బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ బిశ్వభూషణ్ తన పసంగంలో రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో జగన్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది , సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. పథకాలు ఏ స్థాయిలో ప్రజలకి అందాయి అనే అంశాన్ని వివరించారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంచరించుకున్న రాజధానుల విషయంపై కూడా స్పందించారు. గవర్నర్ తన ప్రసంగంలో పరిపాలనా వికేద్రీకరణ అంశాన్నీ కీలకంగా ప్రస్థావిస్తూ. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వహక రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా […]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేశ్ గత వారం ఓ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలామంది ఇంకా మరచిపోలేదు. తమ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసిన జగన్ ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారన్నది చినబాబు ఉవాచ. ఆయన మాట చెప్పిన వారం గడవకముందే జగన్ ప్రభుత్వం పావులు కదిపింది. ఈఎస్ఐ కుంభకోణంలో చట్ట ప్రకారం చర్యలకు పూనుకుంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా చంద్రబాబు సన్నిహితుడు అచ్చెన్నాయుడి మెడకు […]
భారత రాజ్యాంగంలోని అనేక అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అలాగే కేంద్ర జాబితాలోని అంశాలు కూడ తక్కవేం కాదు. రాష్ట్ర జాబితాలో కూడా అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ రాష్ట్ర జాబితా అప్రస్తుతం. ఎందుకంటే రాష్ట్ర జాబితా అంశాలు పూర్తిగా రాష్ట్ర పరిధిలోనే ఉంటాయి. కనుక రాష్ట్రానిదే నిర్ణయాధికారం. అయతే కేంద్ర, ఉమ్మడి జాబితాలకు సంబందించి అలా కాదు. కేంద్ర జాబితా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. నిర్ణయాధికారం కూడా కేంద్రానిదే. ఇటొచ్చి కేంద్రానికి, […]
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా టీడీపీ ప్రభుత్వం కొలువుతీరింది. దాదాపు 650 హామీలు, అనుభవం అనే చక్రాలపై టీడీపీ బండి పట్టాలపైకి వచ్చింది. ఐదేళ్లు ముగిసాయి. నిర్థిష్టమైన హామీలు, విశ్వసనీయత అనే చక్రాలతో ఈ సారి ఎలాంటి పరిపాలన అనుభవం లేని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వైసీపీ ప్రభుత్వం పట్టాలపైకి వచ్చింది. సీఎం జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం […]
ఏపీ ముఖ్యమంత్రిగా ఏడాది పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో జగన్ దూకుడు పెంచుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తన భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి ఏడాది క్యాలెండర్ విడుదల చేశారు. అదే సమయంలో కరోనా మీద మరింత క్లారిటీకి ఇచ్చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమయిన నాటి నుంచి ఆయన ముందుచూపు ప్రదర్శిస్తున్నారు. జగన్ తొలుత చెప్పిన రీతిలోనే ఆ తర్వాత అందరూ అనుసరించడం అనేక విధాలుగా స్పష్టం అయ్యింది. వాస్తవంగా చెప్పాలంటే లాక్ డౌన్ సడలింపు విషయంలో […]
పరిపాలనను సరికొత్త పుంతలు తొక్కిస్తూ ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గరకు చేర్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో చరిత్రకు నాంధి పలికారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లతో పోల్చిన సీఎం జగన్.. తాను ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నానని నిరూపిస్తున్నారు. విశ్వసనీయతకు సరికొత్త అర్ధాన్ని ఇస్తూ పాలన సాగిస్తున్నారు. ఇచ్చిన హమీలను అమలు చేయకుండా ఉండేందుకు […]
తల్లి తండ్రులు నిరక్ష్యరాస్యులు కావడం, అర్థిక పరిస్థితి, అవగాహన లోపం వల్ల పిల్లల భవిష్యత్తు ప్రస్నార్థకంగా మారుతోంది. జగన్ ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించే విధంగా అమ్మఒడి, నాడు నేడు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం లాంటి పధకాలను ప్రవేశపెట్టినా తల్లితండ్రుల నిర్లక్ష్య దోరణి వలన అక్కడక్కడా బాలలు వెట్టి చాకీరి చేస్తూ కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్పాట్ వాల్యుఏషన్ గదిని తుడిచే పని చేసే వ్యక్తి తను […]
ప్రజల సుఖఃదుక్కాల్లో పాలుపంచుకునేవాడే నిజమైన రాజు అంటారు. ఈ మాటను ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్షరాల నిజం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా వలస కూలీలు, కార్మికుల కష్టాలపై ముఖ్యమంత్రిగానే కాదు మనసున్న వ్యక్తిగా స్పందిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి ఏపీ మీదుగా మరో రాష్ట్రానికి వెళ్లే వలసకూలీలు, కార్మికుల గురించి మనకెందుకులే బరువు అనుకోలేదు. బాధ్యతగా భావించి వారికి కష్టాలు తీర్చేందుకు ఏ ముఖ్యమంత్రి చేయని ఏర్పాట్లు చేస్తున్నారు. […]
డీఎస్సీ- 2008 అభ్యర్థుల 12 ఏళ్ల పోరాటం, ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. జగన్ సర్కార్ వారికి ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఆ బ్యాచ్లో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించి ఉద్యోగాలు రాని వారిని కాంట్రాక్టు విధానంలో సెకండరీగ్రేడ్ టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి వారు రాష్ట్రంలో మొత్తం 4657 మంది అభ్యర్థులు ఉన్నారు. డీఎస్సీ-2008లో సెండరీగ్రేడ్ టీచర్ పోస్టులకు మొదట డీఈడీ అభ్యర్థులకే అవకాశం కల్పించారు. దీనిపై బీఈడీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. […]