ఎట్టకేలకు ఒక అంకం ముగిసింది.. నిర్భయకు నిజమైన న్యాయం దక్కింది.. న్యాయం గెలవడానికి సమయం పట్టొచ్చు కానీ, ఎప్పటికైనా గెలుస్తుందన్న విశ్వాసాన్ని నిర్భయ దోషులు ఉరితో మరోసారి రుజువైంది.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో దేశ రాజధాని నడిబొడ్డున కదులుతున్న బస్సులో నిర్భయపై సాగిన అరాచక పర్వం చూసి యావత్ దేశం ఉలిక్కిపడింది..స్త్రీలను దేవతగా పూజించే దేశంలో ఇదేనా స్త్రీలకు ఉన్న రక్షణ అని ప్రపంచవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి.. మగాళ్లు కాస్త మృగాళ్లలా మారి చేసిన […]
నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఈనెల 20న ఉరి తీసేందుకు ఢిల్లీలోని తిహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసులో నలుగురు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా విచారణ ప్రారంభమైన కొన్నాళ్ళకు రాం సింగ్ అనే నిందితుడు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా బాల నేరస్థుడు ఒకరు బెయిల్ మీద విడుదల అయ్యారు. మిగిలిన నలుగురు ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు ఉరి తీసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సెంట్రల్ […]
మరో నాలుగు రోజుల్లో నిర్భయ దోషులను ఉరి శిక్ష విధించనున్న నేపథ్యంలో ఉరిని తప్పించుకోవడానికి నిందితులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు నిర్భయ నిందితులకు ఉరి శిక్ష వాయిదా పడింది. ఉరి శిక్ష విధించిన ప్రతీసారి నలుగురు దోషులు క్యూరేటివ్ ,మెర్సీ పిటిషన్ లు ఉపయోగించుకుంటూ ఉరిని వాయిదా పడేలా చేసారు. న్యాయపరమైన అన్ని అవకాశాలను నిర్భయ దోషులు వినియోగించుకోవడంతో ఈ నెల అనగా మార్చి 20న ఉదయం 5.30 కి నిర్భయ దోషులను ఉరి […]
నిర్భయ దోషులకు నలుగురు నిందితులకు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది పటియాలా కోర్టు. నిర్భయ అత్యాచార కేసులో నిందితులకు న్యాయపరమైన అన్ని అవకాశాలు ముగిసిపోవడంతో కొత్త డెత్ వారెంట్లు జారీ చేయాలనీ ఢిల్లీ ప్రభుత్వం పటియాలా కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన పటియాలా కోర్టు ఈ నెల 20 న ఉదయం 5.30 నిమిషాలకు ఉరి శిక్ష అమలు చేయాలని కోర్టు ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. గతంలో నిర్భయ నిందితులకు ఉరి ఖరారు చేస్తూ […]
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ అత్యాచారోదంతంలో నిందితుల ఉరిశిక్ష అమలు మూడోసారి కూడా వాయిదా పడింది. మంగళవారం ఉదయం నలుగురు నిందితుల్ని ఉరి తీస్తారని అందరూ భావించినా పాటియాలా కోర్టు మాత్రం చివరి సమయంలో ట్విస్ట్ ఇచ్చింది. కోర్టు ఆదేశించేవరకూ వారికి విధింయిన ఉరిశిక్షపై స్టే విధించింది. ఈకేసులో నిందితుడైన పవన్ గుప్తా వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం మూడోసారి ఉరిశిక్ష అమలు నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు పవన్ కుమార్ గుప్తా దాఖలుచేసిన క్షమాభిక్ష పిటిషన్ను […]
నిర్భయ దోషులకు శిక్ష అమలులో జాప్యం జరుగుతూనే ఉంది. నిందితులు తెలివిగా వేస్తున్న పిటిషన్ల వల్ల ఉరి శిక్ష అమలుకు సాధ్యపడటం లేదు. శిక్ష అమలులో జరుగుతున్న జాప్యం వల్ల కేంద్రం నిందితులను వేర్వేరుగా ఉరి తీసేందుకు వీలు కల్పించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఈ […]
16 డిసెంబర్ 2012 భారత దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన అత్యాచార ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కదులుతున్న బస్సులో ఆరుగురు ఉన్మాదులు మద్యం మత్తులో సాగించిన ఆ ఘోర ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సంఘటన జరిగిన 13 రోజుల తరువాత మృత్యువుతో పోరాడుతూ నిర్భయ చనిపోయింది. దీంతో హడావిడిగా నిర్భయ చట్టం తీసుకొచ్చారు. అత్యాచార చేసే నిందితులకు కఠిన(ఉరి)శిక్షలు విధించేలా చట్ట సవరణలు చేసారు. ఒకవేళ మైనర్లు […]
మహిళాసంఘాలు, ఇతర సమాజం ఈ లాయర్ని ఎందుకు ఉపేక్షిస్తోందో అర్థం కాదు. ఇతని పేరు ఏ.పి సింగ్. నిర్భయ కేసులో ఉన్న దోషుల పక్షాన వాదిస్తున్న లాయర్ మహాశయుడు. పెళ్లికి ముందు తన కూతురు కానీ, చెల్లెలు కానీ సెక్సులో పాల్గొందని తెలిస్తే తన బంధువుల సమక్షంలో పెట్రోల్ పోసి తగలబెడతానని పబ్లిగ్గా చెప్పిన ప్రబుద్ధుడు. అటువంటి వ్యక్తిత్వంతో నిర్భయ రేపిస్టుల ఉరిని ఆపే ప్రయత్నాలు చేస్తున్న నీచుడు. ఇలా ఇంకా ఎంత తిట్టినా సరిపోదు. పాత్రికేయ […]
నిర్భయ దోషుల ఉరిశిక్ష నిలుపుదల విచారణ సందర్భంగా ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టు న్యాయమూర్తి ధర్మేంద్ర రానా కీలక వ్యాఖ్యలు చేశారు. దోషులందరికి ఒకేసారి శిక్ష విధించాలని వివరించారు. దోషులు శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారన్న ఆరోపణలు పక్కనపెడితే.. దోషులకు చట్టపరంగా ఉన్న అవకాశాలు అన్నింటినీ కల్పించడం నాగరిక సమాజానికి గుర్తింపు వంటిదని అభివర్ణించారు. ‘‘ఈ కేసులో శిక్ష నుంచి తప్పించుకునేందుకు ముఖేష్(క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత, రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ, రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాలు చేస్తూ […]
నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ఒకే కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల పట్ల వివక్ష చూపకూడదనే ఉద్దేశంతోనే ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశామని ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టు స్పష్టం చేసింది. దోషులు శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారన్న ఆరోపణలు పక్కనపెడితే.. దోషులకు చట్టపరంగా ఉన్న అవకాశాలు అన్నింటినీ కల్పించడం నాగరిక సమాజానికి గుర్తింపు వంటిదని పేర్కొంది. ఈ ,మేరకు నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులు ముఖేష్ […]