గత కొన్నేళ్ళుగా భారత్ లో వాయు కాలుష్యం పెరుగుతోంది అనే వార్తలు వింటూనే ఉన్నాం. అయితే చికాగో విశ్వవిద్యాలయంలో ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రకారం కొన్ని ఆశ్చర్యకర నిజాలు బయటకొచ్చాయి. నేడు ఉన్న వాయు కాలుష్య తీవ్రత ప్రకారం, దేశంలో నివసించే ప్రజల ఆయుర్దాయం 5 సంవత్సరాల వరకు పడిపోయిందిని తేల్చింది. ఈ సర్వే కోసం 2022 నంచి డేటాను తీసుకోగా, జాతీయ వాయు నాణ్యతా ప్రమాణమైన 40 […]
ఇండియా – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల T20 సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. సిరీస్ గెలవాలంటే కచ్చితంగా మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందే. దీంతో భారత టీంపై మరింత ఒత్తిడి పెరిగింది. నేడు(జూన్ 14) విశాఖలో ఇండియా-సౌత్ ఆఫ్రికా మధ్య మూడవ T20 మ్యాచ్ జరగనుంది. ఇప్పిటికే రెండు జట్లు విశాఖ చేరుకున్నాయి. మ్యాచ్ చూసేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ అభిమానులు. దాదాపు […]
AFC ఆసియాకప్ క్వాలిఫయింగ్లో భాగంగా నిన్న భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత గ్రౌండ్ లో యుద్ద వాతావరణం తలపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ, తిట్టుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోల్కతాలోని వీఐబీకే స్టేడియంలో శనివారం రాత్రి భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. మొదటి నుంచి కూడా ఆసక్తిగా జరిగిన ఈ […]
మన దేశానికి, మన చుట్టూ ఉన్న వేరే దేశాలకి మధ్య ట్రైన్స్ చాలా అరుదుగా ఉన్నాయి. వాటిని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. మన దేశం అంతర్భాగంలోనే ఉన్నట్టు ఉండే మరో దేశంగా ఉన్న బంగ్లాదేశ్ కి మనకి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య రెండు ప్రత్యేక రైలు సర్వీసులు ఉన్నాయి. తాజాగా భారత్ – బంగ్లాదేశ్ మధ్య మరో కొత్త రైలు సర్వీస్ ని ప్రారంభించారు. భారత్లోని పశ్చిమబెంగాల్లో న్యూ […]
భారత్ బ్మాడ్మింటన్ లో సువర్ణాధ్యాయం లిఖించబడింది. 14 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఇండోనేషియాపై భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. భారత ఆటగాళ్లు అద్భుత తీరును కనబర్చారు. ప్రత్యర్థి జట్టుపై 3-0 తేడాతో విజయాన్ని నమోదు చేశారు. ఫైనల్ లో భారత షట్లర్లు సత్తా చాటడంతో ప్రత్యర్థి జట్టు ఏమి చేయలేకపోయింది. ఐదు మ్యాచ్ లు ఆడగా.. మూడింటిలో విజయం సాధించారు. దీంతో థామస్ కప్ భారత్ వశమైంది. ఫైనల్ లో భారత్ కు చెందిన […]
ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. భారత్ మాత్రం రష్యాతో దోస్తీ కొనసాగిస్తోంది. రష్యాకు అసవరం అయితే సహాయం చేస్తానంటోంది. అన్నట్లుగా రష్యా కోరిన సహాయం అందించటానికి భారత్ రెడీ అయ్యింది. భారత్ నుంచి వైద్య పరికరాలు కావాలని రష్యా కోరింది. దీనిపై ఇరు దేశాల మధ్యా చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తుండటంతో యూరోప్ దేశాలతోపాటు చైనా నుంచి కూడా రష్యాకు దిగుమతులు చాలావరకు […]
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మళ్లీ క్రమంగా విజృంభిస్తోంది. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ఒక్కరోజు వ్యవధిలోనే 90 శాతం మేర పాజిటివ్ కేసులు పెరిగాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో కేసుల కథ మళ్లీ మొదటికొస్తోన్నట్టే కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఫోర్త్ వేవ్కు దారితీసే ప్రమాదం ఉందనే సంకేతాలు అందుతున్నాయి. అటు చైనా షాంఘైలో కోవిడ్ వల్ల మరణాలు సైతం సంభవిస్తోండటం ఆందోళనకు దారి తీస్తోంది. మాస్క్లను ధరించడాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం […]
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు అంతర్జాయ స్థాయిలో ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ముడి చమురు ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా, చమురు ఎగుమతి చేయలేక పోతోంది. ఈ క్రమంలో తమ వద్ద పేరుకుపోయిన ముడి చమురును భారీ డిస్కౌంట్లతో విక్రయించడానికి రష్యా సిద్ధమైంది. అందుతున్న సమాచారం ప్రకారం, బ్యారెల్కు $ 35 వరకు తగ్గింపుతో 15 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేయడానికి రష్యా భారత్ కు […]