నయనతార – విఘ్నేశ్ శివన్ ల పెళ్ళి ఘనంగా జరిగింది. వీరిద్దరికీ తిరుమల వెంకన్నపై అపారమైన భక్తి ఉంది. అయితే తొందరపాటులో వాళ్ళు చేసిన పనే కొత్త వివాదానికి దారి తీసింది. నయన్ – విఘ్నేశ్ ల వివాహ అనంతరం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చిన్న ఫొటోషూట్ చేశారు. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. శ్రీవారి ఆలయ ప్రాంగణం, మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరగడం నిషేధం. ఆ పని ఎవరూ చేయరు. కానీ, […]
తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు టిఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తెలంగాణ నుుంచి రోజుకు వెయ్యి మందికి రూ. 300 దర్శన టికెట్లను జారీచేయనున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. 1000 మంది ప్రయాణికులకు శ్రీవారి దర్శన టికెట్లను అందించేందుకు టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంగీకరించారన్నారు. ఈ దర్శన టికెట్లు పొందాలనుకునే ప్రయాణికులు.. తమ ప్రయాణానికి రెండ్రోజులు ముందు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్టు రిజర్వు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. […]
ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో అత్యధికంగా భక్తులు సందర్శించే దేవాలయం, ఎంతోమందికి ప్రశాంతతని చేకూర్చే దేవాలయం, ఎక్కువ ఆదాయం కలిగిన దేవాలయం తిరుమల శ్రీవారి ఆలయం. రోజూ లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అంతమందికి దర్శనం కల్పించడం, ఉచితంగా అన్నప్రసాద వితరణ, ప్రసాదాలు.. ఇవే కాక ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది TTD. TTDకి ఉన్న సమస్యల్లో ప్లాస్టిక్ ఒకటి. కొండపైకి వచ్చే లక్షలాది మంది భక్తుల వల్ల ప్లాస్టిక్ కూడా […]
శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త అందించింది. ఆగస్టు నెలకు సంబంధించి.. శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను మంగళవారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్ లైన్లో విడుదల చేసింది. అలాగే జులై నెలకు సంబంధించిన అష్టదళ పాద పద్మారాధన సేవా టికెట్లు, ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. ఈ సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఈ నెల […]
శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త తెలిపింది. 2021 నవంబర్ లో భారీగా కురిసిన వర్షాలకు శ్రీవారి మెట్లమార్గం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఆ మార్గానికి మరమ్మత్తులు చేపట్టిన టీటీడీ ఆ మార్గాన్ని వచ్చే నెల మొదటి నుంచి తెరుస్తోంది. భారీగా కురిసిన వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గాన్ని ఐదునెలల నుంచి టీటీడీ మూసివేసింది. దానికి మరమ్మత్తులు చేపట్టింది. ఈక్రమంలో శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 1 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. శ్రీవారి మెట్ల […]
మాట తప్పం మడమ తిప్పం ఇది ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఆ ప్రకారమే రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ముందుకు దూసుకుపోతున్నారు వైఎస్ జగన్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బిజెపి టిడిపి తొలగిస్తే.. గత టీడీపీ హయాంలో దేవాదాయ శాఖలో పనిచేస్తున్న 60 […]
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జీఎస్టీ పరిధిలోకి తప్పించాలి అన్న అంశం న్యాయమైనది. పూర్తి ధార్మిక సంస్థ గా పనిచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పటికే పలు పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చి పూర్తిగా హిందూ ధార్మిక సంస్థ గా గుర్తించిన ప్రభుత్వం జీఎస్టీ విషయంలో మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. దీనిపై గతంలోనే అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా, గత పాలకమండళ్లు గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. బుధవారం లోక్ సభలో వైసీపీ లెజిస్లేటివ్ పార్టీ […]
తిరుమల తిరుపతి దేవస్థానం పై టీడీపీ అనుకూల మీడియా విష ప్రచారాలను బీజేపీ సీనియర్ నాయకుడు, న్యాయకోవిదుడు సుబ్రహ్మణ్యస్వామి తిప్పే కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి కేసు నైనా గెలిచి తీరుతారని ట్రాక్ రికార్డు ఉన్న సుబ్రహ్మణ్యస్వామి తిరుమల తిరుపతి దేవస్థానం మీద టీడీపీ అనుకూల మీడియాలో ప్రచురితమైన కొన్ని కథనాలపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు ట్విట్టర్ వేదికగా ఆయన మరోసారి వెల్లడించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి! తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ రకరకాల అంశాలతో, […]
నానాటికీ కలుషితమవుతున్న తిరుమల దివ్య క్షేత్రాన్ని కాపాడుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గం సరికొత్త ఆలోచనను ఆవిష్కరించింది. ఇప్పటికే ఎన్నో కాలుష్య రహిత కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న టీటీడీ ఇప్పుడు కీలకమైన విభాగంలో భక్తుల సహకారంతో ఓ వినూత్న ఆలోచన ద్వారా కాలుష్యరహిత తిరుమలను సాధ్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో కంటే భిన్నం! గతంలోని పాలక మండళ్లు తిరుమల విషయంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాయి. కాలుష్యం నుంచి దివ్య క్షేత్రాన్ని కాపాడుకునేందుకు నిధుల విజయానికి ఎక్కువ […]
తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై టీడీపీ,బీజేపీ నేతల విషప్రచారాలకు, వాస్తవానికి పొంతన లేదని కేంద్రమంత్రి పరోక్షంగా తేల్చేశారు. తాజాగా బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలు దానికి నిదర్శనం. మోడీ మంత్రివర్గ సహచరుడే నేరుగా టీటీడీ పాలకమండలి ప్రయత్నాలను అభినందించిన తీరు ఆసక్తికరం. కొద్దిరోజుల క్రితం బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. తిరుమల వేదికగా మతరాజకీయాలు విపక్షాల సృష్టి అని ఆయన మండిపడ్డారు. […]