స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం సుప్రిం కోర్టుకు చేరబోతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు భిన్నంగా, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ జారీ చేసిన షెడ్యూల్పై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏపీ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సదురు స్టేను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్కుమార్ హైకోర్టు డివిజనల్ బెంచ్ను ఆశ్రయించగా.. ఇరు వైపు వాదనలను […]
నో డౌట్…ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎస్ఈసీదే..అదే నండి నిమ్మగడ్డదే.. అందుకు సహకరించాల్సిన బాధ్యత జగన్ సర్కార్ ది.. ఇది రెండు రాజ్యాంగ వ్యవస్థలు అంటే రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య సామరస్యంగా సాగాల్సిన వ్యవహారం.. అలాంటి ఏపీలో మాత్రం దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య రగడ సాగుతోంది. అది చిలికి చిలికి గాలివానై కోర్టుమెట్లెక్కింది.. ఎందుకు? ఆ విషయం అందరికి తెలిసిందే.. కేవలం ఎస్ ఈసీ నిమ్మగడ్డ గత […]
అసలే కరోనా వైరస్ తీవ్రత ఎంతవరకూ ఉంటుందన్నది అంతుబట్టడం లేదు. అంతర్జాతీయంగా అందరూ అల్లాడిపోతున్నారు. అదే సమయంలో దేశంలో ప్రజలకు వ్యాక్సిన్ ని వీలయినంత త్వరగా అందిస్తామని కేంద్రం చెబుతోంది. దానికి అనుగుణంగా ఏపీలో కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది దశల వారీగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. కేంద్రం నుంచి వ్యాక్సిన్ రాగానే పంపిణీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. సరిగ్గా అలాంటి సమయంలో ప్రజారోగ్యం పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాట మొదలయ్యింది. స్థానిక […]
యూ టర్న్ తీసుకునే వారి జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ కూడా చేరిపోయారు. పంచాయతీ ఎన్నికలపై తాజాగా నిమ్మగడ్డ రమేష్కుమార్ ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో పేర్కొన్న అంశాలతో ఆయన యూ టర్న్ తీసుకున్నారని ప్రజలందరికీ అర్థమయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు కరోనా అడ్డంకి కాదంటూ రమేష్కుమార్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిమ్మగడ్డలో వచ్చిన మార్పును గమనించిన వారందరూ అవాక్కవుతున్నారు. కేవలం 9 నెలలలో నిమ్మగడ్డ కరోనాపై […]
నేను చెప్పిందే వేదం.. చేసిందే చట్టం.. అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి మరో లేఖ రాశారు. ఈ సారి రాసిన లేఖలో.. ఓటర్ల జాబితాను నవీకరించాలనే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేలా చర్యలు చేపట్టాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 2021 జనవరిలోపు […]
కరోనా వైరస్ను కారణంగా చూపుతు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ మార్చిలో వాయిదా వేసిన స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై ఏపీ ప్రభుత్వం స్పష్టతతో ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి, కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో ఎన్నికల కమిషనర్ ఆశిస్తున్నట్లు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. తాజాగా అసెంబ్లీలోనూ తీర్మానం చేసింది. అయితే ఫిబ్రవరిలో కాకుంటే.. స్థానిక పోరు ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్న గ్రామ […]
ఆంధ్రప్రదేశ్లో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పంచాయితీ కొనసాగుతోంది. కరోనా వైరస్ పేరు చెప్పి మార్చిలో వాయిదా వేసిన ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి, కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం.. ఎవరికి వారు తమ వాదనలను వినిపిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా […]
స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రారంభం అయ్యాయి. రాజకీయ పార్టీల నేతల తమ నోటికి పని చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ మీడియాకు మంచి ఫీడ్ ఇస్తున్నారు. సాధ్యాసాధ్యాలు, నిజా నిజాలతో సంబంధం లేకుండా మాట్లాడే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై కామెంట్ చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సీఎం వైఎస్ జగన్ జరగనివ్వరట. నిమ్మగడ్డ రమేష్కుమార్ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నించినా.. వైఎస్ జగన్, ఆయన […]
కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో.. ప్రజల శ్రేయస్సు, ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణే తన లక్ష్యమంటూ సాగుతున్న నిమ్మగడ్డ రమేష్కుమార్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆయన ప్రవర్తన చిన్నపిల్లాడి మాదిరిగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ కేసులు లేనప్పుడు దాన్ని సాకుగా చూపి ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ.. నేడు లక్షల సంఖ్యలో కేసులు నమోదై.. దాదాపు ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోయి, ఇంకా […]
రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్కు మధ్య స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న బేధాభిప్రాయాలు చినికిచినికి గాలివానలా మారుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ, కరోనా వల్ల ఇప్పట్లో సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతున్న వేళ.. నిమ్మగడ్డ రమేష్కుమార్ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల సన్నద్ధతపై బుధవారం జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని నిమ్మగడ్డ కోరగా.. ఎన్నికల నిర్వహణే ఇప్పట్లో కాదంటే.. సమావేశం అవసరం లేదని సీఎస్ ప్రత్యుత్తరం పంపారు. ఈ విషయంపై […]