కొన్ని సీన్లు సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ నిజజీవితంలో కూడా సినీఫక్కీ యాక్షన్ ఎపిసోడ్స్ కనిపిస్తుంటాయి. ఇంచుమించు ఏ సినిమాలోనూ లేని ఒక హై ప్రొఫైల్ రాజకీయ సన్నివేశం ఈ రోజు హైదరాబాద్ రోడ్డుపై జరిగింది. నిన్న ఒక తెరాసా ఎమ్మెల్యే లంచగొండితనంపై వై.ఎస్. షర్మిల ఆరోపణలు చేసారని ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఆమె వాహనాలపై దాడి చేసారు. ఆ క్రమంలో ఆమె వాడుతున్న బస్సు డ్యామేజ్ అయింది. ఆలాగే ఆమె కారు అద్దం కూడా […]
అవ్వాక్కులు చవాకులు చేసిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు. మునుగోడు లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనం. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. నల్గొండలో హ్యాట్రిక్ సాధించాము, తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టిఆర్ఎస్ వైపే.. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మునుగోడులో టిఆర్ఎస్ పార్టీని […]
Munugode By Election Result Counting Live Updates: తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్,బీజేపీ మరియు కాంగ్రెస్ మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో.. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మునుగోడు ఉపఎన్నికపై ఆసక్తి నెలకొంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి.. బీజేపీకి మధ్య హోరాహోరీగా పోటీ. అయితే.. సిట్టింగ్ స్థానమైన కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. బీఎస్పీ సైతం.. తన పరిధి మేర ఓట్లు రాబట్టుకుందని తెలుస్తోంది. మునుగోడు విజయం బీజేపీకి చెంపపెట్టు..: కేటీఆర్ నల్గొండ […]
* మునుగోడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో 2 ప్రధాన పార్టీలకు షాక్ ఓవైపు గులాబీ దండు.. మరోవైపు కాషాయ దళం.. అటు కాంగ్రెస్ శ్రేణులు.. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు తమ నివేదికలను వెల్లడిస్తున్నాయి. ఎన్నికల సరళిపై పలు సర్వేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్లో […]
హస్తానికి పడే ఓట్లే నిర్ణయాత్మకమా..? కాంగ్రెస్ ఓట్ల చీలికపై కమలం ఫోకస్ పెట్టిందా..? అక్కడ బీఎస్పీ ప్రభావం ఏమైనా ఉంటుందా..? మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతుంటే, మునుగోడుతో రాష్ట్ర రాజకీయాలను మార్చాలని బీజేపీ తపనపడుతోంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మునుగోడు మాదే అని పట్టు పట్టింది. అయితే అక్కడ ప్రధానంగా చూసుకుంటే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ల […]
తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో కీలక మలుపు. తెరాసను జాతీయ పార్టీగా మారుస్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. దసరా వేళ కొత్త జాతీయ పార్టీకి నామకరణం చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులు ఊహించినట్లుగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానం ప్రకారం తెరాస ఇకపై భారత రాష్ట్రసమితిగా మారనుంది. పేరు మార్పుపై పార్టీ రాజ్యాంగంలో సవరణ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు 283 మంది […]
రాజకీయాల్లో కొన్ని కలయికలు చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఆ ఇధ్దరు నాయకులు వేర్వేరు పంథాల్లో నడిచినా, తాజాగా వారి నడుమ జరిగిన భేటీ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ఇద్దరే కేసీఆర్, ఉండవల్లి అరుణ్ కుమార్. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తాజాగా జాతీయ స్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆలోచిస్తోంది. అందుకు తగ్గట్లుగా భారత రాష్ట్రీయ సమితి పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో […]
త్వరలో రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. తెలంగాణ నుంచి మూడు స్థానాలకుగాను అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. హెటిరో డ్రగ్స్ అధినేత డా.బండి పార్థసారధి రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి), నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావు పేర్లను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్న బండ ప్రకాష్ గతేడాది డిసెంబర్లో […]
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గత కొద్దికాలంగా పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చి హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్రంగా సొంత రాష్ట్రమైన ఏపీని వదిలిపెట్టి తెలంగాణ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టడం చర్చకు తెరలేపుతోంది. ఇదే సమయంలో తాజాగా ఆయనపై సిరిసిల్లా జిల్లా పర్యటన సమయంలో దాడి జరగడం కలకలంగా మారింది. అయితే దీనిపై స్పందించిన కేఏ పాల్ టీఆర్ఎస్ పార్టీ యువనేత మంత్రి కేటీఆర్ మనుషులు తనపై దాడి చేశారని కేఏ […]
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు.. ప్రముఖ సువార్తికుడు కేఏ పాల్ చెంప చెళ్లుమనిపించారు. పోలీసులున్న సమయంలోనే ఆయనపై దాడి జరగడం అందరినీ షాక్ కు గురిచేసింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులను పరామర్శించేందుకు వెళ్లిన కేఏ పాల్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు మార్గంమధ్యలో అడ్డుకున్నారు. సిద్ధిపేట జక్కాపూర్ వద్ద కేఏ పాల్ పై జిల్లెల్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. స్తానిక […]