దేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పికే)అంటే..సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికి సుపరిచితుడే. రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ప్రధాన మంత్రి వరకు అందరికి బాగా తెలిచిన వ్యక్తే…దేశంలో ప్రధాని మోడీతో పాటు..వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పని చేసిన ప్రశాంత్ కిశోర్…మరో కొంత మంది నేతలతో కలిసి పని చేస్తున్నారు. పికేతో ఒప్పందం కుదుర్చుకుంటే ఎన్నికల్లో విజయం సాధిస్తామని రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతాయి. అందుకనుగుణంగా ఆయనను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంటుంది. ఈ నేపథ్యంలో […]
లద్దాఖ్ సరిహద్దులలో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంగళవారం నాడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, డిఫెన్స్ స్టాఫ్ ప్రధానాధికారి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. చైనా సరిహద్దు భద్రత సమస్యపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సుదీర్ఘంగా భద్రత సమావేశం నిర్వహించిన కొద్దిసేపటికే మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లద్దాఖ్ సమీపంలో […]
భారత్లో కరోనా వైరస్ను నియంత్రించడంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మంగళవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాహుల్ గాంధీ ప్రత్యక్ష విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత్లో సుమారు రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్డౌన్ విఫలం కావడంతో దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని రాహుల్ ఆరోపించారు. దేశంలో నాలుగు విడతలుగా విధించిన లాక్డౌన్ ప్రధాని మోదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే […]
మార్చి 22 జనతా కర్య్ఫూతో మొదలుపెడితే.. నేటి వరకూ దేశం లాక్ డౌన్ లోనే (సడలింపులు పక్కన పెడితే) ఉంది. 22వ తేదీన ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని.. సాయంత్రం కరోనా వారియర్స్ కు చప్పట్లతో కృతజ్ఞతలు తెలపాలని కరోనా నేపథ్యంలో మొట్టమొదటి సారిగా మాట్లాడిన ప్రధాని మోదీ .. అనంతరం.. మార్చి 24న దేశంలో మర్నాడు నుంచి అంటే మార్చి 25 నుంచి 21 రోజుల పాటు తొలిసారి లాక్ డౌన్ విధించారు. ఏప్రిల్ 14 వరకు […]
ఏపీ ముఖ్యమంత్రిగా ఏడాది పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో జగన్ దూకుడు పెంచుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తన భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి ఏడాది క్యాలెండర్ విడుదల చేశారు. అదే సమయంలో కరోనా మీద మరింత క్లారిటీకి ఇచ్చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమయిన నాటి నుంచి ఆయన ముందుచూపు ప్రదర్శిస్తున్నారు. జగన్ తొలుత చెప్పిన రీతిలోనే ఆ తర్వాత అందరూ అనుసరించడం అనేక విధాలుగా స్పష్టం అయ్యింది. వాస్తవంగా చెప్పాలంటే లాక్ డౌన్ సడలింపు విషయంలో […]
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా)కి అదనంగా 40 వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హాయంలో ప్రారంభించిన నరేగా పథకం విశిష్టతను గుర్తించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వల్ల విధించిన లాక్డౌన్తో పట్టణాలు, నగరాల నుంచి వలస కూలీలు, కార్మికులు తమ స్వగ్రామాల బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందరికీ ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం […]
కేంద్రం లక్షల కోట్లు ప్రకటించింది. మోడీ ఎప్పటిలాగే నోరు తిరగని నిర్భర భారత్ అని ఏదో అన్నాడు. ఆయన ఉపన్యాసం సబ్ టైటిల్స్ ఉన్నా మనకి అర్థం కాదు. అదే మోడీ స్పెషాలిటీ. ఉపాధి కోల్పోయిన కోట్లాది మందికి ఈ సాయం అందే విధానం ఏంటో తెలియదు. రైతులకి, మహిళలకి , మత్స్యకారులకి ఇలా చాలా వర్గాలకి జగన్ డబ్బులు బ్యాంకులో వేశాడు. దీంట్లో కన్ఫ్యూజన్ లేదు. మోడీ చెప్పే మాటలే తికమకగా ఉన్నాయి. ఉదాహరణకి చిన్న […]
అక్కడ కరోనా ఉంటుందేమో.. ఈ అనుమానం ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు కలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాగ్రత్తగా ఉండమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుకొని పోలీసులు, వైద్యులు ఎంత మొత్తుకుంటున్నా విననివాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మొన్న న్యూఢిల్లీ, నేడు కోయంబేడు మార్కెట్.. వీటిలో ఎక్కడ గమనించినా ఒకటే కారణం కనిపిస్తుంది. అదేంటంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సామూహికంగా ఒకచోట చేరడం. ఈ విషయంలో అధిక శాతం మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పాల్సి వస్తుంది. […]
కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్ వల్ల దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఇస్తున్నట్లు ప్రధాని మోడీ ఘనంగా ప్రకటించారు. ఈ మొత్తం కూడా ఈ ఆర్థిక ఏడాదిలోనే ఇస్తామని చెప్పారు. సంఘటిత అసంఘటిత రంగాల్లో ని కార్మికులు, ఉద్యోగుల తో సహా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఈ […]
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా తయారైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడిని ప్రశ్నించే ధైర్యం, ఆరోపణలు చేసే దమ్ము లేక జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నట్లుంది. అత్త మీద కోపం దుత్త మీద చూపిందనే సామెత చంద్రబాబు వైఖరికి సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే సోమవారం నుండి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. ఎప్పుడైతే ప్రభుత్వం మద్యం దుకాణాల తెరవటానికి ప్రభుత్వం అనుమతిచ్చిందో వెంటనే చంద్రబాబు దగ్గర నుండి టిడిపి నేతలంతా రెచ్చిపోయి జగన్ను నోటికొచ్చినట్లు […]