాధి ఏమిటన్నది రేపు శుక్రవారం సాయంత్రానికి తెలుస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. విజయవాడలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి ఆళ్ల నాని.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. డబ్ల్యూహెచ్వో, కేంద్ర సంస్థలైన సీసీఎంబీ, ఐసీఎంఆర్, ఢిల్లీ ఎయిమ్స్ తదితర సంస్థల తమ తుది నివేదికను రేపు సాయంత్రానికి ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. తుది నివేదిక వచ్చిన తర్వాతే […]
రానున్న రెండు రోజుల్లో అంటే శుక్రవారం నాటికల్లా ఏలూరులో అంతుచిక్కని అస్వస్థతకు తెరపడనుందని వైద్యనిపుణులు భావిస్తున్నారు. రోగుల నుంచి సేకరించిన ద్రవాల శాంపిల్స్తో పాటు, స్థానికంగా బాధితులు వినియోగించిన త్రాగునీరు, పాలు, ఇతర ఆహార పదార్ధాల శాంపిల్స్ను కూడా పరీక్షల నిమిత్తం సేకరించారు. ఆయా శాంపిల్స్ను స్థానిక వైద్య పరిశోధక బృందాలతో పాటు ఎయిడ్స్, సీసీయంబీ, ఎన్సీడీసీ తదితర సంస్థలకు పంపించడారు. ప్రాథమికంగా పరీక్షల్లో ఎటువంటి ఇబ్బందులు బైటపడలేదు. అయితే సెల్ కల్చరల్ స్థాయిలో ఉన్నత స్థాయి […]
కొరోనా వైరస్ దేశంలో విజృంబిస్తున్న తరుణంలో దేశ ప్రజలను అలర్ట్ చెయ్యాడానికి, కరోనా వైరస్ స్టేటస్ పై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని హెల్త్ బులెటెన్ రూపంలో మీడియాకు విడుదల చేస్తున్నప్పుడు భారతదేశపు వైద్యరంగపు ముఖ్యసారధిగా కెంద్ర అరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ గారిని ఇటీవల తరచూగా వార్తల్లో చూస్తున్నాం. అయితే అయన పేరు ఎక్కడో విన్నట్టుందే అని అయన గురించి తెలుసుకునే […]
పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కలవరం మొదలైంది. నిన్నటి వరకూ ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాని పశ్చిమగోదావరిలో ఒకేసారి 14 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. వీరందరూ ఢిల్లీలోని నిజాముద్దీన్ జమాత్ సదస్సుకు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. జమాత్కు రాష్ట్రం నుంచి 1,470 మంది హారయ్యారని అధికారులు నిర్థారించారు. వీరిలో 1,321 మందిని గుర్తించారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సోమవారం ఒక్క రోజే 17 మందికి కరోనా […]
తుందుర్రు.. రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు దాదాపుగా ఉండరు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సమీపంలోని తుందుర్రు గ్రామంలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమించిన విషయం తెలిసిందే. ఇక్కడి సహజవనరులైన గాలి, నీరు, సారవంతమైన భూమి తీవ్రంగా కాలుష్యమవుతుందని తద్వారా తమ ఆరోగ్యానికే ఇబ్బంది అని అనేకమార్లు తుందుర్రు గ్రామస్తులు ఆందోళనలు చేపట్టగా ఆప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం.. అక్కడ ఉద్యమం చేసిన వైసీపీ, వామపక్ష నాయకులతోపాటు ప్రజాసంఘాల నేతల్ని […]
ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ తీవ్ర ఉద్రిక్తలకు దారి తీస్తోంది. తమ భూముల ఇచ్చేది లేదంటూ పలు చోట్ల యజమానులు భీష్మిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదాలు జరగుతున్నాయి. తాగాజా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ముక్కంపూడి గ్రామంలో భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన ఇద్దరు వీఆర్వోలు, ఇద్దరు కానిస్టేబుళ్లపై స్థానికులు డీజిల్ పోసి హత్యాయత్నం చేశారు. అనంతరం వారూ డీజిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. […]
గత ఎన్నికల్లో ఓటమి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ను ఇప్పటికీ వెంటాడుతున్నట్లుగా ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం.. నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. రెండు చోట్లా ఆయన ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ విషయమై తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో నేతలు చెప్పడంతోనే.. […]
పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయంగా అన్ని పార్టీలకు కీలకమైన నియోజకవర్గం తాడేపల్లిగూడెం. ఇక్కడి ప్రజలు ఏకంగా ఐదు పార్టీలను ఆదరించారు. 1989, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, 2004లో కాంగ్రెస్ పార్టీ, 2009లో ప్రజారాజ్యం, 2014లో భారతీయ జనతా పార్టీ, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 2019 ఎన్నికల తర్వాత విపక్ష పార్టీల్లో నిరాశ నిస్పృహలు ఆవహించాయి. ముఖ్యంగా టీడీపీ కేడర్ నిస్తేజం అయిపోయింది. ఈ 9 నెలల్లో టీడీపీ పిలుపునిచ్చిన ఒక్క ఆందోళనకు […]