ఉద్యమాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం.. తమ స్వప్రయోజనాలు నెరవేర్చుకున్న తర్వాత ఉద్యమ ముసుగులు తొలగించడం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. కడప ఉక్కు పరిశ్రమ కోసమంటూ రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లపాటు వైఎస్సార్ జిల్లాలో హడావుడి చేసిన స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు జీవీ ప్రవీణ్కుమార్రెడ్డి అలియాజ్ ఉక్కు ప్రవీణ్కు తాజాగా ప్రొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు దక్కాయి. ఉక్కు పరిశ్రమ సాధనే లక్ష్యమంటూ కాలేజీ విద్యార్థులతో ర్యాలీలు, సభలు, దీక్షలు, […]
కడప జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 83ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అనారోగ్యం తో ప్రొద్దుటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఈ ఉదయం స్థానిక వైయంఆర్ కాలనీ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1978లో కమలాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పేర్ల శివా రెడ్డి ఆ ఎన్నికల్లో జరిగిన హోరాహోరీ పోరులో జనతా పార్టి […]
మన దేశంలో ట్రాన్స్జెండర్లంటే ప్రతి ఒక్కరికీ చిన్నచూపు. ఇటు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ఆదరణ నోచుకోక.. అటు సమాజంలో చీత్కరింపులు ఎదుర్కొంటూ ప్రతి రోజూ భారంగా కాలం వెల్లదీస్తుంటారు. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. చాలా మంది స్వతహాగా పనులు చేసుకుంటే తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. సమాజం తమను చిన్న చూపు చూసినా కరోనా విపత్కర సమయంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారు హిజ్రాలు. రాయలసీమ జిల్లాల్లోని కడప, గుత్తి, గుంతకల్లు, తిరుపతి, […]
అందరు భయపడుతున్నట్లే కరొనా వైరస్ కొంప ముంచేట్లే ఉంది. ఏపిలో ఈ ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 60కి చేరుకుంది. ఏపిలో ఒక్కరోజులో ఇన్ని కేసులు బయటపడటానికి ప్రధాన కారణం ఢిల్లీ యాత్రే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈనెల 13-15వ తేదీల మధ్య ఢిల్లీలోని జమాతే నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్ధనలకు ఏపి నుండి 500 మంది ముస్లింలు వెళ్ళారు. వాళ్ళిన వాళ్ళల్లో 13 జిల్లాల రాష్ట్రంలోని గుంటూరు, […]
మొన్న ఏడాది చివర్లో సైలెంట్ గా రిలీజై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న కెజిఎఫ్ ఇప్పుడు సీక్వెల్ రూపంలో ప్రేక్షకులను తెగ ఊరిస్తోంది. ఛాప్టర్ 2 పేరుతో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే కర్నూలు, కడప ప్రాంతాల్లో కొన్ని ఎపిసోడ్లు షూట్ చేసిన యూనిట్ తర్వాత మైసూర్ అటుపై గనుల సెట్ లో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాస్తవానికి ఇది కూడా ఫస్ట్ పార్ట్ లాగే 2020 చివర్లో […]
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి, అక్రమాలను అణచివేస్తామంటున్న ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఆ రీతిలోనే ముందుకు పోతున్నారు. లంచాలు తీసుకున్న వారిని కట్టడిచేస్తూ అవినీతిని అంతం చేస్తూనే… నిబంధనలు పాటించని వారిని అణచివేస్తూ అక్రమాలకు చెక్ పెడుతున్నారు. మొత్తం మీద అధికారం చేపట్టిన ఏడాదిలో్పు అవినీతి, అక్రమాలు లేని రాష్ట్రంగా ఏ.పిని నిలబెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ లేఔట్ల క్రమబద్దీకరణ వ్యవహారంలో కడప జిల్లా నుంచి దాదాపు 200 కోట్లమేర ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. నిబంధనలకు తిలోదకాలిచ్చి […]
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై మేధావులు నెమ్మదిగా స్పందిస్తున్నారు. వైసీపీ అధినేత రాష్ట్ర అభివృద్ది విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలపై తమదైన శైలిలో గళం వినిపిస్తున్నారు. కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి నగరాల్లో రాజధాని వికేంద్రీకరణ, రాష్ట్రంలో అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై మేధావుల ఫోరం, యువజన సంఘాలు తమ గొంతకను ఏకధాటిగా వినిపించాయి. తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయంలో రాయలసీమ మేధావుల ఫోరం నేతృత్వంలో జరిగిన సదస్సులో ఫోరం కో ఆర్డినేటర్ పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్లు, ఉమామహేశ్వరి, కళావతి, […]
తామంతా ప్రజాప్రతినిధులమని గొప్పలు చెప్పుకున్నారు. రానున్నది తమ ప్రభుత్వమేనని భావించారు. తీరా పార్టీ అధికారం చేపట్టాకా ఇక తమకు ఎదురులేదని తెగ సంబరపడిపోయారు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఢీలా పడిపోయారు. రాయలసీమలోని జిల్లాల్లో ఇప్పుడు నేతల పరిస్థితి అయోమయంగా ఉందంట. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో చాలా మంది కింది స్థాయి నేతలు సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటే వచ్చిన రిజర్వేషన్లు తంటాలు తెచ్చిపెట్టాయి. 2014లో పార్టీ అధికారంలో లేనప్పటికీ […]
పాలకోవాని చూడగానే నోరూరానివారెవరుంటారు..! అయితే పాలకోవా అసలు సిసలు రుచి తెలియాలంటే గువ్వలచెరువుకి వెళ్లాల్సిందే… అక్కడ దొరికే ఖవ్వా పాలకోవా పనిపట్టాల్సిందే…! రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రజలు ఎక్కువగా పాడిపై ఆధారపడుతుంటారు. ఇదే కోవా తయారీకి నేపథ్యంగా మారి రాయలసీమ రుచుల్లో ఆ వంటకాన్ని ప్రత్యేకంగా నిలిపింది. ఇంతకీ గువ్వల చెరువు ఎక్కడుందదనేగా మీ సందేహం..! భిన్న రుచులను ఆస్వాదించాలనుకొనే వారికోసమే కింది వివరాలు… వైఎస్సాఆర్ కడప జిల్లా రామాపురం మండలంలోని ఓ చిన్న […]
సీఎం రమేష్. తెలుగుదేశం ప్రభుత్వంలో వెలిగిపోయిన నేతల్లో ఒకరు. ఏపీలో అధికారాన్ని ఉపయోగించుకుని ఆయన ఓవైపు కాంట్రాక్టులు, మరోవైపు రాజకీయ వ్యవహారాలతో ఫుల్ బిజీగా సాగిపోయారు. ఎవరైనా టీడీపీని గానీ, తనను గానీ విమర్శిస్తే చెలరేగిపోయేవారు. ఆయన దాటికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు వంటి వారు బలయ్యారు. అంతేగాకుండా ఐటీ అధికారులతో కూడా సీఎం రమేష్ వర్గీయులు వ్యవహరించిన తీరు ఆసక్తిగా మారింది. అదంతా గతం. ఇక వర్తమానంలోకి వస్తే సీఎం రమేష్ సంపూర్ణంగా మారిన […]