నదీ జలాల వివాదంపై సంబంధిత బోర్డులు సమావేశం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నదీ జలాల వివాదం రాష్ట్ర విభజన నుంచి జరుగుతుంది. వివిధ సందర్భాల్లో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అయితే ప్రస్తుతం సంప్రదింపులు ద్వారా నదీ జలాల వివాదానికి తాత్కాలిక ముగింపు జరుగుతుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నదీ జలాల వివాదంపై గతంలోనే సమావేశమై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమై […]
ఒక విషయాన్ని పదిసార్లు పది మందితో చెప్పిస్తే నలుగురైనా నమ్ముతారని రాజకీయ నాయకులకు ఒక ఆశ… ఆ క్రమంలో ఒక్కోసారి ముందు వెనుక ఆలోచించకుండా ఫ్లోలో ఏదేదో చెప్పేస్తారు… ఈ పద్దతి కొత్త తరం నాయకులకు కొంత కలిసి వస్తుంది కానీ నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడికి అది కూడా సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతకు అనుకూలించకపోగా పలు ప్రశ్నలతో తలబొప్పి కట్టిస్తుంది… ఇది చదివిన వారిలో కనీసం 90 శాతం […]
ప్రత్యర్ధుల నుండి ప్రశంసలు అందుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మొన్నేమో ఎంఎల్సీ బిటెక్ రవి. తాజాగా మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి. ఇంతకీ విషయం ఏమిటంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి పై ఇద్దరి నుండి అభినందనలు అందుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇద్దరు కూడా టిడిపిలో కీలక నేతలే. తాజాగా జేసీ మాట్లాడుతూ కరువు ప్రాంతాలకు నీటిని అందించేందుకు జగన్ చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు జేసీ అభినందించారు. రాయలసీమ అభివృద్ధికి జగన్ […]
చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు బయటపడటం లేదు కానీ ప్రకాశం జిల్లా నేతల్లో మాత్రం తీవ్ర అసహనం మొదలైందని సమాచారం. ఇదంతా ఏ విషయంలో అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ విషయంలోనే. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కేసీయార్ తో పాటు తెలంగాణాలోని ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్న విషయం చూస్తున్నదే. అదే సమయంలో ఏపిలో జగన్ నిర్ణయానికి బిజెపి తప్ప రెండోపార్టీ […]
రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో మద్దతివ్వకపోతే చంద్రబాబునాయుడు సీమ ద్రోహిగా మిగిలిపోవటం ఖాయమేనా ? బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రెడ్డి చెప్పిన దాని ప్రకారమైతే అందరు అలాగే అనుకోవాల్సొస్తోంది. విష్ణు మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగు, సాగు నీరందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ విషయంలో చంద్రబాబు మౌనంగా ఉంటే కుదరదంటూ మండిపడ్డాడు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ఎందుకు నోరు మెదపటం లేదంటూ నిలదీయటం గమనార్హం. మొత్తం మీద […]
నీటి వాటాలకు సంబంధించి కేసీఆర్, తెలంగాణకు పట్టిక సదృష్యమైన అవగాహణ ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కేటాయించిన నీళ్లకు తగినట్లుగానే ప్రాజెక్టులు కట్టామని స్పష్టం చేశారు. అందరూ అలాగే చేసుకోవాలని సూచించారు. పోతిరెడ్డిపాడుపై అరవీరభయంకరంగా పోట్లాడింది తానేనని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఇంగితం లేకుండా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. పాలమూరు– దిండి ఎత్తిపోతలపై అపెక్స్ కౌన్సిల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కౌన్సిల్ ముందు ఒప్పుకుని వెళ్లారని కేసీఆర్ చెప్పారు. ఆ మినిట్స్ కూడా ఉన్నాయని […]
కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన నీళ్లను పూర్తిస్థాయిలో వాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఎత్తిపోతల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చెప్పింది. సోమవారం హైదరాబాద్లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో బోర్డు చైర్మెన్ చంద్రశేఖర్ అయ్యర్తో ఏపీ జలవనరుల శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్దేశాలను నిర్మొమహాటంగా తేల్చి చెప్పారు. శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు […]
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని పెంచడానికి,కొత్త లిఫ్ట్ కట్టటానికి ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 203 జారీ చేసిన దరిమిలా తెలంగాణా ప్రతిపక్షాలు , ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించడం , ఇది కేవలం వృధాగా పోతున్న వరద జలాలను తక్కువ సమయంలో రాయలసీమకు తరలించి ప్రాజెక్ట్స్ నింపటానికి ఉద్దేశించినదే , నికర జలాల కేటాయింపుకి సంభందం లేదని దీన్ని అడ్డుకునే ప్రయత్నం సబబు కాదని వివరణ ఇవ్వడం జరిగింది. కాగా తెలంగాణా బీజేపీ నేత , కరీంనగర్ […]
రాయలసీమ ప్రజల గొంతు ఎండకుండా చూసే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 44వేల క్యుసెక్కుల నుండి 80వేల క్యుసెక్కులకి పెంచుతూ G.O 203ని విడుదల చేసిన విషయం తెలిసిందే . అయితే ఈ GOపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతు ట్రిబ్యునల్ ని ఆశ్రయిoచారు. దీనిపై ఆంద్రప్రదేశ్ అధికారులు కృష్ణ బోర్డు దగ్గర తమ వివరణ ఇవ్వడానికి కూడా సిద్దమయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు మాత్రం పోతిరెడ్డి పాడు […]
చంద్రబాబునాయుడు రెండో కంటికి కూడా సమస్య వచ్చే లాగే ఉంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రవచించిన రెండు కళ్ళ సిద్ధాంతం గురించి అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన నేపధ్యంలో తెలంగాణా, ఏపి రెండూ రెండు కళ్ళలాంటివంటూ అప్పట్లో సొల్లు కబుర్లు చెప్పాడు. ఒకవైపు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి మరోవైపు తనకు రెండు రాష్ట్రాలూ కావాల్సినవే అని ఇచ్చిన స్టేట్మెంట్ చాలా పాపులరైంది. సరే విభజన జరగటం, తర్వాత పరిణామాల్లో తెలంగాణాలో టిడిపి దాదాపు కనుమరుగైపోవటం అందరూ […]