తిరుపతి ఉప ఎన్నికలో గెలవాలని ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది బీజేపీ. కానీ అధికార వైఎస్సార్ సీపీ ముందు తేలిపోయింది. కనీసం ప్రభావం కూడా చూపలేకపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ బీజేపీ లీడర్లు బండి సంజయ్, రఘునందన్ రావు వచ్చి ప్రచారం చేసినా.. ఫలితం మారలేదు. ప్రజలు ఏకపక్షంగా వైసీపీకి పట్టంకట్టారు. భారీ మెజారిటీ దిశగా గురుమూర్తి దూసుకువెళ్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ ను బట్టి చూస్తే బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కే అవకాశాలు […]
జనసేన అధినేతకు కొత్త సమస్యలు వస్తున్నాయి. ఆయనకు చేరువయిన నేతలంతా ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ముఖ్యంగా సొంత కులంలో గుర్తింపు ఉన్న వారే పవన్ ని భరించలేమంటూ రాజీనామాలు ఇచ్చి పోతున్నారు. కాపుల ఓట్లే ఆధారంగా భావించిన పవన్ కళ్యాణ్ కి భవిష్యత్తులో కష్టాలు తప్పవా అనే సందేహానికి ఈ పరిణామాలు దోహదపడుతున్నాయి. సొంత కులస్తులే అంతో ఇంతో అండగా ఉంటున్న తరుణంలో వారిలో విద్యావంతులు, మేథావులుగా గుర్తింపు ఉన్న వారు కూడా జారిపోతే జనసేన రెంటికీ చెడ్డ […]
నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ముగిసి వారం రోజులవుతోంది. కానీ ఇప్పటికీ జయపజయాల లెక్కలు వేస్తూనే ఉన్నారు. ఫలితాలు వెల్లడైన మరుసటి రోజునే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచిందీ తేలుతుంది. అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీ రహిత గుర్తులపై జరగడం వల్ల ఎవరి లెక్కలు వేసుకుంటుండడంతో అసలు లెక్కకు సరిపోలడం లేదు. ఈ నెల 21వ తేదీన పంచాయతీ చివరి దశ పోలింగ్, ఫలితాలు వెల్లడయ్యాయి. నాలుగు దశల్లో మొత్తం 13,092 పంచాయతీలకు ఎన్నికలు […]
జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ శుక్రవారం కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 27 శాతం ఉన్న కాపులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నంత కాలం వారికి శాసించే శక్తి ఉండదని, యాసించే పరిస్థితి ఉంటుందని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. కాపులు శాసించే స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. బ్రిటీషు కాలం నుంచే కాపులను విడగొట్టారని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఎన్నికల […]
మొన్నిటికి మొన్న తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధే ఉంటారు అని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తేల్చేసారు. అయితే ఇప్పుడు తాజాగా తమ పార్టీ జనసేనలు అభ్యర్ధిపై డిస్కషన్స్లో ఉన్నామంటూ ప్రకటించారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అన్న సందిగ్ధం అటు బీజేపీ–జనసేన ఉభయ పక్షాల్లోనూ అయోమనం సృష్టిస్తోందంటున్నారు పరిశీలకులు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల గురించి చర్చ మొదలైన నాటి నుంచీ వైఎస్సార్సీపీ మినమా మిగిలిన అన్ని పార్టీల్లోనూ అనేకానేక ఘటనలు, […]
ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉప ఎన్నికల సందడి కొనసాగుతోంది. తెలంగాణాలో దుబ్బాక ఉప ఎన్నిక ఆ రాష్ట్ర అధికార పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యర్ధి పార్టీలు వైఎస్సార్సీపీకి తిరుపతి పార్లమెంటరీ స్థానంలో వ్యతిరేకమైన ఫలితాల కోసం ఆశతో ఎదురు చూస్తున్నాయి. అందులో భాగంగానే తమ వాస్తవ శక్తికి మించి ప్రకటనలతో మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిని పరిశీలిస్తున్న రాజకీయ వర్గాలు, ప్రస్తుతం ఏపీలో ప్రత్యర్ధి పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ–జనసేనలు కొరివితో తల […]
జనసేనాని గమ్యమేంటో జనాలకు అర్థంకాని స్థితి నెలకొంది. పూటకో మాటకో మాట మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ పరిణతిగల రాజకీయనేత అనిపించుకోలేకపోయారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బీజేపీతో పొత్తుకు ప్రయత్నించి విఫలమైనా తమ మద్దతు మాత్రం కమలం పార్టీకే అని చెప్పి కేంద్రం ముందు విదేయతను చాటుకున్నారు. పార్టీ ప్రయోజనం కంటే జాతి హితమే ముఖ్యమని ప్రకటించారు. కానీ పవన్ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమైంది. సొంత పార్టీ కార్యకర్తలు అధినేత పట్ల ఆగ్రహాన్ని […]
జీహెచ్యంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని అకస్మాత్తుగా పవన్ నుంచి వచ్చిన ప్రకటన ఇప్పుడు తెలంగాణాలో హాట్టాపిక్గా మారిపోయింది. కేవలం మూడు రోజులు మాత్రమే ఉండడంతో బీజేపీ–జనసేన పొత్తుతో ఈ పోటీలో ఉంటాయా లేక ఎవరికి వారు స్వతంత్రంగా పోటీలో నిలుస్తారా? అన్న చర్చ అక్కడ జోరుగానే సాగుతోంది. అయితే ఈ పరిణామాలను చూస్తున్న పరిశీలకులు మాత్రం జనసేనను పూర్తిగా కమ్మేసుకునేలా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్టు వేసే క్రమంలోనే పవన్ ఈ స్టెప్ తీసుకుని […]
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఆసక్తికర పోరు సాగే దిశగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు పోటీ పడతాయని అందరూ భావించగా.. తాము బరిలో ఉంటామని జనసేన, టీడీపీలు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాయి. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2019 లోక్సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలోనూ పోటీ ఊసే జనసేన పార్టీ ఎత్తలేదు. అయితే ఆయా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం జనసేన పోటీలో ఉంటుందనే […]
పవన్ కళ్యాణ్తో పొత్తు విషయంలో వామపక్ష నేత నారాయణ తప్పుచేసాం.. లెంపలేసుకుంటున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాజకీయాల్లో వేడి రగిల్చారనే చెప్పాలి. ఏ విషయం మీదనైనా ముక్కుసూటిగా మాట్లాడే నారాయణ తన ఉద్దేశాన్ని నేరుగానే ప్రకటించేసారు. ఈ విషయంలో జనసేన–పవన్ కళ్యాణ్లు మౌనమే తమ సమాధానంగా ఊరకుండిపోయారు. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు కేప్షన్స్ పెట్టుకుని, కథలల్లేసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ తీరును గమనించిన వారెవరికైనా అభ్యంతరాలు అనేకం పుట్టుకొస్తాయంటున్నారు విశ్లేషకులు. తగినంత […]