దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 55 సీట్లకు గాను 37 సీట్లు ఏకగ్రీవం కాగా 18 సీట్లలో పోలింగ్ అనివార్యమైంది. 8 రాష్ట్రాలలోని ఈ 18 సీట్లకు ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలోని నాలుగు స్థానాలకు అసెంబ్లీ కమిటీ హాలులో పోలింగ్ జరుగుతోంది. శాసన సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటును వేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో నుంచి ఖాళీ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఈ రోజు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే చివరి నిమిషంలో సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది. కరోనా కష్టకాలంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం జగన్ భావించారు. […]
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాది సంక్షేమ పాలన అందించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచారు. అన్ని వ్యవస్థల బలోపేతానికి కృషి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డారు. అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చిన వాటిని పక్క పెట్టి ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగారు. అవినీతి పాలనకు చరమగీతం పాడారు. సామాజిక న్యాయానికి బాటలు వేశారు. ప్రాథమిక రంగాలైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టారు. పారిశ్రామిక, […]
ఇచ్చిన హామీలు, ప్రజా సంక్షేమం పట్ట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తన చిత్తశుద్ధిని చాటుకుంటూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అవకాలు చవాకులు పేలినా.. వ్యతిరేక మీడియా ఎన్ని కథనాలు ప్రచురించినా వాస్తవం ప్రజలకు గుర్తిస్తారనే ఉద్దేశంతో సీఎం జగన్ తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా మద్యనిషేధంలో మరో అడుగు ముందుకు వేశారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో మరో 13 శాతం దుకాణాలు మూసివేశారు. ఫలితంగా 3500 ఉన్న దుకాణాలు […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఏడాది పాలన సందర్భంగా ప్రమాణం చేశారు. గత ఏడాది ఇదే రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను 100 శాతం అమలు చేస్తామని ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో గడచిన ఏడాదిలో అనేక పథకాల ద్వారా మేనిఫెస్టోలోని దాదాపు 90 శాతం హామీలు అమలు చేశామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన హామీల అమలుపై కూడా ప్రమాణం చేశారు. […]
తాను నూట్రల్ అంటూ పాఠకులను నమ్మించే ఈనాడు పత్రిక సమాయానుకూలంగా ప్రత్యర్థిపై విషం కక్కుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈనాడు నూట్రల్ కాదని, పక్కా పచ్చ పత్రికని ఆ పత్రిక పాఠకులకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. ఏపీలో వైపీసీ అధికారంలోకి రావడంతో ఈనాడు కృత్రిమ ముసుగు తొలగిపోయింది. ప్రభుత్వం కన్నా ప్రతిపక్ష పార్టీ నేతలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. అయితే మరో రోజు ప్రభుత్వం వార్తలను బ్యానర్ చేస్తూ జిమ్మిక్కులు చేస్తోంది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి […]
పరిశ్రమలు, పెట్టుబడులపై గత ప్రభుత్వం మాదిరిగా తాను అబద్ధపు మాటలు చెప్పనని, నెలకో దేశం తిరగనని.. ఏదైతే చెబుతానో దానికి కట్టుబడి ఉంటానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏదైనా చెబితే ఆ మాటల్లో నిజాయతీ, నిబద్ధత ఉండాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ రోజు జరిగిన మన పాలన – మీ సూచన కార్యక్రమంలో సీఎం జగన్ గత ప్రభుత్వం పెట్టుబడులు, పరిశ్రమలపై వ్యవహరించిన తీరును ఎండగట్టారు. సెటైర్లు వేశారు. 20 లక్షల కోట్ల […]
హిందువుల మనోభావాలు దెబ్బతినకముందే, వారిలో ఆందోళన రాకముందే శ్రీవారి ఆస్తుల వేలంను నిలిపివేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వామి పరిపూర్ణానంద కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్కు లేఖ రాశారు. ఇప్పటి వరకూ పని చేసిన ముఖ్యమంత్రులు దేవుళ్లకు, హిందువులకు ఒరగబెట్టింది ఏమీ లేదని పరిపూర్ణానంద ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ పాలకుల నిర్వాకం వల్ల దేవుళ్లకు చెందిన ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం […]
ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు.. అనే మూల సూత్రంపై ప్రజా స్వామ్యం ఆధారపడి ఉంది. అలాగే ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం.. వారి అభివృద్ధి, అభ్యున్నతి, సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం పని చేస్తున్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజా ధనం ప్రతి రూపాయి సక్రమమైన మార్గంలో ఖర్చు పెడుతూ, ప్రజలకే ధనాన్ని అందిస్తూ పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం, […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని చూసి విశ్వసనీయతే విస్తుపోతోంది. జగన్ తీరును చూసి తికమకపడుతోంది. ఓ రాజకీయ నాయకుడు ఇలా కూడా ఉంటాడా..? అన్న సందేహం వెలిబుచ్చుతోంది. హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకున్నాక.. ఆపై హామీల నుంచి తప్పించుకు తిరిగే నేతలనే ఇప్పటి వరకు స్వతంత్ర భారతం చూసింది. దేశాన్ని ఏలై ప్రధాని అయినా.. రాష్ట్రాలను ఏలే ముఖ్యమంత్రులైనా ఇప్పటి వరకూ వైఎస్ జగన్లా.. చేసి ఉండరని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంతకీ జగన్ […]