క్రికెట్లో ఊహించని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా టీ20 మ్యాచుల్లో ఇలాంటి షాకింగ్ విషయాలు భలే థ్రిల్ ఇస్తాయి. నిన్న జరిగిన ఆస్ట్రేలియా – శ్రీలంక మ్యాచ్ కూడా అలాంటి షాక్ నే ఇచ్చింది క్రికెట్ అభిమానులకు. ప్రపంచ ఛాంపియన్ గా ఉన్న ఆస్ట్రేలియా ఊహించని విధంగా శ్రీలంకతో ఓటమి పాలైంది. ఆసీస్ – శ్రీలంకల నడుమ జరిగిన చివరి టి20 మ్యాచ్ లో 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి శ్రీలంక. కానీ, 17 ఓవర్లు పూర్తైయ్యే సమయానికి […]
ప్రముఖ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (Andrew Symonds) మృతి చెందారు. ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్లోని టౌన్విల్లేలో శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైమండ్స్ మరణించడం బాధాకరం. కారులో వేగంగా వెళ్తుండగా కారు అదుపుతప్పి బోల్తా కొట్టి మరణించినట్టు సమాచారం. ఈ దిగ్గజ క్రికెటర్ మృతితో ఆస్ట్రేలియాతో పాటు క్రికెట్ ప్రేమికులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆండ్రూ సైమండ్స్ కి నివాళులు అర్పిస్తున్నారు. సైమండ్స్ […]
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలలలో జరగాల్సిన టీ-20 వరల్డ్కప్ని 2022కి వాయిదా వేయబోతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వర్గాల నుంచి వార్తలు వెలువడుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా సెప్టెంబరు 30 వరకు పర్యాటక వీసాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది.అలాగే ఐసీసీ టోర్నీలో పాల్గొనే 16 జట్లు అక్టోబరులో కంగారుల గడ్డపై కాలు పెట్టిన తర్వాత రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉంచాల్సి ఉంది. పైగా ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాలలో […]
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తితో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్తోపాటు ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన పలు క్రీడా పోటీలు, టోర్నీలు, సిరీస్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును పంపించటానికి బిసిసిఐ మెగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా రాబోయే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెటర్లు రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉండటానికి సిద్ధమని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు.క్రికెట్ మ్యాచ్లు తిరిగి ప్రారంభమవ్వాలంటే ఇలాంటి చర్యలు తప్పనిసరి […]
కరోనా నేపథ్యంలో ఆయా దేశాలలో విధించిన లాక్డౌన్తో చాలా దేశాల క్రికెట్ బోర్డులు నష్టాలపాలై ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వచ్చే అక్టోబర్,నవంబర్ మాసాలలో ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ జరగనుంది. ఐసీసీ కప్ ముగిసిన వెంటనే భారత్ కంగారులతో నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. అయితే ప్రపంచ కప్తో పాటు భారత పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత్ పర్యటన కోసం ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 50 మిలియన్ డాలర్ల అప్పుచేసింది. ఇప్పటికే క్రికెట్ […]
కరోనా నేపథ్యంలో ఇళ్లకే పరిమితమై బోర్గా ఫీల్ అవుతున్న క్రికెటర్లను ఉత్తేజపరచడానికి ఆ దేశ క్రికెటర్లతో ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ ఆసోసియేషన్ లైవ్లో కోశన్స్ అండ్ ఆన్సర్స్ పోగ్రామ్ నిర్వహించింది.ఆ కార్యక్రమంలో టెస్ట్ క్రికెట్లో ఏ బ్యాట్స్మన్కు బౌలింగ్ చేయడం కష్టమని ప్యాట్ కమిన్స్ను అడిగారు.ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ ‘భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఛెతేశ్వర్ పుజారాను ఔట్ చేయడం చాలా కష్టమని’ ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకులలో అగ్రస్థానంలో ఉన్నకమిన్స్ తెలిపాడు. ఇంకా ఆసీస్ పేస్ బౌలర్ కమిన్స్ […]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి చైనాలోని వూహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చైనాలో ఈ వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలు ఈ మహమ్మారిని చాలా తేలిగ్గా తీసుకున్నాయి. చైనాను దాటి బయటకు వచ్చినా కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ ప్రభావం తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు దేశాలు చైనా పై గుర్రుగా ఉన్నాయి. కరోనా వైరస్, దాని ప్రభావం పై చైనా […]
మెల్బోర్న్ వేదికగా జరిగిన మహిళా టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్పై ఆసీస్ 85 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై ఐసీసీ టోర్నీ ఆరంభం నుంచి తమ అద్భుత బౌలింగ్ ప్రతిభతో భారత్ను అంతిమ పోరుకు చేర్చిన బౌలర్లు ఫైనల్లో చేతులెత్తేశారు. ఈ ఓటమితో వరుస విజయాలతో జైత్రయాత్ర సాగిస్తూ తొలిసారి ఫైనల్కి చేరిన భారత్ ప్రపంచకప్ను చేజిక్కించుకోవాలనే ఆకాంక్ష ఆవిరైంది. 2010, 2012, 2014లలో హ్యాట్రిక్ గా […]
మెల్బోర్న్ వేదికగా జరిగిన మహిళా టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్పై ఆసీస్ 85 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై ఐసీసీ టోర్నీ ఆరంభం నుంచి తమ అద్భుత బౌలింగ్ ప్రతిభతో భారత్ను అంతిమ పోరుకు చేర్చిన బౌలర్లు ఫైనల్లో చేతులెత్తేశారు. ఈ ఓటమితో వరుస విజయాలతో జైత్రయాత్ర సాగిస్తూ తొలిసారి ఫైనల్కి చేరిన భారత్ ప్రపంచకప్ను చేజిక్కించుకోవాలనే ఆకాంక్ష ఆవిరైంది.2010, 2012, 2014లలో వరుసగా మూడుసార్లు ప్రపంచకప్ను […]
రేపు మెల్బోర్న్ వేదికగా జరిగే మహిళల టీ-20 ప్రపంచకప్ ఆఖరి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్తో భారత్ తలపడనుంది.టీ-20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్లో ప్రవేశించిన భారత్,ఆరుసార్లు ఫైనలిస్ట్ అయిన ఆస్ట్రేలియాను ఢీకొన్న బోతుంది.గత ప్రపంచ కప్ పోటీలలో మూడు పర్యాయాలు సెమీ ఫైనల్తోనే సరిపెట్టుకున్న భారత్ నాలుగో ప్రయత్నంలో ఆఖరి పోరాటానికి అర్హత సాధించింది.2009లో జరిగిన మొదటి ప్రపంచ కప్ మినహా మిగిలిన ఆరు మహిళా టీ-20 ప్రపంచకప్లోనూ టైటిల్ కోసం బరిలో నిలిచిన ఆసీస్ నాలుగు […]