టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయనతో సామాన్యంగా ఉండదు. హైదరాబాద్ ని నిర్మించడం నుంచి క్లింటన్ ని గెలిపించడం వరకూ అన్నింటికీ ఆయన ఆద్యుడిని అంటారు. అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేయడం నుంచి ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచపటంలో పెట్టడం వరకూ అంతా తనవల్లనే అంటారు. తాజాగా మరోమారు అలాంటి వ్యాఖ్యలు చేసి చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన అవసరాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబునాయుడి రాజకీయజీవితం కాంగ్రెస్ తో మొదలయ్యిందన్నది అందరికీ తెలిసిన సత్యం. చివరకు ఎన్టీఆర్ కూతురిని పెళ్లిచేసుకున్న తర్వాత కూడా […]
నిజం నిప్పులాంటింది. పాపం చంద్రబాబు, ఆయన సన్నిహితులకు అది సహించరానిది. మింగుడుపడనిది. నిత్యం అర్థ సత్యాలలో జీవిస్తూ, వాటినే శ్వాసిస్తూ, అసలు సత్యాలను జీర్ణించుకోలేని స్థితిలో పచ్చదండు ఉంది. అందుకే పచ్చినిజాలను కూడా మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తోంది. ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్పడం ద్వారా కొందరినైనా ఒప్పించగలమనే గోబెల్స్ సూత్రాన్ని ఆచరిస్తోంది. తాజాగా కరోనా నేపథ్యంలో కూడా ఈ ధోరణి తగ్గడం లేదు. చివరకు కోవిడ్ 19 కి సంబంధించిన పరీక్షల చుట్టూ […]
తమది బీసీల పార్టీ, బీసీలే తమ పార్టీకి వెన్నుముక.. అంటూ చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మాటలను నిజంగానే అంటున్నారా..? లేదా..? రాజకీయం కోసం, ఓట్ల కోసం మాత్రమే అంటున్నారా..? అంటే.. ఓట్ల కోసమే అని తాజాగా జరిగిన ఘటన స్పష్టం చేస్తోంది. ఓట్లు వేయాలి కానీ ఓట్లు వేయించుకుని పదవులు అలంకరిస్తామంటే ఎలా..? అనే విధంగా బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ వారికి రాజకీయాధికారం దూరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్థానిక […]
డాన్స్ లు చేసుకో…!! నీకు రాజకీయాలు ఎందుకు ?? అంటూ పవన్ పై కె.ఏ.పాల్ మాటల తూటాలు పేల్చారు డాన్సులు చేసుకునేవాడివి నీకు రాజకీయాలు ఎందుకు ? నీకు అధికార దాహం తప్ప తెలివి లేదు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించారు ..అందుకే నిన్ను ఓడించారు అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ పాల్ మాటల తూటాలు పేల్చారు. ఈమేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేసారు. అందులో ఆయన ఏం చెప్పారన్నది యథాతథంగా […]
వికేంద్రీకరణ కోసం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా తిరుపతిలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి,వైసీపీ ఎంపీ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలికారు.రాయలసీమ ప్రాంతం వాళ్ళయిన చంద్రబాబు 14 సంవత్సరాలు, కిరణ్ కుమార్ రెడ్డి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా పనిచేశారని, చంద్రబాబు ఇక్కడ యూనివర్సిటీలోనే చదువుకున్నారని తెలిపారు. […]