సూపర్స్టార్ అంటే గుండెల్లో గుడి కట్టుకున్న అభిమానం ఇపుడు వెక్కివెక్కి ఏడుస్తోంది. నటశేఖరుడి ప్రస్థానం ముగిసిందనే నిజాన్ని, ఆయన ఈలోకంలో లేరనే వార్తను ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పద్మాలయ స్టూడియోస్ లో సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్ గారు నివాళ్లు అర్పించారు.. హీరో మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. కడసారి చూపుల కోసం ఎక్కడెక్కడి నుంచో తరలివస్తున్నారు. నిన్నటి నుంచి ఆ అభిమన ప్రవాహం అలా కొనసాగుతూనే […]
• సలహాదారు నియామకంపై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఆలీ.. • ప్రభుత్వానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని వెల్లడి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని సినీనటులు మహమ్మద్ ఆలీ ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ రెండవ అంతస్థులోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ […]
చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నుంచే సూటిగా విమర్శించారు సీఎం జగన్. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగానే చంద్రబాబు ఉన్నాడని, అలాంటి నాయకుడు కుప్పం నుంచి తనకు కావాల్సింది తీసుకున్నాడే తప్ప, తిరిగి చేసిందేమీ లేదని జగన్ అన్నారు. కుప్పం లోని అనిమిగానిపల్లిలో ఎర్పాటుచేసిన వైఎస్సార్ చేయూత నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం బహిరంగ సభలో మాట్లాడారు. కుప్పంను బాబు ఏనాడూ సొంత గడ్డగా భావించలేదని, హైదరాబాదే ముద్దు […]
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 13 వ వర్థంతికి, ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద, ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. సీఎం జగన్ తోపాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల వైఎస్సార్కు నివాళులర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువు. విద్యార్ధి ఫీజు ఎంతైనా సరే, మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. అందుకే ప్రతి విద్యార్థికి 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మూడో విడత జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రూ.694 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఏప్రిల్-జూన్ 2022 త్రైమాసికానికి, 11.02 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ అన్నారు. ప్రతి బిడ్డ […]
అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్న వేళ. ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వరద బాధితులను పరామర్శిస్తున్నారు. పెదపూడి లంక గ్రామంలో వాళ్లకు అందుతున్న సాయం గురించి అడిగితెలుసుకొంటూ సీఎం జగన్ ఓ 8 నెలల పిల్లవాడిని ఎత్తుకున్నారు. సీఎం జేబులోని పెన్నుతో బుడ్డోడు ఆడుకున్నాడు. ఇంతలో ఆ పెన్ను జారి కింద పడింది. పెన్నుపై పిల్లవాడి ముచ్చటను చూసిన సీఎం జగన్, ఖరీదైన పెన్ను అతనికి గిఫ్ట్గా ఇచ్చారు. అతను చేతితో పట్టుకున్నాడు. […]
ఏపీ అభివృద్ధిపై నీతి అయోగ్ ప్రశంసల వర్షం కురిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్, బృందం భేటీ అయ్యారు. తలసరి ఆదాయం, వ్యవసాయం, పశుసంపద తదితర రంగాల్లో దేశసగటు కన్నా, ఏపీలో వృద్ధి బాగుందని రమేష్ చంద్ ప్రకటించారు. ఆ మేరకు గణాంకాలను సీఎంకు రమేష్ చంద్ వివరించారు. లక్ష్యాలను పెట్టుకుని, దానికి అనుగుణంగా సాగుతున్న తీరును నీతి అయోగ్ రమేష్చంద్ ప్రశంసించారు. పండ్లు, మత్స్య […]
2009, సెప్టెంబర్ 25న పావురాలగుట్టలో సంఘర్షణ మొదలైంది. ఓదార్పు యాత్రతో పార్టీకి ఒక రూపం వచ్చింది. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందని సీఎం జగన్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. నన్ను ప్రేమించి, నాతో వెన్నుదన్నుగా నిలబడ్డ కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని వైఎస్ జగన్ అన్నప్పుడు ప్లీనరీ దద్దరిల్లిపోయింది. ఈ 13ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడిన మేఘన, ఆరోజు నుంచి హాట్ టాపిక్ ఆఫ్ ఏపీగా మారింది.ఇటీవలే ఏపీలో విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఆమె ఫెయిలైందంటూ కొన్ని పుకార్లు వచ్చాయి. ప్రతిపక్షాలు సైతం ఆమె పాస్ అయిదా? లేదా? అంటూ ఆరాలు తీశాయి. తూర్పు గోదావరి జిల్లా బెండపూడి పాఠశాలలో చదువుతున్న తోలెం మేఘన పదో తరగతిలో 478 మార్కులతో పాసైంది. ఇంగ్లీషులో ఆమె టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిందే. ఇక మిగతా సబ్జెక్టుల్లోనూ ఆమె మంచి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఏపీ డిజిటల్ కార్పోరేషన్(ఏపీడీసీ) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా APDC వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఇలాంటి వేదిక అవసరాన్నీ, ప్రాముఖ్యతను గుర్తించిన వాట్సాప్ ఇండియా ఏపీడీసీ వాట్సాప్ వేదికకు పూర్తి సాంకేతిక మద్దతు అందిస్తోంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు, పథకాలు, నిర్ణయాలకు […]