దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులను అడ్డుకోవడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు డోజుల వ్యాక్సిన్ తర్వాత బూస్ట్ డోసుల తర్వాత వేసుకొనే బూస్టర్ డోసు వ్యవధిని 6నెలలకు తగ్గించాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ( NTAGI ) స్టాండింగ్ టెక్నికల్ సబ్-కమిటీ (STSC) గత నెలలో సిఫార్సు చేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే, రెండో డోజు తీసుకొని 6నెలలు పూర్తయిన వారికి బూస్టర్ డోసు అందించనున్నారు. అందువల్ల, 18-59 […]
దేశంలోకి కోవిడ్ వచ్చాక చాలా విషయాల్లో మార్పు వచ్చింది. కొన్ని అంశాల్లో భారతీయులు తిరిగి తమ మూలాల వైపు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో వారాణసి విమానాశ్రయ అధికారులు కొత్త ఆలోచన చేశారు. ఇప్పటివరకు విమానాశ్రయాల్లో ఇంగ్లీషు, హిందీ ఎనౌన్స్ మెంట్లు మాత్రమే వినిపించేవి. ఇప్పుడు వీటితో పాటు సంస్కృతంలోనూ కోవిడ్ అనౌన్స్ మెంట్లు చేయాలని నిర్ణయించారు. పురాతన కాలం నుంచి వారాణసి ప్రాంతం సంస్కృతానికి కేంద్రంగా ఉంది. అందుకు గౌరవ సూచికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. […]
కొన్ని పనులు నేరుగా చేస్తేనే బాగుంటుంది. వర్చువల్ ప్రపంచానికి ఎంత దగ్గరగా వచ్చినా, ఆ పనుల్ని భౌతికంగా చేయడం వల్ల అనుభవం, ఆనందం రెండూ దక్కుతాయి. కానీ, చైనాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీ మాత్రం అందుకు భిన్నంగా వెళ్ళి ట్రోలింగ్ కు గురైంది. షాంఘై విశ్వవిద్యాలయం చైనాలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఒకటి. ఆ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో చదవే ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఈతను మనుషుల ఫిట్ నెస్ లో భాగంగా […]
దేశంలో కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకావం ఉందంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం హెచ్చరించగా.. ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా ఆ ఆందోళనలు తగ్గేలా ఢిల్లీ ఎయిమ్స్ ఎపిడిమాలజీ విభాగం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎన్ని వేవ్లు వచ్చినా ఇకపై ప్రమాదం ఉండదని ఎయిమ్స్ ఎపిడిమాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ పేర్కొన్నారు. అయితే నాలుగో వేవ్ రాదని మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం. భారీ వ్యాక్సినేషన్, కరోనా రోగుల్లో వచ్చిన రోగనిరోధక శక్తి వల్ల ఇకపై […]
కరోనా నాలుగో వేవ్ వచ్చే ప్రమాదం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది చివరలో థర్ట్ వేవ్ దేశంలో విజృంభించింది. ఆ ప్రభావం తగ్గిన మూడు నెలలకే మళ్లీ నాలుగో వేవ్ వచ్చే సూచనలు కనిపిస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. వివిధ దేశాల్లో కొత్త వేరియంట్లు పుడుతుండడం, విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ నోట్ జారీ […]
చైనా నుంచి మరోసారి ప్రపంచానికి ముప్పు ఏర్పడబోతోందా..? అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. రెండేళ్ల క్రితం చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. రూపాలు మార్చుకుంటూ కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా ఎనలేని నష్టం వాటిల్లింది. కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ రూపంలో గత ఏడాది ఆఖరులో థర్డ్ వేవ్ వచ్చింది. భారత్లో దాదాపు రెండు నెలలపాటు ఉన్న […]
రష్యా ఒకప్పుడు యూఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్న ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా ఏర్పడిన అమెరికా, నాటో కూటమిలో చేరాలనే ఉక్రెయిన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రష్యా దాడులు ప్రారంభించింది. ఉక్రెయిన్ నాటోలో చేరితే.. తన ఉనికికే ప్రమాదమని రష్యా ఆందోళన ఫలితమే ఈ యుద్ధం. ఉక్రెయిన్ను నాటోలో చేరాలంటూ ఎగదోసిన అమెరికా, నాటో దేశాలు.. ఇప్పుడు ఉక్రెయిన్ను గాలికి వదిలేశాయి. ఉక్రెయిన్లోని అమాయక ప్రజలు బలి అవుతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. […]
రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి దాన్ని కట్టడి చేసేందుకు.. అదే సమయంలో ప్రజా జీవనానికి, ఆర్థిక పరిస్థితికి సాధ్యమైనంత వరకు ఇబ్బంది కలిగించని విదంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం. రోజువారీ పరిస్థితిని సమీక్షిస్తూ ఆంక్షలు పెంచుకుంటూ వస్తోంది. తాజాగా పగటి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో కోవిడ్ పై జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి […]
తొలి దశే అనుకుంటే.. కరోనా రెండో దశ అంతకు మించిన స్పీడుతో అల్లకల్లోలం సృష్టిస్తోంది. వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డు అని సంబరపడేలోపలే.. కేసుల నమోదులోనూ ఆల్ టైం రికార్డు అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ మహమ్మారి కమ్మేస్తోంది. వరుస ఎన్నికల నేపథ్యంలో రెండో దశలో అత్యధిక మంది రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. తెలుగురాష్ట్రాలలోనూ కరోనా బారిన ప్రజాప్రతినిధులు చాలా మందే ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ […]
కొవిడ్ మహమ్మారితో మరో ప్రముఖుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రఖ్యాత న్యాయనిపుణుడు, మాజీ అటార్నీ జనరల్ సోలీ జహంగీర్ సోరాబ్జీ(91) శుక్రవారం ఉదయం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1930లో ముంబయిలో జన్మించిన సోరాబ్జీ 1953లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. 1971లో సుప్రీంకోర్టు ఆయనను సీనియర్ అడ్వొకేట్గా గుర్తించింది. 1989-90, 1998-2004 మధ్య భారత అటార్నీ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించారు. సోరాబ్జీ మానవ హక్కులపై విశేష కృషి చేశారు. 1997లో నైజీరియాలో […]