కమ్యూనిస్టు సిద్దాంతంలో అతి ముఖ్యమైనది దోపిడీ దారులకు వ్యతిరేకంగా బడుగు వర్గానికి అండగా ఉంటూ వారి ఆస్తులు దోపిడికి గురి కాకుండా వారి పక్షాన నిలబడి పోరాటం చేయడం. ఇలా దోపిడికి వ్యతిరేకంగా మొదలైన కమ్యూనిస్టు సిద్దాంతం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గాడి తప్పి దోపిడిదారుల వ్యవస్థకే మద్దతుపలుకుతూ వారి పక్షాన నిలబడి పోరాడటం ఈ మధ్య కనిపిస్తూ ఉంది. కమ్యూనిస్టుల సైద్దాంతిక నినాదం పక్కదారిపట్టడం వెనక కారణం ఎంటి? ఎవరి ప్రేరణతో ఈ భిన్నమైన విధానాన్ని […]
ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడును ఏసీబీ అధికారులు విజయవాడకు తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం విజయవాడ ఏసీబీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. అచ్చెంనాయుడుకు వైద్య పరీక్షలు ఏసీబీ కార్యాలయంలోనే జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. వైద్య బృందాన్ని ఏసీబీ కార్యాలయానికే పిలిపించారు. వైద్య పరీక్షల తర్వాత అచ్చెం నాయుడుని ఏసీబీ కోర్టులో హాజరపరచనున్నారు. అచ్చెం నాయుడు అరెస్ట్ను ఇప్పటికే ఏసీబీ ధృవీకరించిన విషయం తెలిసిందే. ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లే […]
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తున్న నేపథ్యంలో తన పాలనపై ప్రజాభిప్రాయాల(ఫీడ్ బ్యాక్)ను తీసుకునేందుకు మేధోమథనం చర్చల ద్వారా “మన పాలన- మీ సూచన” సరికొత్త అవిష్కరణకు నాంది పలికారు. రాష్ట్రంలో గత ఏడాది కాలంగా అమలుచేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై జగన్ ప్రభుత్వం నేటి నుంచి ఈనెల 30 వరకు రోజూ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మేథోమధన సదస్సులు […]
కరోనా నిర్ధారణ టెస్టులు చేయకుండా ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందంటూ మొన్నటిదాకా ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు తాజాగా కొత్త రాగం ఎత్తుకున్నారు. దేశంలోనే కరోనా నిర్ధారిత పరీక్షలు అధికంగా చేస్తున్న నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలిచి పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంతో కొత్త విమర్శలు, ఆరోపణల కోసం టీడీపీ నేతలు పోటీపడుతున్నారు. తాజాగా టీడీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు అర్థం లేని వాదనలతో మీడియాకెక్కారు. వైరస్ వ్యాప్తి రేటును […]
తెలుగుదేశం పార్టీ నాయకుల్లో లేచింది మొదలు ప్రభుత్వాన్ని ఎదో ఒకటి అనాలనే ఆత్రుత కనిపిస్తోంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి…బయటకొచ్చి క్వారంటైన్ కేంద్రాలను సందర్శించాలంటూ మాజీ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. దీంతో బయటకొచ్చి ఫోటోలకు పోజులిచ్చే సీఎం కాదు మా జగన్…ఏ సమయంలో ఎలా పనిచేయాలో మా నాయకుడికి తెలుసు అంటూ వైకాపా అభిమానులు బదులిస్తున్నారు. చంద్రబాబుకు ప్రచారంపై వ్యామోహం జాస్తి. వరదలొచ్చినా, తుపానులొచ్చినా సమహాయం కంటే ముందు ప్రచారం […]
మతాన్ని రాజకీయాన్ని వేరు చేస్తేనే ఈ దేశం అభ్యుదయం వైపు అడుగేస్తుంది అని చెప్పాడు విప్లవ వీరుడు సర్ధార్ భగత్ సింగ్, కానీ ఆ మహనీయుడు ఈ మాట చెప్పి 90ఏళ్ళు గడుస్తున్నా ఇంకా మన రాష్ట్రంలో కొంతమంది కుహానా మేదావి వర్గం మాత్రం ప్రజలకు మతం అనే మత్తు నింపి రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అధికారం కోసం మతతత్వ రాజకీయాలు చేయడానికి కూడా ఈ వర్గం […]
తెలుగుదేశం పార్టీలో ఆ నాయకుడు ఓ వెలుగు వెలిగారు. ఎన్టీ రామారావు కేబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఎన్టీ రామారావు తర్వాత టీడీపీలో చంద్రబాబు శకం ప్రారంభమైనప్పుడు కూడా ఆయన హవా ఏ మాత్రం తగ్గలేదు. ఎన్టీఆర్ శకంలో మూడు సార్లు ఎమ్మెల్యే అయిన సదరు రెడ్డి గారు, చంద్రబాబు శకం ప్రారంభమయ్యాక ఒక్కసారి ఎమ్మెల్యే కాలేదు. అయినా కూడా పార్టీలో ఆయకు పెద్దపీట లభించింది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. […]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఆలోచనా స్ధాయి ఎప్పటికీ ఎదగదేమో ? ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నాలుగు మాటలు మాట్లాడితే చాలు వెంటనే దాన్ని ట్విట్టర్లో పెట్టి ప్రచారం చేసేయటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. తాజాగా కొందరు యువకులు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను తన ట్విట్టర్ ఖాతాలో పెట్టి ప్రచారం చేయటమే ఉదాహరణగా నిలిచింది. తెలంగాణా నుండి కొందరు యూత్ ఏపిలోకి ఎంటర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. […]
తెలుగుదేశం పార్టీ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఓ పెను సంచలనం. అనేక మార్పులకు నాంది ప్రస్థానం. రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చేసిన చరిత్ర. స్వల్పకాలంలోనే పాలనా పగ్గాలు సాధించిన ప్రాంతీయ కెరటం. అధికారం చేపట్టిన తర్వాత అనేక కీలక నిర్ణయాలతో సరికొత్త వ్యవస్థీకృత వ్యవహారాలకు నాంది పలికన ఘనత. ప్రపంచీకరణ యుగంంలో అందరికన్నా ముందుగా ప్రపంచబ్యాంకును ఆవహించుకున్న వ్యవస్థ. నాయకత్వం మారినా పట్టు కోల్పోకుండా గడిచిన నాలుగు దశాబ్దాలలో ఎక్కువకాలం పాలించిన పార్టీగా గుర్తింపు. ఎన్టీఆర్ ఛరిష్మాతో ఎదిగి, […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీది ప్రత్యేకమైన చరిత్ర. రాజకీయ ప్రస్థానం ఆరంభంలోనే ఆపార్టీ కొత్త చరిత్ర సృష్టించిన ఘనత ఆపార్టీది. పార్టీ పుట్టిన తర్వాత 37 ఏళ్లలో 21 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ. అంతకుమించి పూర్తిస్థాయి యంత్రాంగంతో నిర్మాణపరంగా పటిష్టమైన పార్టీగా పేరు ఉంది. కానీ ఒకసారి పరిస్థితి మారితే బలమైన నిర్మాణంలో బలహీనతలన్నీ బయటపడతాయన్నది ఇప్పటికే రుజువయ్యింది. తెలంగాణాలో టీడీపీ పునాదులు కదిలిపోయిన తీరు దానికి కారణం. తెలంగాణా ఉద్యమం దానికితోడుగా ఓటు […]