పొలంలో పంట కోసం వెళ్ళారు వాళ్ళు. కానీ ఏకంగా వజ్రాల పంటే వారి ఇంట పండింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జరిగిన ఈ అద్భుతం రెండు కుటుంబాల దశనే మార్చేసింది. జి. ఎర్రగుడిలో ఓ రైతు కుటుంబానికి చెందిన యువతి సొంత ఆముదం పొలంలో కలుపు తీస్తోంది. ఇంతలో ఓ రాయి తళుక్కుమని మెరిసింది. ఇంట్లోవాళ్ళకు చూపిస్తే వాళ్ళు దాన్ని వజ్రం అని తేల్చారు. వజ్రం బరువు దాదాపు పది కేరెట్లు. దాన్ని అమ్మితే వచ్చిన […]
ప్రతి 12 ఏళ్లకు వచ్చే తుంగభద్ర పుష్కరాలను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కర్నూలులో తుంగభద్ర నది వద్దకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్ వేద పండితుల మంత్రోఛ్చారణ మధ్య.. తుంగభద్రమ్మకు పలు రకాల హారతులు ఇచ్చి పుష్కరాలను ప్రారంభించారు. వేద పండితులు సీఎం జగన్కు తుంగభద్రమ్మ ఆశీసులు అందించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. పుష్కరాలను నిర్వహిస్తోంది. అందుకు తగినట్లుగా నది […]
సామాన్యులతోపాటు ప్రజా ప్రతినిధులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా ఏపీలో ఈ సంఖ్య రెండుకు చేరుకుంది. తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే జె. సుధాకర్కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్థారించారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఎమ్మెల్యే హోం […]
రాయల సీమ రతనాల సీమ అనే మాటను తరచూ వింటుంటాం. కవులు, కళాకారులు, రాజకీయ నేతలు, సినిమాల్లోనూ ఈ మాటను సందర్భానుసారం ఉపయోగిస్తుంటారు. అయితే ఈ తరం సీమలో కరువు తప్పా.. రతనాలు చూసింది తక్కువ. అయితే రాయలసీమ ఇప్పుడు కరువు సీమే కానీ ఒకప్పుడు రతనాల సీమ అనే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలో తాజాగా ఇద్దరికి రెండు వజ్రాలు లభించడం రాయల సీమ రతనాల సీమ అని రుజువవుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 6యూ మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1717 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా 589 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 1094 గా నమోదయింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34 మంది మరణించారు. […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 6యూ మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1650 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా 524 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 1093 గా నమోదయింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33 మంది మరణించారు. […]
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు ఉద్ధృత రూపం దాలుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 1101 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు.మర్కజ్ ఘటన తర్వాత జిల్లాలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పటికే రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 279 కరోనా కేసులు నమోదయ్యాయి.అయితే తాజాగా వెలుగు చూసిన ఒక విషయం జిల్లాలో సంచలనం రేపింది. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.ఈ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్గా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను మారుస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులకు నంద్యాల శాంతిరాం హాస్పిటల్, పెంచికలపాడులోని విశ్వభారతి వైద్యశాలలలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు సాధారణ రోగులకు ఇబ్బందులు ఎదురు కాకూడదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు హాస్పిటల్లోనే కరోనా బాధితులకు చికిత్స అందించింది. కానీ కరోనా పాజిటివ్ కేసుల నమోదులో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో […]
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. కాన్పు కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన మహిళకు సిజేరియన్ పేరుతో ఆపరేషన్ చేసి శిశువు మొండాన్ని మాత్రం బయటకు తీశారు వైద్యులు. తలని మాత్రం తల్లి గర్భంలోనే వదిలేశారు. ఈ నిర్లక్ష్య సంఘటన నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా మిడుతూరి మండలం అలగనూరు గ్రామానికి చెందిన లక్ష్మీ దేవికి పురిటినొప్పులు రావడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. సాధారణ డెలివరీ చేస్తాం భయపడకండి అని కుటుంబసభ్యులకు […]
మహమ్మారి కరోనా వైరస్ తో కర్నూలుకు పెను ముప్పు పొంచి ఉంది. కరోనా వైరస్ కారణంగా మరణించిన కేఎం హాస్పిటల్ డాక్టర్ కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో నగరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. కరోనా నియంత్రణలో అహర్నిశలు కృషి చేస్తున్న అధికారుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. కె ఎమ్ ఆస్పత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సదరు డాక్టర్ వద్దకు గత నెల 20వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు […]