పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువేనని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా చదివించాలని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు వసతి ఖర్చుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న వసతి దీవెన పథకం రెండో విడత నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం శుక్రవారం నంద్యాలలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ […]
విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్టీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ ఘటన తాలూకు పరిణామాలు ఇకా కొనసాగుతుండగానే కర్నూలు జిల్లా నంద్యాలో మరో గ్యాస్లీకేజీ ఘటన చోటుచేసుకుంది. శనివారం నంద్యాల సమీపంలోని ఎస్పీవై ఆగ్రోస్ కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకైంది. ఒక్కసారిగా గ్యాస్ లీక్కావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. విషవాయువు పీల్చడంతో ముగ్గురు అస్వస్థకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి […]
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. కాన్పు కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన మహిళకు సిజేరియన్ పేరుతో ఆపరేషన్ చేసి శిశువు మొండాన్ని మాత్రం బయటకు తీశారు వైద్యులు. తలని మాత్రం తల్లి గర్భంలోనే వదిలేశారు. ఈ నిర్లక్ష్య సంఘటన నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా మిడుతూరి మండలం అలగనూరు గ్రామానికి చెందిన లక్ష్మీ దేవికి పురిటినొప్పులు రావడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. సాధారణ డెలివరీ చేస్తాం భయపడకండి అని కుటుంబసభ్యులకు […]
ఎన్నికల ఖర్చు మీద అప్పటి ఎన్నికల కమీషనర్ టీఎన్ శేషన్ గట్టి చర్యలు తీసుకోబట్టి సరిపోయింది కానీ లేకుంటే 2017 నంద్యాల ఉప ఎన్నిక ఖర్చుకు గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ దక్కేది… అభివృద్ధి పేరుతో 1500 కోట్లకు పైగా పనులను ప్రకటించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ,మండలానికొక మంత్రి మరియు ముగ్గురు ఎమ్మెల్యేలను పెట్టి, నంద్యాల టౌన్ లో ఐదుగురు మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పి పెట్టిన అనధికార ఖర్చు అక్షరాలా 150 కోట్లు! ఇప్పుడు మున్సిపల్ […]
చరిత్ర బూజు దులిపితే మనకు తెలియని సంగతులు,అది కూడా మనచుట్టూ జరిగిన అనేక సంఘటనల వివరాలు బయటకొస్తాయి. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా అనేక సంస్థానాలు భారత్ లో కలవలేదని మనకు తెలుసు. సంస్థానాల విలీనం కోసం నెహ్రు ఒక కార్యక్రమాన్ని తీసుకొని వందల సంస్థానాలను చర్చల ద్వారా నిజాం లాంటి వారిని సైన్యం బలంతో విలీనం చేసిన చరిత్ర తెలిసిందే. కానీ \ఆంధ్రప్రదేశ్ లోని ఒక సంస్థానం భారతులో కలవటానికి మొండికేసిన సంగతి చరిత్రలో మరుగున పడింది. కోవెలకుంట్ల, […]
https://youtu.be/